రాహుల్‌తో హస్తం జోరు..కేసీఆర్‌ని నిలువరిస్తారా?

మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. చాలా రోజుల తర్వాత ఆ పార్టీలో జోరు పెరిగింది. ఇటీవల కర్నాటక ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలో కూడా అనూహ్యంగా రేసులోకి వచ్చిన ఆ పార్టీకి కొత్త చేరికలు భారీ ప్లస్ అవుతున్నాయి. ఇదే క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి వారు…కాంగ్రెస్ లోకి రావడంతో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చేలా ఖమ్మంకు రాహుల్ గాంధీ వచ్చారు. ఖమ్మంలో జరిగిన సభలో […]

డేంజర్ జోన్‌లో 40 మంది ఎమ్మెల్యేలు..జగన్ ప్లాన్ ఏంటి?

18 మంది ఎమ్మెల్యేలు అసలు గడపగడపకు తిరగడం లేదని, వారి పేర్లు చెప్పను గాని…వారితో తాను వ్యక్తిగతంగా మాట్లాడతానని ఇటీవల సమీక్షా సమావేశంలో చెప్పుకొచ్చారు. అయితే పైకి చెప్పింది 18 మంది ఎమ్మెల్యేలు…అసలు వైసీపీలో పనితీరు దారుణంగా ఎమ్మెల్యేలు 40 మంది ఉన్నారట. వారికి సీట్లు ఇచ్చే విషయంలో జగన్ ఇప్పుడు ఆలోచనలో ఉన్నారని తెలిసింది. మామూలుగా గడపగడపకు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధం లేదనే చెప్పాలి. గడపగడప అంటే కేవలం..ప్రభుత్వ పథకాల అందుతున్న లబ్దిదారుల ఇళ్లకు వెళ్ళి..మీకు […]

టీ-బీజేపీలో మార్పు తప్పదా? కేంద్ర మంత్రిగా బండి?

తెలంగాణ బి‌జే‌పి నాయకత్వంలో మార్పు రానుందా? కొత్త అధ్యక్షుడు రానున్నారా? అంటే తాజాగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే అవుననే వినిపిస్తుంది. ఇప్పటివరకు అధ్యక్ష పదవి మార్పుపై మీడియాలో కథనాలు వస్తుంటే…వాటిల్లో వాస్తవం లేదు..అధ్యక్షుడుని మార్చే అవకాశం లేదని,బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని బి‌జే‌పి పెద్దలు చెప్పుకొచ్చారు. అయితే అవన్నీ మీడియాని కవర్ చేయడానికి చెప్పిన మాటలు అని అర్ధమైపోతుంది. అధ్యక్ష మార్పు ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకు బండి ఆధ్వర్యంలో బి‌జే‌పి బాగానే […]

పవన్ కౌంటర్ వార్..వైసీపీని చిక్కుల్లో పడేస్తున్నారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్.మరోసారి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భీమవరం వేదికగా వైసీపీకి ఓ రేంజ్ లో కౌంటర్లు ఇచ్చారు. పవన్ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తుంటే..ఆయన్ని వైసీపీ నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఆఖరికి జగన్ సైతం అదే తరహాలో మాట్లాడుతున్నారు. ప్రతిసారి పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారు. పవన్ ప్రజా సమస్యలపై అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా…ఆయన పెళ్లిళ్లపై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో భీమవరంలో వారాహి యాత్ర ముగింపు సభలో పవన్..తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంకు […]

బైరెడ్డి సీటుపై చర్చ…జగన్ ఏం డిసైడ్ చేస్తున్నారు.!

అతి తక్కువ కాలంలోనే వైసీపీకి బాగా క్రేజ్ తెచ్చుకున్న యువనేతల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా ఒకరు. తన మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్న బైరెడ్డికి వైసీపీలో ఫాలోయింగ్ ఎక్కువే. రాష్ట్ర స్థాయిలో ఆయన తెలియని వారు లేరు. ఇక ఈ యువనేత  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదొక సీటులో పోటీకి దిగాలని భావిస్తున్నారట. అయితే ఇప్పటికే శాప్ ఛైర్మన్ పదవి ఇచ్చారు..అటు వైసీపీ యువ విభాగానికి […]

నెల్లూరు సిటీలో నారాయణ ఫిక్స్..ఈ సారి అనిల్‌కు చెక్ పెడతారా?

మొత్తానికి నాలుగేళ్ల తర్వాత నెల్లూరు సిటీ బాధ్యతలని మాజీ మంత్రి నారాయణ తీసుకున్నారు. దీంతో నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటికే అక్కడ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపుకు వచ్చారు. దీంతో సమీకరణాలు మారిపోయాయి. అదే సమయంలో ఇంతకాలం రాజకీయంగా యాక్టివ్ గా లేని నారాయణ సైతం యాక్టివ్ అయ్యారు. నారా లోకేష్ పాదయాత్ర నెల్లూరులో కొనసాగుతుంది..దీంతో పాదయాత్రకు మరింత ఊపు తెచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇక నెల్లూరు రూరల్ లో లోకేష్ పాదయాత్ర […]

గోదావరి జిల్లాల్లో పవన్ పక్కా స్ట్రాటజీ..మద్ధతు పెంచుకునేలా.!

ఇంతకాలం పవన్‌కు కేవలం కాపు సామాజికవర్గం మాత్రమే అండగా ఉంటూ వస్తుంది..అసలు జనసేన అంటే కాపు పార్టీ అనే ముద్ర ఉంది. ఇక జనసేనకు కాపులు తప్ప మరొక వర్గం ఓట్లు వేయరనే విమర్శలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో కాపులు కూడా పూర్తి స్థాయిలో పవన్‌కు ఓట్లు వేయలేదు. కానీ ఇప్పుడు కాస్త పరిస్తితి మారుతుంది. మెజారిటీ కాపులు పవన్ వైపే చూస్తున్నారు. అదే సమయంలో అన్నీ కులాల మద్దతు పొందే దిశగా పవన్ ముందుకెళుతున్నారు. […]

పవన్ తర్వాత బాబు..పక్కా స్ట్రాటజీతో సభలు.!

టి‌డి‌పి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. పైకి పొత్తు గురించి మాట్లాడకపోయినా అంతర్గతంలో ఇద్దరు నేతలు ఒకే దిశగా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. పైగా ఒక అండర్‌స్టాడింగ్ తో ముందుకెళుతున్నారు. ఇటీవల వారాహి యాత్రతో పవన్ దూసుకెళుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన సాగుతుంది. ఈ నెల 30న భీమవరం సభతో ఆయన పర్యటన ముగుస్తుంది. మళ్ళీ రెండోవిడత యాత్ర ఉంటుంది..కానీ దాని షెడ్యూల్ రాలేదు. ఇక […]

దొంగ ఓట్ల జోరు..ఐప్యాక్ క్రియేటివిటీ..!

ఏపీలో ఈ మధ్య దొంగ ఓట్ల కలకలం రేగుతుంది. ఏ మీడియాలో చూసిన ఒకే డోర్ నెంబర్ తో వందల ఓట్లు నమోదు అవుతున్నాయని కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో అర్హులైన కొందరి ఓట్లు తొలగిస్తున్నారని, అది కూడా టి‌డి‌పి, జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల దొంగ ఓట్ల రావడంపై టి‌డి‌పి నేతలు..తాజాగా ఎన్నికల అధికారికి ఆధారాలతో సహ ఫిర్యాదు చేశారు. అర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించడం. ఒకే […]