ఈనాడు ఎఫెక్ట్..జగన్ మాట వింటారా?

నేటి రాజకీయాల్లో తప్పు చేసినవాళ్లే…ఎదుటవాళ్ళు తప్పు చేశామని చెప్పడం అలవాటు అయిపోయింది. అంటే ఏదైనా నమ్మేస్తారనే కోణంలో నేతలు ఎక్కువ ఊహించుకుంటున్నారు. అది అధికార వైసీపీ నేతలైన, ప్రతిపక్ష టీడీపీ నేతలైన…లేదా జనసేన వాళ్ళు అయినా సరే..అంటే ప్రజలకు ఏమి తెలియదు తాము చెప్పేది కరెక్ట్ అని, అది జనం నమ్ముతారని భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ అదే కోణంలో ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ప్రజలకు తాము అన్నీ మంచి పనులే చేస్తున్నామని, కానీ టీడీపీ, […]

టీడీపీ-జనసేన: తూర్పులో వైసీపీకి నాలుగే..!

చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసిన నేపథ్యంలో అధికార వైసీపీలో కొత్త గుబులు మొదలైంది..వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే అని ప్రచారం మొదలైంది. దీంతో పొత్తు గాని ఫిక్స్ అయితే వైసీపీకి పెద్ద నష్టమే జరుగుతుంది. గత ఎన్నికల్లో అంటే రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి ప్లస్ అయింది..కానీ ఈ సారి కలిసి పోటీ చేస్తే వైసీపీకి రిస్క్. ముఖ్యంగా రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయిన ఉమ్మడి […]

అద్దంకి సీటు చైతన్యకే..గొట్టిపాటిని ఆపగలరా!

మొత్తానికి అద్దంకి సీటులో వైసీపీ అభ్యర్ధి ఎవరో తేలిపోయింది. వైసీపీ నుంచి బాచిన కృష్ణచైతన్య పోటీ చేయడం ఫిక్స్ అయింది. తాజాగా సీఎం జగన్..అద్దంకి వైసీపీ నేతలతో సమావేశమై..ప్రజలందరికీ మంచి చేశామని, అలాగే స్థానిక ఎన్నికల్లో అద్దంకిలో విజయం సాధించమని, అలాంటప్పుడు అద్దంకి అసెంబ్లీలో కూడా గెలుస్తామని, 175కి 175 సీట్లు సాధించగలమని జగన్ చెప్పుకొచ్చారు. అలాగే కృష్ణచైతన్య విజయనికి కృషి చేయాలని వైసీపీ నేతలకు సూచించారు. అంటే అద్దంకి సీటు కృష్ణచైతన్యకు ఫిక్స్ చేసినట్లే. అయితే […]

రిస్క్‌లో వైసీపీ..40 ఎమ్మెల్యేలు డౌటే..!

అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని..ఇక నెక్స్ట్ వైసీపీ గెలిచే అవకాశాలు లేవని చెప్పి ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ మాత్రం తాము ప్రజలకు మంచి చేశామని..లోకల్ ఎన్నికల్లో కూడా దాదాపు క్లీన్ స్వీప్ చేశామని, కాబట్టి 175కి 175 సీట్లు గెలిచేస్తామని చెప్పి జగన్ అంటున్నారు. అయితే అటు టీడీపీ చెప్పేది పూర్తిగా నిజం కాదు..ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత లేదు. […]

కమలంలో ‘కన్నా’ కథ..జంపింగ్ రెడీనా..!

