బీజేపీ-జనసేన కలిసే..సీఎం అభ్యర్ధి ఫిక్స్..బాబుకు చిక్కులు.!

వచ్చే ఎన్నికల్లో బి‌జే‌పి-జనసేన కలిసి పోటీ చేయడం ఖాయం..అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ రెండు పార్టీలతో ఇప్పుడు టి‌డి‌పి కలుస్తుందా? లేదా? అనేది మెయిన్ మేటర్. అయితే ఇక్కడ టి‌డి‌పికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు పరిస్తితి ఉంది. ఎందుకంటే జనసేన ఒక్క పార్టీ తో పొత్తు వల్ల బెనిఫిట్ ఉంటుంది..కానీ బి‌జే‌పితో కలిస్తే..బి‌జే‌పికి ఏపీలో యాంటీ మొత్తం టి‌డి‌పి పై పడుతుంది. అదే సమయంలో బి‌జే‌పికి ఏపీలో బలం లేకపోయిన కేంద్రంలో […]

చింత‌ల‌పూడి వైసీపీ ఎమ్మెల్యే క్యాండెడ్ బీఫామ్ ఎంపీ కోట‌గిరి చేతుల్లోనే…!

ఏపీలో సాధారణ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఏలూరు జిల్లాలోని చింతలపూడి రిజర్వ్ నియోజకవర్గంలో అధికార వైసీపీలో రాజకీయం ఇప్పటికే రచ్చకెక్కింది. గత మూడేళ్ల నుంచి స్థానిక నేత ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మధ్య పచ్చగడ్డి వేస్తే భ‌గ్గు మంటోంది. ఇద్దరు యెడమొకం పెడముఖంగానే ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ కేడర్ కూడా ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలుగా చీలిపోయింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా రెండు వర్గాలుగానే ఉన్నారు. అయితే చింతలపూడి ఎంపీకి […]

కమ్మ కోటలు మళ్ళీ వైసీపీకే దక్కుతాయా? టీడీపీ చెక్ పెడుతుందా?

గత ఎన్నికల్లో ఆ జిల్లా..ఈ జిల్లా అనిలేదు.. ఆ వర్గం..ఈ వర్గం అనేది లేదు..అంతా వన్ సైడ్ గా ఓట్లు వేసి వైసీపీని గెలిపించారు.వైసీపీ హవాలో టి‌డి‌పి కంచుకోటలు కుప్పకూలాయి. ఇక టి‌డి‌పి అంటే కమ్మ పార్టీ అని వైసీపీ ముద్రవేసింది. ఆఖరికి ఆ వర్గం 40 శాతం ఓట్లు వైసీపీకే పడ్డాయి. కమ్మ ప్రభావం ఉన్న స్థానాలని వైసీపీ ఎక్కువ గెలుచుకుంది. అయితే ఈ సారి కూడా అదే పరిస్తితి ఉంటుందా? కమ్మ ప్రభావ స్థానాల్లో […]

లోకేష్ చేతిలో రెడ్ బుక్..ఆ ఛాన్స్ ఉందా?

టి‌డి‌పి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతుందో చెప్పాల్సిన పని లేదు. అధికార వైసీపీ కక్ష సాధింపు చర్యలకు టి‌డి‌పికి చుక్కలు కనబడుతున్నాయి. అయితే టి‌డి‌పి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని అలాగే ఇబ్బంది పెట్టారు. ఇక వైసీపీ అవన్నీ గుర్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాక గతంలో తమని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరి టార్గెట్ గా కక్ష సాధింపు చర్యలకు దిగిందని తెలుస్తుంది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎంతమంది టి‌డి‌పి నేతలు, కార్యకర్తలు […]

గన్నవరం పంచాయితీ..వంశీపై యార్లగడ్డ పోటీ.!

అధికార వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో సీట్ల కోసం పంచాయితీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల రామచంద్రాపురం స్థానంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ల మధ్య రచ్చ నడుస్తుంది. ఇక వేణుకు మళ్ళీ సీటు ఇస్తే తాను గాని తన తనయుడుగాని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని సుభాష్ సంచలన ప్రకటన చేశారు. జగన్ సర్ది చెప్పిన బోస్ తగ్గట్లేదు. ఈ రచ్చ అలా కొనసాగుతుండగానే […]

వేణు వర్సెస్ బోస్..ఆగని రచ్చ..ఇండిపెండెంట్‌గా రెడీ.!

అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తగ్గడం లేదు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు తారస్థాయిలో నడుస్తుంది. ఇక గత కొన్ని రోజులుగా రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాస్తవానికి రామచంద్రాపురం బోస్ సొంత సీటు..మూడు సార్లు అక్కడ బోస్ గెలిచారు. గత ఎన్నికల్లో వేణుకు ఆ సీటు ఇచ్చారు..దీంతో ఆయన గెలుపు కోసం బోస్ సహకరించారు. ఇటు బోస్ మండపేటలో […]

రామచంద్ర కొత్త పార్టీ..ఎవరి కోసం? వెనుక ఎవరు ఉన్నారు?  

ఏపీలో మరో కొత్త పార్టీ వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ కొత్త పార్టీ ప్రకటించారు. తాజాగా నాగార్జున యూనివర్సిటీ వద్ద భారీ సభ ఏర్పాటు చేసి..ఆ సభ సాక్షిగా  భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. అయితే బీసీలకు రాజ్యాధికారం దక్కడమే టార్గెట్ గా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈయన కొత్తగా పార్టీ ఎందుకు పెట్టారు. పార్టీ సక్సెస్ అవుతుందా? అసలు దీని వెనుక ఎవరు […]

రాయదుర్గం వైసీపీలో రచ్చ..ఎమ్మెల్యేకు సెగలు.!

ఏపీలో అధికార వైసీపీలో ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు తారస్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ నేతలే ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. ఒకరినొకరు చెక్ పెట్టుకునే దిశగా వెళుతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సెగలు ఎక్కువ ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేలని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తున్నారు. సీటు ఇస్తే టి‌డి‌పి కాదు..తామే ఓడిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదే సమయంలో తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీలో […]

కృష్ణా వైసీపీలో కొత్త అభ్యర్ధులు రెడీ..ఆ సీట్లలో చేంజ్.!

రానున్న ఎన్నికల్లో మరొకసారి గెలుపు గుర్రాలని పెట్టుకుని విజయం సాధించాలని జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో గెలిచిన అందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం అనేది కష్టం. ఎందుకంటే ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని తెలుస్తుంది. అలాంటి వారికి సీట్లు ఇవ్వనని జగన్ చెప్పేస్తున్నారు. అలాగే కొంతమంది సీనియర్లు తప్పుకుని తమ వారసులని బరిలో దింపడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమీకరణాలని చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక మార్పులు జరిగేలా ఉన్నాయి. గత […]