రెడ్లతోనే రిస్క్..డిప్యూటీ సీఎంకు చెక్ పెడుతున్నారా?

వైసీపీ అంటే రెడ్డి వర్గం హవా ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే కొంతమంది రెడ్డి నేతలకే తప్ప..రెడ్డి సామాజికవర్గం ప్రజలకు వైసీపీ వల్ల ఒరిగింది ఏమి కనిపించడం లేదు. అయితే పార్టీలో కొందరు రెడ్డి నేతల పెత్తనం ఎక్కువ ఉందనే అసంతృప్తి వేరే వర్గాల్లో ఉంది. కాకపోతే బహిరంగంగా ఆ విషయాన్ని ఎవరు బయటపెట్టడం లేదు..కానీ కొన్ని సందర్భాల్లో కొందరు నేతలు బయటపెట్టాల్సి వస్తుంది. ఆఖరికి మంత్రులపై కూడా రెడ్డి నేతల పెత్తనం ఉందనే విమర్శలు […]

అటు జగన్..ఇటు బాబు..ప్రజలు ఎవరి వైపు.!

అటు సి‌ఎం జగన్, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు..ప్రజల్లోనే ఉంటున్నారు. భారీ సభలతో జనంలోనే ఉంటున్నారు. అయితే ఇద్దరు నేతల సభలకు ప్రజలు భారీగానే వస్తున్నారు. మరి వీరిలో ఎవరికి స్వచ్ఛందంగా వస్తున్నారు..ఎవరు బలవంతంగా తరలిస్తున్నారు. అసలు ఎవరి వైపు ప్రజలు ఉన్నారంటే..చెప్పడం కష్టం గానే ఉంది. మొదట జగన్ గురించి మాట్లాడుకుంటే..ఆయన ఈ మధ్య కాలంలోనే జనంలో ఉంటున్నారు. కాకపోతే జనంలో తిరగడం లేదు. ఏదొక పథకం పేరుతో బటన్ నోక్కే కార్యక్రమం పెట్టుకుని, సభలు […]

ఓట్లు లేపేస్తున్న వైసీపీ..యాంటీ లేకుండా..!

అధికార వైసీపీ వేసే ఎత్తులు ఊహించని విధంగా ఉంటాయి. ఆ పార్టీ చేసే రాజకీయానికి ప్రతిపక్షాలకు చిక్కులు  తప్పవు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా వైసీపీ రాజకీయం నడుపుతుంది. దాని వల్ల ప్రతిపక్షాలకు చెక్ పెడుతుంది.గత ఎన్నికల ముందు అలాగే చేసింది..ఇప్పుడు అదే తరహాలో వైసీపీ ముందుకెళుతుంది. ఇక వైసీపీ చేసే ఫేక్ ప్రచారాలతో టి‌డి‌పికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యే రెండు అంశాల్లో టి‌డి‌పిని ఇరుకున పెట్టాలని చూస్తుంది. నిజానికి వివేకా హత్య కేసులో వైసీపీకే […]

బీజేపీతో బాబు..రాష్ట్రంలో పొత్తు ఉంటుందా?

చాలా రోజుల నుంచి ఏపీ రాజకీయాల్లో పొత్తుల గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎవరెవరు పొత్తు పెట్టుకుంటారో క్లారిటీ లేకుండా ఉంది. కానీ టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పొత్తు దిశగా వెళుతున్నాయనే ప్రచారం ఉంది. ఇదే సమయంలో బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో పొత్తుకు సుముఖంగా లేదని అంటుంది. ఇటు టి‌డి‌పి శ్రేణులు సైతం బి‌జే‌పితో పొత్తుకు రెడీగా లేదు. అటు జనసేన ఏమో బి‌జే‌పితో పొత్తులో ఉంది. ఇక బి‌జే‌పితో కలిసి ముందుకెళితే గెలవడం కష్టం..అందుకే […]

పల్లెపై పట్టు..వాలంటీర్లు కొనసాగింపు..లోకేష్ స్కెచ్.!

