తెలంగాణ బీజేపీలో మార్పులు వేగంగా జరిగిన విషయం తెలిసిందే. పార్టీ రోజురోజుకూ బలహీనపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడుని మార్చేశారు. బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా నియమించారు. బండి దూకుడుగా పనిచేసిన ఆయన అందరినీ కలుపుకుని వెళ్ళడం లేదనే విమర్శలు ఎదురుకున్నారు. ఈ క్రమంలో బండిని తప్పించి కిషన్ రెడ్డిని పెట్టారు. అయితే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి వదిలి…అధ్యక్షుడుగా చేయడం పెద్ద ఇష్టంగా లేనట్లు ఉంది. కానీ అధిష్టానం ఆదేశాలని పాటించాల్సిన పరిస్తితి. […]
Category: Politics
ముందస్తుకే జగన్ మొగ్గు..మోదీకి ఏం చెప్పారు?
ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా? జగన్ ముందస్తుకు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారా? ప్రతిపక్షాలు చెబుతున్నట్లు జగన్ ఢిల్లీకి వెళ్లింది..మోదీతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళేలా పర్మిషన్ తెచ్చుకోవడానికేనా? అంటే తాజాగా వస్తున్న కథనాలని బట్టి చూస్తే అదే నిజం అనిపిస్తుంది. ఒకటి నిధుల కొరత..సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్తితి..పథకాలకు డబ్బులు కూడా అందడం లేదు. ఇటు ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది..అటు ప్రతిపక్షాలు బలపడుతున్నాయి. ఈ తరుణంలో ఇంకా ఎక్కువ టైమ్ ఇవ్వకుండా ముందస్తుకు వెళ్లిపోతేనే బెటర్ […]
కృష్ణాలో వైసీపీ జోరు..జనసేనతోనే టీడీపీకి ప్లస్.!
కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ పుట్టిన జిల్లా..దీంతో రాజకీయంగా అక్కడ టిడిపి హవా ఉండేది. రాష్ట్రంలో గాలి ఎలా ఉన్న..కృష్ణాలో టిడిపి జోరు ఉండేది. కానీ గత ఎన్నికల నుంచి ఆ జోరు తగ్గిపోయింది. వైసీపీ హవా పెరిగింది. గత ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యం సాధిచింది. ఈ సారి ఎన్నికల్లో కూడా వైసీపీకే లీడ్ వచ్చేలా ఉంది. కాకపోతే జనసేన కలిస్తే టిడిపికి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. కొత్తగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో 7 […]
బాబు జిల్లాలో జగన్ హవా..మళ్ళీ వైసీపీకే ఆధిక్యం.!
వైసీపీ బలంగా ఉండే జిల్లాల్లో ఉమ్మడి చిత్తూరు కూడా ఒకటి. ఇక్కడ వైసీపీకి బలం ఎక్కువ. అయితే ఇది టిడిపి అధినేత చంద్రబాబు సొంత జిల్లా అనే సంగతి తెలిసిందే. పేరుకే బాబు సొంత జిల్లా గాని…ఇక్కడ పూర్తి పట్టు వైసీపీకే ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ హవానే నడిచింది. గత ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే 13 వైసీపీ…ఒక కుప్పంలో మాత్రమే టిడిపి గెలిచిది. అయితే […]
కుప్పం కూడా బైబై బాబు అంటుందా? జరిగే పనేనా?
వైసీపీ అధికారంలోకి వచ్చాక…టిడిపి కంచుకోటలని ఇంకా కుప్పకూల్చడమే లక్ష్యంగా రాజకీయం నడుపుతున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లోనే చాలా వరకు టిడిపి కంచుకోటలని కైవసం చేసుకున్నారు. ఇక 2024లో క్లీన్ స్వీప్ చేసేయాలని జగన్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కంచుకోట కుప్పంపై జగన్ ఏ విధంగా ఫోకస్ పెట్టారో తెలిసిందే. అక్కడ బాబుకు చెక్ పెట్టే విధంగా రాజకీయం మొదలుపెట్టారు. అధికార బలాన్ని వాడుకుని..పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో గెలిచారు. కుప్పం మున్సిపాలిటీని గెలుచుకున్నారు. దీంతో కుప్పం […]
పురందేశ్వరితో బీజేపీకి ప్లస్ ఉందా? పొత్తులు సెట్ అవుతాయా?
మొన్నటివరకు తెలంగాణ బిజేపిలో మార్పులపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి..కానీ ఏపీ గురించి పెద్ద చర్చ లేదు. అయితే సడన్ గా తెలంగాణలో బిజేపి అధ్యక్షుడుని మార్చడంతో పాటు ఏపీ బిజేపి అధ్యక్షుడుని మార్చేశారు. సోము వీర్రాజుని మార్చేసి అనూహ్యంగా పురందేశ్వరిని అధ్యక్షురాలుగా నియమించారు. అయితే సోము నాయకత్వంలో ఏపీలో బిజేపి బలపడలేదు. అదే ఒక శాతం ఓట్లతోనే ఉంది. పైగా సోము అధికారంలో ఉన్న వైసీపీ కంటే..టిడిపిని ఎక్కువ టార్గెట్ చేసేవారు. దీని వల్ల సోము..జగన్ […]
కిషన్తో కమలం వికసించేనా..బండిని మైనస్సేలే ముంచాయి.!
మొత్తానికి తెలంగాణ బిజేపి నాయకత్వంలో భారీ మార్పు చోటు చేసుకుంది. అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేస్తున్న బండి సంజయ్ని తప్పించి సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా నియమించారు. అయితే మొదట బండిని పదవి నుంచి తప్పించడానికి పలు కారణాలు ఉన్నాయి. బండి ఎంపీగా గెలిచాక అధ్యక్ష పదవి వరించింది..పదవి వచ్చాక దూకుడుగా పనిచేశారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బిజేపి గెలిచింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టారు. ఇంకా బిఆర్ఎస్ పార్టీకి బిజేపినే ప్రత్యామ్నాయం […]
వెస్ట్లో వైసీపీ జీరో..పొత్తు లేకపోయినా డౌటే.!
అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది? అంటే..అది ఎక్కువగానే ఉందని చెప్పాలి..కాకపోతే వైసీపీ ఓటర్లు మాత్రం…మళ్ళీ జగనే సిఎం అవుతారని అంటున్నారు…టిడిపి, జనసేన ఇతర పార్టీల ఓటర్లు..జగన్ మళ్ళీ గెలవరని అంటున్నారు. కాబట్టి ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. అయితే గ్రౌండ్ రియాలిటీకి వెళితే..వైసీపీకి వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలో వైసీపీ బోణి కూడా కొట్టదా? అనే పరిస్తితి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వైసీపీ పరిస్తితి దారుణంగా ఉంది. ఈ […]
వైసీపీకి భారీ దెబ్బ..టీడీపీలోకి డిప్యూటీ సీఎం వారసుడు..?
ఏపీలో అధికార వైసీపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం…నెక్స్ట్ అధికారం దక్కుతుందో లేదో క్లారిటీ లేకపోవడం…ఇటు టిడిపి బలపడుతున్న నేపథ్యంలో పలువురు నేతలు..పార్టీ మారిపోతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టిడిపిలోకి వచ్చేశారు. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి వైపుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు కూడా లైన్ లోనే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవి టిడిపిలోకి వస్తున్నట్లు […]