టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్గా సుకుమార్ తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్లో ఇతర డైరెక్టర్లతో పోల్చి చూస్తే.. ఈయనకు ఒకింత ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. పుష్ప ది రూల్ మూవీ.. బాక్స్ఆఫీస్ దగ్గర రూ.1500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి.. ఇటీవల రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా డైరెక్టర్గా సుకుమార్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక.. సుకుమార్ నెక్స్ట్ మూవీ చరణ్ హీరోగా తెరకెక్కనుందని తెలిసిందే. కాగా.. ఇలాంటి క్రమంలో సుకుమార్ […]
Tag: congress
బాలయ్య ఫిగర్ కి హీరో అవుతాడని అనుకోలేదు.. ఆయనది అలాంటి బ్యాచ్.. మాజీ సీఎం షాకింగ్ కామెంట్స్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎలాంటి క్రేజ్తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వందకు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ఇప్పటికీ అదే ఎనర్జీ.. అదే నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. టాలీవుడ్ను శాసించే రేంజ్కు ఎదుగుతున్న బాలయ్య.. రాజకీయాల్లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో బాలకృష్ణ గురించి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని ఆసక్తికర విషయాలను రివిల్ చేశాడు. ఆయనపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నిజాం కాలేజీలో బాలయ్య నేను ఇద్దరం […]
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటీ…?
పోలింగ్ చివరి వారం కాంగ్రెస్ కి కలిసి రానుందా? ఆ ఏడు రోజులు కాంగ్రెస్ కీలక నేతలంతా తెలంగాణలో ఉండనున్నారా? ఆపరేషన్ తెలంగాణ పేరుతో సునీల్ కనుగోలు కొత్త అస్త్రాన్ని వదలనున్నరా? పరిస్థితి చూస్తుంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో తామే గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు హస్తం నేతలు. మరో వైపు కాంగ్రెస్ […]
కాంగ్రెస్లో ‘బీసీ’ ఇష్యూ..సీట్లు లేవా?
తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి సీట్ల ఎంపిక పెద్ద టాస్క్ అయిపోయింది. ఓ వైపు బిఆర్ఎస్ సీట్లు ఖరారు చేసుకుని దూసుకెళుతుంది. కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దీంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒకో సీటుకు కనీసం ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడుతున్నారు. కొన్ని సీట్లకు పది మందిపైనే పోటీ పడుతున్నారు. దీంతో అభ్యర్ధుల ఎంపిక తలనొప్పిగా మారింది. అందులో ఆర్ధికంగా, […]
కమలంలో కల్లోలం..కాంగ్రెస్కు ప్లస్.!
కొన్ని నెలల ముందు వరకు తెలంగాణలో అధికార బిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజేపినే అనే పరిస్తితి. కానీ ఇప్పుడు టోటల్ సీన్ రివర్స్ అయింది. బిజేపి మళ్ళీ యథావిధిగా 2018 ఎన్నికల్లో ఎలాంటి బలం ఉందో..అంతే బలానికి పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో బిజేపికి ఒక సీటు రాగా, 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవడం, బండి సంజయ్ అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేయడం, రెండు ఉపఎన్నికల్లో గెలవడం, జిహెచ్ఎంసి ఎన్నికల్లో […]
ఆరు గ్యారెంటీలు..కాంగ్రెస్ ఆశలు ఇవే.!
ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కష్టపడుతుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ప్రజలని కోరుతున్నారు. తెలంగాణ పొరాడి సాధించారని కేసిఆర్ని రెండుసార్లు ప్రజలు గెలిపించారు. కానీ తెలంగాణ ఇచ్చిన తమ పార్టీని ప్రజలు ఒక్కసారి ఆదరించాలని కోరుతున్నారు. అయితే రాజకీయంగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాంటి పార్టీని ఢీకొట్టి అధికారం సొంతం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. కానీ […]
కేవీపీ-కిరణ్లతో కాంగ్రెస్-కమలానికి డ్యామేజ్.!
తెలంగాణ ఎన్నికలు వస్తే చాలు..తెలంగాణ సెంటిమెంట్ అనేది తీసుకురావడం బిఆర్ఎస్ పార్టీకి అలవాటైన పని. ఇప్పటివరకు అదే సెంటిమెంట్ తో బిఆర్ఎస్ గెలుస్తూ వస్తుంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన పార్టీగా గెలిచింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకుంది. దీన్ని కేసిఆర్ అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. అదిగో చంద్రబాబు మళ్ళీ తెలంగాణ పై పెత్తనం చెలాయించడానికి వస్తున్నారని ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్దిపొందారు. అయితే ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే […]
35 సీట్లలో ఫిక్స్..కాంగ్రెస్కు అవే తలనొప్పి.!
తెలంగాణలో బలమైన అభ్యర్ధులని నిలబెట్టి గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంది. ఇప్పుడు వాటిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. అయితే 119 సీట్లకు దాదాపు 1000 మందిపైనే అప్లికేషన్లు పెట్టుకున్నారు. దీంతో అభ్యర్ధుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ అభ్యర్ధులని ఫైనల్ చేసే పనిలో పడింది. ఈ క్రమంలో 35 సీట్లకు ఒక్కో అభ్యర్ధిని ఫైనల్ చేశారట. అంటే సీనియర్ నేతలు […]
కాంగ్రెస్ టార్గెట్ ఫిక్స్..కలిసొస్తుందా?
తెలంగాణలో ఎన్నికల నగారా మోగించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి ఎన్నికల శంఖారావం పూరించనుంది. పైగా జాతీయ నేతలంతా తెలంగాణకు రానున్నారు. సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలి సమావేశాన్ని ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్నారు. అది కూయ హైదరాబాద్ లో ఈ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలతో పాటు..కాంగ్రెస్ కీలక నేతలంతా ఈ సమావేశాల్లో పాల్గొనున్నారు. అలాగే 17వ తేదీన బహిరంగ సభ […]