ప్రజలు అన్నీ మంచి పనులే చేస్తున్నాం…ఈ సారి 175కి 175 సీట్లు గెలిచేస్తామనే ధీమాలో సీఎం జగన్ ఉన్న విషయం తెలిసిందే..ఎలాగైనా మళ్ళీ అధికారం దక్కించుకోవాలని జగన్ చూస్తున్నారు..ఈ సారి జగన్కు చెక్ పెట్టి అధికార పీఠం ఎక్కాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం..ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు-పవన్ కలిసిన విషయం తెలిసిందే…ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం దాదాపు […]
Tag: Janasena
బాబు స్కెచ్..పవన్ కోసం డమ్మీలు..!
టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడం దాదాపు ఫిక్స్ అయిపోయింది..తాజాగా చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసిన విధానం బట్టి చూస్తే..నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి వైసీపీని ఎదురుకునే అవకాశాలు ఉన్నాయి. కలిసి పోటీ చేస్తేనే వైసీపీని నిలువరించగలరు..లేదంటే వైసీపీదే మళ్ళీ పైచేయి అవుతుంది. అయితే పొత్తు దాదాపు ఫిక్స్ అయిన నేపథ్యంలో పలు సీట్లని టీడీపీ..జనసేన కోసం వదలాలి. అంటే కొందరు టీడీపీ ఇంచార్జ్లు త్యాగం చేయాలి. అయితే ఇలా సీట్లు వదులుకునే విషయంలో ఇబ్బందులు రావొచ్చు అని ప్రచారం […]
పిఠాపురంలో పొత్తుల గోల..సీటు ఎవరికి?
గతేడాది నుంచి టీడీపీ-జనసేన పొత్తు ఉండొచ్చు అని, పొత్తు ఉంటేనే..వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమవుతుందని, లేదంటే మళ్ళీ జగన్కు ఛాన్స్ ఇచ్చినట్లే అని విశ్లేషణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పొత్తు అనేది ముఖ్యమని అటు చంద్రబాబు గాని, ఇటు పవన్ కల్యాణ్ గాని భావించారు..అందుకే మధ్యమధ్యలో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. కాకపోతే తమకు ఇన్ని సీట్లు కావాలని, పవన్కు సీఎం సీటు ఇవ్వాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేయడం, ఎక్కువ సీట్లు ఇవ్వమని, […]
రాజానగరంలో రాజాకు టీడీపీతో నో ప్రాబ్లం..కానీ..!
రాష్ట్రంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై కాస్త వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే…151 మంది ఎమ్మెల్యేలు ఉంటే..దగ్గర దగ్గరగా 50 మంది వరకు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలుతుంది. అయితే వ్యతిరేకత తక్కువ ఉంటూ, స్ట్రాంగ్గా ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారు. అలా తక్కువ వ్యతిరేకత ఉన్నవారిలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా ఒకరు. గత ఎన్నికల్లో దాదాపు 31 వేల ఓట్లపైనే మెజారిటీతో రాజా గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన రాజా..తనదైన శైలిలో పనిచేసుకుంటూ […]
భరతకు రిస్క్..రాజమండ్రి జనసేనకు?
రాజకీయాల్లో పదవుల్లో ఉండే నేతలు ప్రజలకు సేవ చేయాలి..అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఏపీలో అలా పనిచేయడం కష్టం. ఇప్పుడు అని కాదు..చాలా ఏళ్ల నుంచి అధికార నేతలు అంటే..తమ సీఎంలకు భజన చేయడమే. అలాగే ప్రత్యర్ధులపై విమర్శలు చేయడమే. ఇవే పనులు..ఇంకా వేరే పనులు ఉండవు. గతంలో టీడీపీ నేతలైన, ఇప్పుడు వైసీపీ నేతలైన అదే పని. అయితే వైసీపీ నేతలు ఓ రేంజ్లో జగన్కు భజన చేయడం..లేదా ప్రతిపక్ష నేతలని దారుణంగా […]
గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న పవన్… అయ్యో ఎంత పనైపోయింది…!
రాజకీయాల్లో నాయకులకు ఒక్క ఛాన్స్ అంటూ.. ఎప్పుడో ఒకప్పుడు లభిస్తూనే ఉంటుంది. గతంలో చంద్రబాబుకు కానీ, జగన్కు కానీ.. ఈ ఒక్క ఛాన్స్ లభించిన తర్వాతే.. వారు నాయకులుగా.. ఎదిగారు. అయితే.. అది ఏరూపంలో వస్తుందో.. చెప్పలేం. టీడీపీ తరఫున సీఎం అయిన చంద్రబాబు 1995లలో తనను తాను నిరూపించుకుని.. ఒక్క ఛాన్స్ను సద్వినియోగం చేసుకున్నారు. తద్వారా విజన్ ఉన్న సీఎంగా ఆయన చరిత్ర సృష్టించి.. రికార్డు నెలకొల్పారు. ఇక, ప్రతిపక్ష నాయకుడిగా.. పాదయాత్ర చేయడం ద్వారా.. […]
పవన్ చేసిన పనితో జనసేనకు బంపర్ ఛాన్స్ మిస్…!
ప్రజల్లోకి వెళ్లాలి.. పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఒక చక్కటి అవకాశాన్ని చేజార్చుకున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. అదేంటి? అంటున్నారా? శనివారం విశాఖ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో జనసేన నాయకులను 78మందిని అరెస్టు చేయడం.. వీరిలో 9 మందిని జైలుకు పంపించడం.. మిగిలివారిని విడిచి పెట్టడం తెలిసిందే. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్లో.. పవన్.. వ్యవహరించిన తీరు కొంత వరకు బాగానే ఉందని.. తర్వాత.. […]
మారిన విశాఖ లెక్క..వైసీపీకి రిస్క్..!
ఉత్తరాంధ్రలో రాజకీయంగా లబ్ది పొందడమే లక్ష్యంగా మూడు రాజధానుల కాన్సెప్ట్లో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని పేరుతో వైసీపీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. పేరుకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అని చెబుతున్నారు గాని..రాజకీయం తెలిసినవారికి..వైసీపీ చేసేది రాజకీయం అని క్లియర్గా అర్ధమవుతుంది. ఎందుకంటే గత మూడున్నర ఏళ్లుగా అధికారంలో కొనసాగుతుంది వైసీపీనే. మరి కాలంలో విశాఖలో గాని, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గాని వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటి? అంటే ఏమో అక్కడ ప్రజలకే కాదు..రాష్ట్ర ప్రజలకు […]
బాబు-పవన్ కాంబో..తమ్ముళ్ళల్లో టెన్షన్..!
మొత్తానికి చంద్రబాబు-పవన్ కలిశారు..ఇంతకాలం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు చుక్కలు చూపించిన వైసీపీ..ఇటీవల విశాఖలో పవన్, జనసేన శ్రేణులని గట్టిగానే టార్గెట్ చేసింది. ఇప్పటికే ఎంతమంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారో..ఎంతమందిని జైల్లో పెట్టారు లెక్కలేదు. తాజాగా జనసేన వంతు వచ్చింది. అలాగే పవన్ని జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్కు చంద్రబాబుతో పాటు ఇతర నేతలు సంఘీభావం తెలిపారు. ఫోన్లో కూడా మాట్లాడారు. అయితే తాజాగా చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి..విజయవాడలో నోవాటెల్ […]