మొత్తానికి చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలవడం..వైసీపీని ఎంత టెన్షన్ పెట్టిందో తెలియదు గాని..బీజేపీని మాత్రం బాగా టెన్షన్ పెట్టిందని చెప్పొచ్చు. పొత్తులో ఉండి కూడా పవన్‌ని సరిగ్గా యూజ్ చేసుకుని బలపడటంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. పైగా కలిసి పనిచేద్దామని పవన్..బీజేపీని రూట్ మ్యాప్ అడిగినా సరే..పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇటీవల పవన్.. బీజేపీపై, మోదీపై గౌరవం ఉందంటూనే.. ఊడిగం చేయనని.. రోడ్డు మ్యాప్‌ ఇవ్వకపోతే కాలం గడిచిపోతుందని.. రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే ప్రజల్ని రక్షించుకోవడానికి వ్యూహాలు మార్చుకోవాల్సి […]

పల్నాడులో సీన్ రివర్స్..బాబుకే షాక్!

ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కమ్మ నేతల ప్రభావం ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీలో కమ్మ నేతల ప్రభావం చాలా ఉంటుంది. జిల్లాలో 17 సీట్లు ఉంటే సగానికి సగం సీట్లలో కమ్మ నేతలే నాయకత్వం వహిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో కమ్మ నేతలంతా ఓటమి పాలయ్యారు. ఒక్క కమ్మ నాయకుడు కూడా గెలవలేదు. దీని వల్ల గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ నష్టం జరిగింది. అయితే ఇప్పుడుప్పుడే పరిస్తితి మారుతుంది..వైసీపీ ఎమ్మెల్యేలపై […]

అంబటి-కొట్టు-పేర్ని..పవన్ దెబ్బతప్పదా.!

ఏపీ రాజకీయాల్లో ఎవరైనా ప్రత్యర్ధి నాయకులని తిట్టాలంటే వారి వర్గానికి చెందిన నేతలతోనే తిట్టించడం పరిపాటి అయిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇది మరింత ఎక్కువైంది. టీడీపీ అధినేత చంద్రబాబుని తిట్టాలంటే కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఎక్కువ మీడియాలో ఉంటారు. అటు పవన్‌ని తిట్టాలంటే అదే కాపు వర్గానికి చెందిన పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ లాంటి వారు ముందుంటారు. ఇలా ఏ వర్గం వారిని..ఆ వర్గం నేతలని తిట్టిస్తుంటారు. […]

వంశీకి యార్లగడ్డ ట్రబుల్..రివెంజ్..!

ఉమ్మడి కృష్ణ జిల్లా గన్నవరం వైసీపీలో అంతర్గత పోరు రోజురోజుకూ ఎక్కువ అవుతుందే తగ్గట్లేదు. వైసీపీ గ్రూపు తగాదాలు అంతకంత పెరుగుతున్నాయి. పైకి మాత్రం గన్నవరం సీటు నాదే..నియోజకవర్గంలో అందరినీ కలుపుని పనిచేస్తానని వల్లభనేని వంశీ చెబుతున్నారు..కానీ లోపల మాత్రం వంశీ, యార్లగడ్డ వెంకట్రావులకు ఏ మాత్రం పడటం లేదని అర్ధమవుతుంది. గత ఎన్నికల్లో ఈ ఇద్దరు ప్రత్యర్ధులుగా తలపడిన విషయం తెలిసిందే. వంశీ టీడీపీ నుంచి, యార్లగడ్డ వైసీపీ నుంచి పోటీ పడ్డారు. అప్పుడు చాలా […]

ఎన్టీఆర్ అడ్డాలో కొత్త క్యాండిడేట్..?

ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరు గ్రామం..పామర్రు నియోజకవర్గంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పుట్టిన వూరు ప్లేస్ అయిన పామర్రులో ఇంతవరకు టీడీపీ గెలవకపోవడం…ఆ పార్టీ శ్రేణులని బాగా నిరాశపరుస్తుంది. 2008లో పామర్రు నియోజకవర్గం ఏర్పడింది..అప్పటినుంచి అంటే 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ వరుసగా ఓడిపోతూనే వస్తుంది. గత ఎన్నికల్లో దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ నుంచి కైలే అనిల్ కుమార్ గెలిచారు. కృష్ణా జిల్లాలో ఇదే హయ్యెస్ట్ మెజారిటీ. అంటే పామర్రులో […]