పవన్‌పై వాలంటీర్ల కేసు..జగన్ పైకి లేపుతున్నారా?

ఇటీవల ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్..వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజల కోసం పనిచేయాల్సిన వాలంటీర్లు..వైసీపీ ఏజెంట్లు మాదిరిగా పనిచేస్తూ..ప్రజల పర్సనల్ డేటాని వైసీపీకి చేరవేస్తున్నారని, ఆ డేటా మొత్తం హైదరాబాద్ లోని ఓ కంపెనీలో ఉందని ఆరోపిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో చాలామంది మహిళలు మిస్ అవుతున్నారని దానికి కారణం వాలంటీర్లు అని, ఏ కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నారు..ఒంటరి, వితంతువు మహిళలు ఎంతమంది ఉన్నారని తెలుసుకుని, ఆ సమాచారాన్ని సంఘ […]

నిమ్మలపై కొత్త ప్రత్యర్ధి..ఈ సారి అడ్డుకోగలరా?

రాజకీయాల్లో ప్రజా బలం నాయకులని ఓడించడం అసాధ్యమనే చెప్పాలి. ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజా బలం ఉన్న వారిని ఓడించడం జరిగే పని కాదు. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే టి‌డి‌పి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు ప్రజా బలం ఎంత ఉందో చెప్పాల్సిన పని లేదు. నిత్యం సామాన్యుడు మాదిరిగా పాలకొల్లులో ప్రజలాతో మమేకమవుతూ తిరిగే నిమ్మలకు ప్రజా మద్ధతు ఎక్కువే. అందుకే గత ఎన్నికల్లో జగన్ గాలి ఓ […]

రాజంపేటలో వైసీపీకి రివర్స్ షాక్..టీడీపీకి కలిసొస్తుందా?

కడప అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ వైసీపీ ఆధిక్యం ఎక్కువ ఉంటుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లో 10 సీట్లు ఉంటే 10 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. ఇక అలాంటి కడపపై పట్టు సాధించేందుకు టి‌డి‌పి గట్టిగానే కష్టపడుతుంది. అయితే రానున్న ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి రెండు, మూడు సీట్లు గెలుచుకున్న గొప్పే..వైసీపీకి చెక్ పెట్టినట్లే. అయితే ఇప్పుడు టి‌డి‌పి…అదే దిశగా వెళుతుంది. అక్కడ రెండు, మూడు సీట్లలో టి‌డి‌పికి […]

అయ్యన్న తమ్ముడుకు వైసీపీ షాక్..రివర్స్ అవుతారా?

గత ఎన్నికల్లో టి‌డి‌పి కంచుకోటలని సైతం వైసీపీ కూల్చిన విషయం తెలిసిందే. టి‌డి‌పి బలంగా ఉన్న స్థానాల్లో…అలాగే బలమైన నేతలకు జగన్ చెక్ పెట్టారు. వైసీపీ సత్తా చాటింది. అలా వైసీపీ చెక్ పెట్టిన నేతల్లో టి‌డి‌పి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కూడా ఒకరు. నర్సీపట్నంలో ఈయన్ని వైసీపీ ఓడించింది. వైసీపీ నుంచి ఉమా శంకర్ గణేశ్ విజయం సాధించారు. అలా అయ్యన్నపై పై చేయి సాధించారు. ఇక అయ్యన్నని దెబ్బకొట్టడానికి ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడుని […]

బోసు తగ్గట్లేదు..చెల్లుబోయినకు యాంటీగానే..జగన్ ప్లాన్ ఏంటి?

గత కొన్ని రోజులుగా రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్..ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నట్లు వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ సీటు కోసం పిల్లి పట్టుబడుతున్నారు. తన వారసుడుకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి రామచంద్రాపురం పిల్లి సొంత సీటు..గత ఎన్నికల్లో చెల్లుబోయినకు ఇచ్చారు. ఆయన గెలుపుకు సహకరించారు. ఇటు పిల్లి మండపేట లో పోటీ చేసి ఓడిపోయి..రాజ్యసభ పదవి తీసుకున్నారు. ఇక మండపేట ఇంచార్జ్ పదవి టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వచ్చిన […]

పవన్ కళ్యాణ్ దమ్ము, ధైర్యం గురించి మాట్లాడిన రోజా… షాకింగ్ కౌంటర్ ఇచ్చిన పృథ్వీరాజ్..

ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం పృథ్వి వరుస అవకాశాలతో బిజీగా ఉన్నాడు. అలానే రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు. పృథ్వీరాజ్ ఈసారి జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన అధికారంగా చేయాల్సి ఉంది. ఒకవేళ అతనికి పార్టీ టికెట్ దక్కకపోతే కేవలం జనసేన పార్టీ ప్రచారానికి పరిమితం అవకాశాలు ఉంటాయి. అయితే వైసీపీ మంత్రి ఆర్కే.రోజా […]

విశాఖ వైసీపీలో ట్విస్ట్‌లు..సీటుతో అధ్యక్షుడు.!

ఎప్పుడైతే విశాఖని పరిపాలన రాజధాని అని చెప్పారో..అప్పటినుంచే విశాఖలో రాజకీయంగా వైసీపీకి కలిసిరావడం లేదు. రాజధాని పేరుతో అక్కడ వైసీపీ అన్నీ అక్రమాలకే పాల్పడుతుందనే విమర్శలు వచ్చాయి. ఇక అక్కడి ప్రజలు వైసీపీపై ఆగ్రహంగానే ఉన్నారు. జగన్ విశాఖలో కాపురం పెడతానని అంటున్న అక్కడి ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో టి‌డి‌పి బలపడటం..జనసేనతో పొత్తు ఇంకా ప్లస్ అవ్వడంతో వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జిల్లా అధ్యక్ష పదవికి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. […]

సిక్కోలు ఫ్యాన్‌ పోరు..సైకిల్‌కి ప్లస్ చేస్తారా?

ఏపీలో ఎక్కడకక్కడ అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో కొందరు నేతలు సీట్ల కోసం కుమ్ములాడుకుంటున్నారు. మరికొందరు ప్రాధాన్యత కోసం పాకులాడుతున్నారు. ఇలా ఎవరికి వారు రచ్చ లేపుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. అసలే అక్కడ టి‌డి‌పి బలపడుతున్న వేళ..వైసీపీలో పోరు నడవటం టి‌డి‌పికి ప్లస్ అయ్యేలా ఉంది. ఇప్పటికే అన్నదమ్ములైన ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని […]

చెల్లుబోయినకు సెగలు..ఎంపీ వారసుడుతో చిక్కులు.!

ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయిలోనే నడుస్తుంది. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య సీట్ల కోసం పోటీ నెలకొంది. సీట్ల కోసం నేతల సిగపాట్లు పడుతున్నారు. ఇదే క్రమంలో రామచంద్రాపురం సీటులో రచ్చ నడుస్తుంది. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సెగలు తగులుతున్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో తన వారసుడు కోసం పిల్లి రామచంద్రాపురం సీటు ట్రై చేస్తున్నారు. ఇక తన వారసుడుతో అక్కడే పార్టీ […]