కృష్ణాలో ‘కాపు’ రాజకీయం..ఎవరికి లాభం?   

ఏపీలో కులాల పరంగా రాజకీయం చేసి ఓట్లని కొల్లగొట్టాలని అటు వైసీపీ, ఇటు టీడీపీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇటీవల బీసీల పేరిట సభలు పెట్టి..బీసీ ఓట్లకు గేలం వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాపుల ఓట్లపై పడ్డారు. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న కాపు ఓట్లని దక్కించుకోవడానికి రెండు పార్టీలు ట్రై చేస్తున్నాయి. అటు జనసేన సైతం కాపు ఓట్లపైనే ఆధారపడి ఉంది. ఇదే క్రమంలో తాజాగా వంగవీటి రంగా వర్ధంతిని వేడుకగా చేసుకుని కాపుల ఓట్లు కొల్లగొట్టే […]

రాజాంలో తగ్గని గ్రీష్మ..టీడీపీకి తలనొప్పి.!

రాజాం నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత విభేదాలు తగ్గడం లేదు. సీటు కోసం నేతల మధ్య పోటీ తీవ్రమవుతుంది. ఇటీవల చంద్రబాబు రాజాంకు వచ్చినా సరే సీటు విషయం తేలలేదు. దీంతో ఇటు ఇంచార్జ్ కొండ్రు మురళీమోహన్, అటు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రతిభాని తప్పించి కొండ్రుకు రాజాం సీటు ఇచ్చారు. కానీ కొండ్రు ఓడిపోయారు. ఓడిపోయాక కొన్ని రోజులు అడ్రెస్ లేరు. మళ్ళీ టీడీపీ బలపడుతుండటంతో కొండ్రు […]

పరిటాల వర్సెస్ కేతిరెడ్డి: ధర్మవరంలో ముదిరిన పోరు..!

ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేయడానికి శ్రీరామ్ రెడీ అవుతున్న విషయం తెలిసిందే..ఇదే క్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డిని గట్టిగా టార్గెట్ చేశారు. ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం పెద్ద బోగస్ […]

రఘురామ పోటీ చేసే పార్టీ అదే..నరసాపురంలో లక్.!

వైసీపీ రెబల్ ఎంపీగా మారి..అదే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి నిత్యం విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు..నెక్స్ట్ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళి నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఇక ఆరు నెలల్లోనే వైసీపీలో జరుగుతున్న కొన్ని తప్పులని రఘురామ ఎత్తిచూపారు. దీంతో వైసీపీ సైతం రఘురామపై విరుచుకుపడింది. అలా అలా వైసీపీ-రఘురామ మధ్య గ్యాప్ పెరిగింది. ఆఖరికి […]

ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకి..కేసీఆర్ కర్తవ్యం ఏంటి?

తెలంగాణలో గత మూడు నెలలుగా ఎమ్మెల్యేల కొనుగోలులో ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి వంద కోట్లు చొప్పున 400 కోట్లు  ఎర చూపిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసుని ఎమ్మెల్యేలు, పోలీసులు పకడ్బందీగా ప్లాన్ చేసి..ముగ్గురు వ్యక్తులని పట్టుకున్నారు. సిహాయాజులు, నందకుమార్,  రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మలు ఈ కేసులు నిందితులుగా ఉన్నారు. ఆడియో, వీడియో టేప్‌లతో పక్కా ప్రణాళికతో వారిని […]

టీడీపీలో ముస్లిం అభ్యర్ధులు..కడప టార్గెట్..!

రాష్ట్రంలో సామాజికవర్గాల పరంగా ఓట్లు కొల్లగొట్టాలని ప్రధాన పార్టీల ప్రయత్నాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. ఎన్నికల దగ్గరపడుతున్నప్పుడల్లా కులాల పరంగా రాజకీయం చేసి..కొన్ని కులాల ఓట్లని దక్కించుకోవాలని చూస్తారు. అటు వైసీపీ గాని, ఇటు టీడీపీ గాని..ఇలా కులాల పరంగా రాజకీయం చేస్తూ ఉంటాయి. ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా రాజకీయం నడుపుతాయి. ఆ కులానికి తగ్గ సమీకరణాలతో ముందుకెళ్తారు. అయితే ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు చాలా కీలకం అని చెప్పవచ్చు. వారే గెలుపోటములని […]

పొత్తు కుదిరితే.. విజ‌య‌వాడ‌లో రెండు స్థానాలు జ‌న‌సేన‌కే..?

టీడీపీ-జ‌న‌సేన పొత్తు కుదిరితే.. రాష్ట్రంలో 30-40 స్థానాలు ఇస్తార‌నేప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, మ‌రికొంద రు అంటే.. టీడీపీ నాయ‌కులు మాత్రం 25-30 స్థానాలు ఇవ్వొచ్చ‌ని చెబుతున్నారు. అయితే.. ఈ మొత్తం వ్య‌వ‌హారం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోపొత్తులు ఖాయ‌మ‌ని మాత్రం అంటున్నారు. ఇదే జ‌రిగితే.. కీల‌క‌మైన విజ‌య‌వాడ‌లో టీడీపీ నేత‌ల కు మార్పులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. విజ‌య‌వాడ‌లో మొత్తం మూడు నియోజ‌క‌వ‌ర్గాలు వున్నాయి. వీటిలో రెండు చోట్ల కార్య‌క‌ర్త‌లు+నాయ‌కుల బ‌లం టీడీపీకి మెండుగా ఉంది. అదేస‌మ‌యంలో […]

ఎంపీలకు కూడా జగన్ షాక్..సీట్లు పాయే.!

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలనే దిశగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అధికారంలోకి వస్తే..మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండవచ్చు అనేది జగన్ ప్లాన్. అందుకే జగన్ ఆచి తూచి అడుగులేస్తున్నారు. గెలవడం కోసం అవసరమైతే కొందరు ఎమ్మెల్యేలని సైతం పక్కన పెట్టడానికి జగన్ వెనుకాడటం లేదు. పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇస్తే వైసీపే దెబ్బతినడం ఖాయం. అందుకే కొందరిని మార్చి..ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు. అయితే […]

రాధా లొంగట్లేదా..కొడాలి ప్రయత్నాలు విఫలమేనా..!

వంగవీటి రంగాని ఒక పార్టీ మనిషి చూడటానికి లేదు..కాపు సామాజికవర్గానికి ప్రతినిధిగా పనిచేసి..వారికి అండగా నిలిచిన రంగా..అభిమానులు అన్నీ పార్టీల్లోనూ ఉన్నారు. అయితే రంగా ఆశయాలని ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తున్న ఆయన తనయుడు రాధా సైతం రాజకీయాలతో సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. కాపులకు అండగా ఉంటూ ముందుకెళుతున్నారు. అధికారికంగా టీడీపీలో ఉన్నప్పటికి..అన్నీ పార్టీల నేతలతో రాధాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదే క్రమంలో వైసీపీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీలు రాధాకు మంచి స్నేహితులనే […]