దొంగ ఓట్ల జోరు..ఐప్యాక్ క్రియేటివిటీ..!

ఏపీలో ఈ మధ్య దొంగ ఓట్ల కలకలం రేగుతుంది. ఏ మీడియాలో చూసిన ఒకే డోర్ నెంబర్ తో వందల ఓట్లు నమోదు అవుతున్నాయని కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో అర్హులైన కొందరి ఓట్లు తొలగిస్తున్నారని, అది కూడా టి‌డి‌పి, జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల దొంగ ఓట్ల రావడంపై టి‌డి‌పి నేతలు..తాజాగా ఎన్నికల అధికారికి ఆధారాలతో సహ ఫిర్యాదు చేశారు. అర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించడం. ఒకే […]

జగన్‌పై ట్రోల్స్.. వైసీపీ నేతలు బూతులు మాట్లాడారా?

ఏపీ సి‌ఎం జగన్ మోహన్ రెడ్డి..చేసిన పనులు, అభివృద్ధి ఏం చేస్తున్నామనే విషయాలు చెప్పడం కంటే ప్రతిపక్ష నేతలని వ్యక్తిగతంగా విమర్శలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎలాగో మంత్రులు గాని, వైసీపీ ఎమ్మెల్యేలుగాని..వారి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పరు కానీ..ఎవరైనా విమర్శలు చేస్తే వారిని తిట్టే కార్యక్రమం చేస్తారు. ఇక తాజాగా జగన్ కూడా కురుపాం సభలో అదే చేశారని విమర్శలు వస్తున్నాయి. కురుపాంలో అమ్మఒడికి నిధులు విడుదల చేసే కార్యక్రమం జరిగింది..కానీ అక్కడ […]

ఖమ్మంకు రాహుల్..కాంగ్రెస్‌లో రచ్చ మొదలు.!

అంతా బాగుదనుకునే సమయంలో ఏదొక చిచ్చు చెలరేగడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా మారిపోయింది. ఆ పార్టీ ఇప్పుడుప్పుడే సెట్ అవుతుంది. భారీ చేరికలతో మంచి జోష్ నెలకొంది. ఇంకా బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ ముందుకెళుతుంది. తాజాగా రాహుల్ గాంధీతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు..పొంగులేటి, జూపల్లిలతో పాటు 35 మంది నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీంతో పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. ఇక జులై 2 ఆదివారం ఖమ్మంలో భారీ సభ జరగనుంది. […]

ఉదయగిరి వైసీపీకి కొత్త అభ్యర్ధి..మేకపాటికి చెక్ పెట్టేలా.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి తలనొప్పులు పెరిగిన విషయం తెలిసిందే. ఆ పార్టీపై వ్యతిరేకత పెరుగుతూ రావడం ఇదే సమయంలో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరం కావడంతో సీన్ మారిపోయింది. ఆనం రామ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..ఈ ముగ్గురు వైసీపీ నుంచి బయటకొచ్చారు. టి‌డి‌పిలో చేరడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరులో కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు లోకేష్ పాదయాత్రకు మద్ధతు […]

మోదీ..డైరక్ట్ కేసీఆర్‌ని ఎందుకు టార్గెట్ చేశారు.!

విపక్షాల ఐక్యతతో దేశంలో బి‌జే‌పికి కాస్త ఇబ్బందులు మొదలైనట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కేంద్రంలో తిరుగులేని పొజిషన్ లో ఉన్న మోదీ సర్కార్‌కు విపక్షాల ఐక్యత రూపంలో ఓ భారీ కుదుపు కనిపిస్తుంది. విపక్షాల కూటమి కట్టడాన్ని మోదీ తెలిగా వదిలేస్తున్నట్లు లేరు. విపక్షాలు అదే విధంగా కలిసి ముందుకెళితే రానున్న కాలంలో తమకే ఇబ్బంది అని అర్ధమైంది. అందుకే డైరక్ట్  విపక్షాలని మోదీ టార్గెట్ చేశారు. తాజాగా భోపాల్ లో బీజేపీ బూత్ లెవెల్ నేతలు, కార్యకర్తలతో […]

కమలంలో కల్లోలం..ఈటల-కోమటిరెడ్డి ఎఫెక్ట్..బండికి దెబ్బ.!

తెలంగాణ బి‌జే‌పిలో కల్లోలం కనబడుతుంది. మొన్నటివరకు దూకుడుగా రాజకీయం చేస్తూ..అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా నిలబడిన బి‌జే‌పి కర్నాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణలో కూడా చతికలపడింది. దీంతో సీన్ మారిపోయింది. ఇదే సమయంలో కమలంలో అంతర్గత పోరు తారస్థాయికి వెళ్లింది. దీంతో ఆ పార్టీకి భారీ నష్టం జరిగేలా ఉంది. మామూలుగానే తెలంగాణలో బి‌జే‌పికి క్షేత్ర స్థాయిలో పట్టు లేదు. ఉపఎన్నికల్లో గెలుపు బలమైన నాయకుల వల్ల వచ్చింది. బలమైన నాయకులు 20 లోపే ఉన్నారు..అంటే […]

వెస్ట్‌లో ఐదు సీట్లపై పవన్ ఫోకస్..టీడీపీతో స్వీప్ ప్లాన్.!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. తూర్పు గోదావరిలో యాత్ర ముగించుకుని..పశ్చిమలోని నరసాపురంలో ఎంట్రీ ఇచ్చారు. ఇక తూర్పులో యాత్రకు భారీ స్థాయిలో జన సందోహం తరలివచ్చిన విషయం తెలిసిందేల. తాజాగా నరసాపురంలో జరిగిన సభకు సైతం భారీగా జనం వచ్చారు. ఇక యథావిధిగా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్…జనసేన ప్రభుత్వం వస్తే గోదావరి జిల్లాలని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో రాజకీయంగా గోదావరి జిల్లాల్లో […]

అనిల్‌కు సెగలు..సీఎం స్పెషల్ క్లాస్..ఆ లిస్ట్‌లోనే.!

ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం సమీక్షా సమావేశంలో జగన్..ఓ 18 మంది ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళడం లేదని..వారి పేర్లు చెప్పను గాని..వారితో ప్రత్యేకంగా మాట్లాడతానని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే అక్టోబర్ లోపు పనితీరు మెరుగు పర్చుకోవాలని అప్పుడే సీటు ఇచ్చే అంశం ఆలోచన చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే పనితీరు బాగోని ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. దానికి సంబంధించి కథనాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి […]

కాంగ్రెస్‌లో చేరికల లిస్ట్ పెద్దదే..సీట్ల సర్దుబాటు ఎలా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి ఊహించని వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పెద్దగా రేసులో లేని పార్టీ..ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుని బి‌ఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా ముందుకొస్తుంది. ఇదే సమయంలో బి‌జే‌పి వీక్ అవ్వడంతో ఆ పార్టీలోకి వలసలు ఆగిపోయాయి..వరుసగా కాంగ్రెస్ లోకి చేరికలు మొదలయ్యాయి. పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహ 35 మంది నేతలు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో అన్న […]