బాబుకు కుప్పం టెన్షన్..మరోసారి టూర్.!

అసలు ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడానికి వెళ్లకుండా..టీడీపీ నేతల చేత తన నామినేషన్ వేయించి..కుప్పంలో వరుసగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబుని..పదే పదే కుప్పం వెళ్ళేలా అధికార వైసీపీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా వైసీపీ ఎలాంటి రాజకీయాలు చేస్తూ వచ్చిందో చెప్పాల్సిన పని లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..కేవలం కుప్పంపై ఫోకస్ చేసి..అక్కడ టీడీపీని దెబ్బతీసేలా స్కెచ్ లు వేస్తూ వచ్చారు. చాలావరకు టీడీపీ నేతలని వైసీపీలోకి […]

లోకేష్ ‘యువగళం’: వైసీపీ అడ్డుకుంటుందా?

మొత్తానికి నారా లోకేష్ పాదయాత్ర చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే..మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇప్పటికే చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఇక ఆయనకు తోడుగా లోకేష్ సైతం పాదయాత్రకు రెడీ అయ్యారు. 2023 జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. 400 రోజులు 4 వేల కిలోమీటర్లు..100 నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. కుప్పం టూ ఇచ్చాపురం పాదయాత్ర కొనసాగనుంది. అయితే లోకేష్ పాదయాత్రకు తాజాగా యువగళం అని పేరు […]

ఆనం వారి అసంతృప్తి..సిగ్నల్స్ ఇస్తున్నారా?

మొదట నుంచి అధికార వైసీపీలో అసంతృప్తి గళం వినిపిస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే..అది సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి అని చెప్పవచ్చు. వాస్తవానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎప్పుడైతే వైసీపీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారో..అప్పటినుంచే ఆనం కూడా సొంత పార్టీపై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. కాకపోతే రఘురామ మరీ దూకుడుగా విమర్శలు చేశారు. ఆనం విమర్శలు చేసినా మధ్యలో సైలెంట్ అయిపోయారు. దీంతో ఆయన పార్టీకి దూరం అవ్వలేదు. కానీ ఇటీవల కాలంలో […]

కందుకూరు ఘటన..టీడీపీకి విషాదమే.!

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలకు జనాలు పెద్ద ఎత్తున వస్తున్న విషయం తెలిసిందే. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ బాబు కార్యక్రమం చేస్తూ జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. ఇప్పటికే ఏలూరు, బాపట్ల, విజయనగరంల్లో బాబు పర్యటనలకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు..అలాగే ఎలాంటి విషాద ఘటనలు జరగకుండా పర్యటనలు సక్సెస్ అయ్యాయి. కానీ తాజాగా నెల్లూరు జిల్లాలోని కందుకూరు రోడ్ షోలో ఊహించని ఘటన జరిగింది. బాబు రోడ్ షోకు భారీగా టీడీపీ శ్రేణులు, స్థానిక […]

పాడేరులో వైసీపీకి నెగిటివ్..టీడీపీకి నో పాజిటివ్?  

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం బలం లేని విషయం తెలిసిందే. అరకు, పాడేరు లాంటి స్థానాల్లో టీడీపీకి పెద్ద పట్టు లేదు. ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా ఆ నియోజకవర్గాల్లో నడుస్తోంది. ఇక ఇందులో పాడేరు గురించి మాట్లాడుకుంటే..1985, 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పాడేరు నుంచి వైసీపీ గెలుస్తూ వస్తుంది. 2014లో వైసీపీ […]

ఊహించని ట్విస్ట్..కంచుకోటలో వెనుకబడ్డ టీడీపీ!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు పోటాపోటిగా నడుస్తున్నాయి. వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14, టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అందులో ఎమ్మెల్యే వంశీ వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో టీడీపీకి ఒక్కరే ఎమ్మెల్యే మిగిలారు. అయితే అలా గత ఎన్నికల్లో దారుణ పరాజయం చూసిన టీడీపీ..ఇప్పుడు నిదానంగా బలపడుతుంది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు […]

నెల్లూరు సిటీలో వైసీపీ-టీడీపీల్లో ట్విస్ట్‌లు..సీటు పోటీ?

వైసీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరు సిటీలో రాజకీయాలు ఆసక్తికరంగా నడుస్తున్నాయి. ఇక్కడ రెండు పార్టీల్లో సీటు విషయంలో పోటీ ఉంది. రెండు పార్టీల నుంచి సిటీ సీటు ఆశించే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. అసలు ఎంతమంది పోటీ పడుతున్నారు..ఈ సీటులో ప్రస్తుతం పరిస్తితి ఏంటి అనేది ఒక్కసారి చూసుకుంటే..ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణపై స్వల్ప మెజారిటీ తేడాతో అనిల్ గెలిచారు..మంత్రి అయ్యారు. తర్వాత మంత్రి […]

ఏపీలో కొత్త పంచాయితీ..కాపు వర్సెస్ బలిజ.!

ఏపీలో కులాల పంచాయితీ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది..కులాల ఆధారంగానే రాజకీయాలు కూడా నడుస్తాయి. రాష్ట్రంలో మెజారిటీ ఓటర్లు ఉన్న వారిని టార్గెట్ చేసుకుని పార్టీలు రాజకీయం చేస్తాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీలు బీసీల కోసం ఎన్ని ఎత్తులు వేస్తున్నాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు కాపులపై గురి పెట్టారు. కాపు ఓట్లు లక్ష్యంగా రాజకీయం నడుపుతున్నారు. తాజాగా వంగవీటి రంగా వర్ధంతినీ రెండు పార్టీలు కాపు ఓట్లు కొల్లగొట్టే వేదికలుగా మార్చుకున్నాయి. అటు విశాఖలో కాపు నాడు […]

బాలయ్య-పవన్ ‘పోలిటికల్’ షో..వైసీపీ రెస్పాన్స్..!

ఏపీ రాజకీయాల్లో ఊహించని కాంబినేషన్లు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టేందుకు ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి. చంద్రబాబు-పవన్ దాదాపు పొత్తుకు రెడీ అయిపోయినట్లే.ఈ రెండు పార్టీల పొత్తు ఉంటే వైసీపీకి పెద్ద రిస్క్ ఉంటుందని పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయంపై వైసీపీకి కూడా అవగాహన ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన సెపరేట్ గా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి వైసీపీకి మేలు కలిగింది. దీంతో […]