కాంగ్రెస్‌లో రాజగోపాల్ రిటర్న్..ఈటల-డీకే-విజయశాంతికి గేలం.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని జోష్ వస్తుంది. ఇప్పటివరకు ఆ పార్టీ చాలా వెనుకబడి ఉంది..కానీ కర్నాటక ఎన్నికల్లో గెలవడంతో ఆ ప్రభావం తెలంగాణపై పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఊపు వచ్చింది. ఇదే క్రమంలో వలసల జోరు కొనసాగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. వీరి రాకతో పార్టీకి కొత్త ఊపు వచ్చింది. అటు మాజీ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, […]

కాంగ్రెస్ దూకుడు..కానీ ఆధిక్యం బీఆర్ఎస్ వైపే.!

తెలంగాణలో రాజకీయం మారింది. ఇప్పటివరకు కృత్రిమగా క్రియేట్ చేసిన బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిల మధ్య రాజకీయ యుద్ధం అనే ముగిసింది. గ్రౌండ్ లో బలం ఉన్న కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. దీంతో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య అసలు వార్ మొదలైంది. ఈ రెండు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. దీంతో అసలు ఆట ఇప్పుడే మొదలైందని చెప్పవచ్చు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడటంతో కాంగ్రెస్ లోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. ఈ అంశం కాంగ్రెస్ […]

కాంగ్రెస్‌లోకి బడా నేతలు..షర్మిల కూడా లైన్‌లోనే ఉన్నారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీలోకి ఊహించని వలసలు చోటు చేసుకుంటున్నాయి. బడా బడా నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, వేముల వీరేశం, గురునాథ్ రెడ్డి, కోరం కనకయ్య..ఇలా చూసుకుంటే లిస్ట్ చాలా పెద్దది. వారంతా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకొనున్నారు. తాజాగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి..జూపల్లి, పొంగులేటిని […]

పొంగులేటి-జూపల్లి రెడీ..కాంగ్రెస్‌కు లాభమెంత.?

ఎట్టకేలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయిపోయారు. చాలా రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఈ ఇద్దరి అంశం పెద్ద హాట్ టాపిక్ అయింది. బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చాక వీరు ఎటువైపు వెళ్తారనే చర్చ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే క్రమంలో వీరిని బి‌జే‌పిలోకి తీసుకురావడానికి ఈటల రాజేందర్ పలుమార్లు చర్చించారు. కానీ వారు మాత్రం బి‌జే‌పిలోకి వెళ్లడానికి ఒప్పుకోలేదు. పైగా ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ […]

కాంగ్రెస్‌లో వలసల జోరు..భారీగా క్యూలో..ఆఫర్లతో జంపింగ్.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు చాలా వెనుకబడి ఉన్న కాంగ్రెస్ ఒక్కసారి రేసులోకి వచ్చింది. బి‌జే‌పిని వెనక్కి నెట్టి దూసుకొచ్చింది. పైగా బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా భావించి కాంగ్రెస్ లో చేరేందుకు పలువురు కీలక నేతలు చూస్తున్నారు. బి‌ఆర్‌ఎస్ లో సీటు దక్కే ఛాన్స్ లేదనుకునే నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వారికి మంచి ఆఫర్ ఇస్తే జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, […]

రేవంత్ అదిరే స్కెచ్..జనంలోకి కీలక హామీలు.!

ఈ సారి తెలంగాణలో అధికారంలోకి రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి చావో రేవో లాంటి సమస్య..తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్..వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయింది. అధికారం కోల్పోయింది. భారీగా నాయకులని కోల్పోయింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఓడిపోతే కాంగ్రెస్ మనుగడకే ప్రమాదం. అందుకే ఈ సారి అధికారంలోకి రావడం అనేది చాలా ముఖ్యం. ఆ దిశగానే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం పనిచేస్తున్నారు. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అందుకే ఎన్నికల […]

బీఆర్ఎస్‌లో భారీ కుదుపు..కాంగ్రెస్‌లోకి నలుగురు బడా నేతలు.!

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎవరికి వారు పై చేయి సాధించేలా వ్యూహ ప్రతి వ్యూహాలు వేస్తున్నారు. ఇదే క్రమంలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ మళ్ళీ ప్రతిపక్షాలకు చెక్ పెట్టి అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇటు కాంగ్రెస్ ఈ సారైనా అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. అటు బి‌జే‌పి తొలిసారి తెలంగాణలో గెలవాలని చూస్తుంది. మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఇటీవల బి‌జే‌పి కాస్త రేసులో వెనుకబడింది. […]

పొంగులేటి-జూపల్లి కాంగ్రెస్‌లోకే..కానీ చిక్కులు తప్పవు.!

చాలా రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన ఈ ఇద్దరు ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. ఈ క్రమంలోనే వీరితో బి‌జే‌పి నేతలు పలు సార్లు సంప్రదింపులు జరిపారు. బి‌జే‌పిలోకి రావాలని ఆహ్వానించారు. అటు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చింది. కానీ ఈ ఇద్దరు ఎటు వెళ్లాలో పూర్తిగా తేల్చుకోలేదు. ఇక కర్నాటక ఎన్నికల ఫలితాలు […]

టార్గెట్ సీతక్క: ములుగులో 30 వేల మెజారిటీ సాధ్యమేనా?

ధనసరి అనసూయ అలియాస్ సీతక్క..ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఉండరు. ఒక ప్రజాప్రతినిధి అంటే ఇలాగే ఉండాలనే విధంగా నడుచుకునే నాయకురాలు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి అండగా ఉంటూ వస్తున్న సీతక్కకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు బి‌ఆర్‌ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆమెని ఓడించాలని చూస్తున్నారు. అయితే ప్రజల్లో పాతుకుపోయిన సీతక్కని ఓడించడం అనేది కాస్త కష్టమనే చెప్పాలి. ములుగులో ఆమె బలంగా ఉన్నారు. సీతక్కని ఓడించడం అనేది సాధ్యమయ్యేలా […]