బండి సంజయ్‌ను పూర్తిగా పక్కన పెట్టినట్లేనా….!

బండి సంజయ్… తెలంగాణలో ఓ ఫైర్ బ్రాండ్… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి గుర్తింపు వచ్చిందంటే.. అది బండి వల్లే అనేది బహిరంగ రహస్యం. ఇప్పటి వరకు ఒక లెక్క… ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా… బండి సంజయ్‌కు ముందు సైలెంట్‌గా ఉన్న బీజేపీ… రాష్ట్ర అధ్యక్షునిగా బండి బాధ్యతలు చేపట్టిన తర్వాత… ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఎంపీగా ఉన్న బండి.. పార్టీని గాడిలో పెట్టారనేది అక్షర సత్యం. సీనియర్ల మాట వింటూనే… […]

పల్నాడుపై వైసీపీ పట్టు..ఈ సారి ఎన్ని సీట్లంటే.!

పోరాటాల పురిటిగడ్డ పల్నాడులో ఈ సారి రాజకీయం హోరాహోరీగా జరిగేలా ఉంది. ఇటీవల కాలంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరుగుతున్న ఘర్షణలు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. అయితే అధికార బలం ఉండటంతో వైసీపీ పై చేయి సాధిస్తుంది. మొదట నుంచి మాచర్లలో వైసీపీ-టి‌డి‌పిల మధ్య ఫైట్ ఓ రేంజ్ లో నడుస్తుంది. అటు ఈ మధ్య పెదకూరపాడులో ఎమ్మెల్యే శంకర్ రావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ల […]

నంద్యాల టీడీపీ సీటు ఫిక్స్..కానీ అదే డౌట్.!

నంద్యాల అసెంబ్లీ స్థానం…ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట..ఇప్పుడు వైసీపీ అడ్డాగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ వైసీపీదే ఆధిక్యంగా ఉంది. ఆ పార్టీని నిలువరించడం కష్టమనే చెప్పవచ్చు. అయితే ఇక్కడ టి‌డి‌పి మొదట్లో మంచి విజయాలే సాధించింది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో టి‌డి‌పి సత్తా చాటింది. 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక 2014లో వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి గెలిచారు. తర్వాత ఆయన టి‌డి‌పిలోకి జంప్ అయ్యారు. అనుహ్యా పరిణామాల […]

పెడనలో తమ్ముళ్ళ పోరు..దెబ్బవేసేలా ఉన్నారు.!

ఏపీలో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీట్ల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో టి‌డి‌పి ఇంచార్జ్ కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్‌ల మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. వాస్తవానికి పెడన టి‌డి‌పి సీటు మొదట నుంచి కాగిత ఫ్యామిలీదే. గతంలో దివంగత కాగిత వెంకట్రావు పోటీ చేసేవారు..గత ఎన్నికల్లో […]

నారాయణకు ఇంటి పోరు..స్కెచ్ ఉందా?

మాజీ మంత్రి నారాయణ ఎప్పుడు ఏదొక వివాదంలో కనిపిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన టార్గెట్ గా రాజకీయం నడుస్తూనే ఉంది. నారాయణ ఓడిపోయాక రాజకీయాలకు దూరం జరిగిన..ఆయన చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధాని అసైన్డ్ భూముల విషయంలో ఆయనపై సి‌ఐ‌డి కేసులు ఉన్నాయి. ఇటు నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి టెన్త్ పేపర్ లీకేజ్ కేసు ఉంది. ఇలా రకరకాల కేసులు ఆయనపై ఉన్నాయి. అయితే ఇటీవల […]

మళ్ళీ జగనే..నో డౌట్.!

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. మరో 9 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ జగన్ ముందస్తు ఆలోచన చేస్తే చెప్పలేం. సరే ఏదేమైనా గాని ఎన్నికల సీజన్ మొదలైంది. ఇక ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇక సర్వే సంస్థలు వాటి పనిలో అవి ఉన్నాయి. రకరకాల సర్వేలు వస్తున్నాయి. కొన్ని వైసీపీకి అనుకూలంగా..మరికొన్ని టి‌డి‌పికి అనుకూలంగా వస్తున్నాయి. అయితే వీటిల్లో జాతీయ సర్వేలు కూడా ఉంటున్నాయి. జాతీయ సర్వేలు దాదాపు వైసీపీకే అనుకూలంగా […]

జగన్ సర్కార్‌కు విద్యుత్‌ ఉద్యోగులు షాక్ ఇస్తారా…!

వేతన సవరణ విషయంలో జగన్ సర్కార్‌కు విద్యుత్ శాఖ ఉద్యోగుల షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భోజన విరామ సమయంంలో నిరసనలు చేస్తున్న ఉద్యోగులు నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడేది లేదంటున్నారు. ఏపీ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు వేరు.. విద్యుత్ కార్పొరేషన్ల ఉద్యోగులు వేరు. వీరికి ప్రత్యేక ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. వీరికి విద్యుత్ సంస్కరణల వల్ల భారీ ప్రయోజనం కలిగింది. అయితే.. జగన్ ప్రభుత్వం వచ్చాక అంతంత జీతాలు అవసరమా అన్నట్లుగా ట్రీట్ […]

ప్రాజెక్టుల బాట పట్టనున్న చంద్రబాబు…!

టీడీపీ అధినేత త్వరలో ప్రాజెక్టుల బాట పడుతున్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో మూలనపడ్డ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. వైసీపీ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించనున్నారు. సాగు, త్రాగు నీరు అందించే ప్రాజెక్ట్‌లపై జగన్ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో మూలన పడిన ప్రాజెక్ట్‌లు, ప్రభుత్వం ఆయా ప్రాజెక్ట్ లకు నిధులు కేటాయించకుండా వ్యవహరిస్తున్న తీరును.. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను చంద్రబాబు ప్రజలకు వివరించారు. మూడు […]

గంటా నియోజకవర్గం ఏదో ఫుల్ క్లారిటీ….!

గంటా శ్రీనివాసరావు… ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న రాజకీయ వేత్త. చిన్నస్థాయి నుంచి వచ్చిన గంటా… ఒక జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారనేది వాస్తవం. 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన గంటా శ్రీనివాసరావు… ఇప్పటి వరకు 5 సార్లు పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతిసారి గెలవడమే గంటా ప్రత్యేకత. 1999లో తొలిసారి అనకాపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన గంటా […]