ఏపీలో తెలుగుదేశం పార్టీ అర్బన్ ప్రాంతాలతో పోలిస్తే రూరల్ ప్రాంతాల్లో కాస్త వీక్ గా ఉందనే చెప్పాలి. రూరల్ ఏరియాల్లో వైసీపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ రూరల్ ప్రాంతాల్లో సత్తా చాటింది..టోటల్ గా స్వీప్ చేసింది. అయితే ఇపుడుప్పుడే సీన్ మారుతుంది..రూరల్ ప్రాంతాల్లో కూడా వైసీపీపై వ్యతిరేకత వస్తుంది. దీంతో టి‌డి‌పి బలపడుతుంది. ఈ క్రమంలోనే నారా లోకేష్ పాదయాత్ర పక్కగా రూరల్ ప్రాంతాల్లోనే సాగుతుంది. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో టి‌డి‌పి బలం […]

గుంటూరులో బాబు టూర్..ఆ రెండు స్థానాల్లో పట్టు దొరుకుతుందా?

టి‌డి‌పి అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏర్పడిన ఏపీకి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా రాజధాని పెట్టిన సరే..ఆ ప్రాంత పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో టి‌డి‌పి గెలవలేదు. గత ఎన్నికల్లో టి‌డి‌పి దారుణంగా ఓడింది. తాడికొండ, మంగళగిరి, పెదకూరపాడు, సత్తెనపల్లి, పొన్నూరు, వేమూరు, తెనాలి, ప్రత్తిపాడు..ఇలా అమరావతికి దగ్గరగా ఉన్న స్థానాల్లో ఓడింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని దెబ్బతీస్తూ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో వైసీపీపై […]

ఇటు షర్మిల..అటు అవినాష్..వైఎస్ ఫ్యామిలీకి ట్రబుల్.!

గత ఎన్నికల ముందు ఏ అంశమైతే రాజకీయంగా జగన్‌కు ప్లస్ అయిందో..ఇప్పుడు అదే అంశం రివర్స్ అవుతుంది. గత ఎన్నికల ముందు జగన్ సొంత బాబాయ్ వివేకా మర్డర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇది చేసింది చంద్రబాబు, టి‌డి‌పి నేతలని జగన్ తో సహ వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో అపుడు జగన్‌కు సానుభూతి కలిసొచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అవుతుంది. సి‌బి‌ఐ విచారణలో ఊహించని అంశాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో […]

కర్నూలులో హైకోర్టు..జగన్ ఎత్తులకు లోకేష్ చెక్..కొత్త హామీ.!

జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనుక రాజకీయ కోణం ఉంటుందనే చెప్పాలి. అందులో ఎలాంటి డౌట్ లేదు. అదే క్రమంలో మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంటే దీని ద్వారా టి‌డి‌పి హయాంలో తీసుకొచ్చిన అమరావతిని దెబ్బకొట్టడం, అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో రాజకీయంగా లబ్ది పొందడం జగన్ వ్యూహం. కానీ ఈ వ్యూహం పూర్తిగా విఫలమవుతుంది. మూడు రాజధానులు అని చెప్పి..మూడేళ్లు దాటిన రాజధానికి దిక్కు లేదు. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది […]

కేసీఆర్‌కు షా కౌంటర్లు..ముస్లిం రిజర్వేషన్లపై సంచలనం.!

తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బి‌జే‌పి..కే‌సి‌ఆర్ సర్కారుపై తమదైన శైలిలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా కే‌సి‌ఆర్‌ని గద్దె దించి..తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని బి‌జే‌పి ఉపయోగించుకుని ముందుకెళుతుంది. ఇటు కేంద్రంలోని పెద్దలు సైతం..తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ముందుకెళుతున్నారు. ఓ వైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడే గెలుపే లక్ష్యంగా బి‌జే‌పి పనిచేస్తుంది..ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలు […]