విశాఖపైనే పవన్ గురి.. వైసీపీకి రిస్క్ పెంచుతారా?

పవన్ కల్యాణ్ వారాహి మూడో విడత యాత్రని విశాఖలో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. విశాఖ జగదాంబ సెంటర్ లో భారీ సభ నిర్వహించారు. తర్వాత రిషికొండకు వెళ్ళి..అక్కడ సి‌ఎం క్యాంప్ ఆఫీసు నిర్మాణాలని పరిశీలించారు. ఇక వరుసగా విశాఖలో పవన్ పర్యటించనున్నారు. రోడ్ షోలు, భారీ సభలు ఏర్పాటు చేయనున్నారు. టోటల్ గా విశాఖపైనే పవన్ గురి పెట్టారు. దసరాకు జగన్ విశాఖ నుంచే పాలన మొదలుపెడుతున్న నేపథ్యంలో పవన్..విశాఖలో పర్యటించడం చర్చనీయాంశమైంది. అక్కడ వైసీపీకి చెక్ […]

బాబు-పవన్ ఎటాక్..జగన్‌కు లాభమే.!

ఏపీలో ప్రతిపక్ష నేతలు జోరు పెంచారు. ప్రజల్లో తిరుగుతూ..జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత ఒకరు విరుచుకుపడుతున్నారు. మొదట టి‌డి‌పి చంద్రబాబు..ప్రజల్లో తిరుగుతూ రోడ్ షోలు, సభలు అంటూ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఇక బాబు బ్రేక్ ఇవ్వగానే పవన్ వారాహి యాత్ర అని స్టార్ట్ చేశారు. ఆ యాత్రలో జగన్, వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక పవన్ గ్యాప్ తీసుకోగానే బాబు ఎంట్రీ ఇచ్చారు. సాగునీటి […]

చిరు టార్గెట్‌గానే వైసీపీ..నాగబాబు కౌంటర్..పవన్ రెడీ.!

జగన్‌ని గాని, ప్రభుత్వాన్ని గాని విమర్శిస్తే వైసీపీ నేతల ఎదురుదాడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రజలకు ఎన్నో మంచి పథకాలు ఇస్తూ అండగా ఉంటున్న జగన్ పై విమర్శలు చేస్తే వైసీపీ నేతలు ఊరుకునే పరిస్తితి లేదు. వెంటనే మీడియా సమావేశాలు పెట్టి విరుచుకుపడతారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టారు. ఇక ఎప్పుడు విమర్శలు చేసే చంద్రబాబు, పవన్, లోకేష్‌లని ఏ రేంజ్ లో తిడతారో చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య బి‌జే‌పి అధ్యక్షురాలు […]

విశాఖలో టీడీపీ-జనసేన సీట్ల పంచాయితీ.!

అధికారికంగా టి‌డి‌పి-జనసేన పొత్తుపై ఎలాంటి ప్రకటన రాలేదు.. కానీ ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఎలా ఉంటాయనే అంశంపై మాత్రం చర్చ నడిచిపోతుంది. పైగా ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్..త్వరలోనే జనసేన ఏ సీట్లలో పోటీ చేస్తుందో చెబుతామని అన్నారు. అంటే అన్నీ సీట్లలో జనసేన పోటీ చేయడం లేదు. దీని బట్టి చూస్తే టి‌డి‌పితో పొత్తు రెడీ అయినట్లే. అందుకే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో చర్చలు నడుస్తున్నట్లు […]

దివిసీమలో టీడీపీ-జనసేన పోరు..సీటుపై ట్విస్ట్.!

టీడీపీ-జనసేనల మధ్య అధికారికంగా పొత్తు ఇంకా సెట్ కాలేదు..కానీ ఇప్పటినుంచే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. పలు సీట్లలో రెండు పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. గత ఎన్నికల్లో ఏ ఏ సీట్లలో ఓట్లు చీల్చి గెలుపోటములని తారుమారు చేశారో.ఆ సీట్లని ఇప్పుడు జనసేన కావాలని అనుకుంటుంది. పొత్తులో భాగంగా ఆ సీట్లు తీసుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో మూడు సీట్లపై జనసేన ఫోకస్ పెట్టింది. కృష్ణాలో 7 సీట్లు […]

కృష్ణాలో టీడీపీ-జనసేన సీట్ల పంచాయితీ..వైసీపీకి మేలే.!

టి‌డి‌పి-జనసేన మధ్య అధికారికంగా పొత్తు ఫిక్స్ కాలేదు..కానీ అనధికారికంగా మాత్రం పొత్తు ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. రెండు పార్టీలు ఒకే లైన్ లో వెళుతున్నాయి. చంద్రబాబు-పవన్ మంచి అండర్‌స్టాండింగ్‌తో ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే తెలుస్తోంది. అందుకే అప్పుడే సీట్ల గురించి కూడా చర్చలు నడిచిపోతున్నాయి. ఇప్పటికే పలు సీట్ల కోసం అటు టి‌డి‌పి, ఇటు జనసేన నేతలు పట్టు పడుతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో సీట్ల కోసం అప్పుడే పోటీ […]

బాబు-పవన్..ఏమన్నా అండర్‌స్టాండింగ్..ఒకరి తర్వాత ఒకరు.!

పైకి కనబడకుండా టి‌డి‌పి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్..మంచి అండర్‌స్టాండింగ్ తో పనిచేస్తున్నారు. కలవడానికి ఇప్పటికీ మూడుసార్లు కలిశారు..కానీ పొత్తులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అంటే అధికారికంగా పొత్తులు ఫిక్స్ కాలేదు. కాకపోతే అనధికారికంగా బాబు-పవన్ మాత్రం కలిసి పనిచేస్తారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదట జనసేనకు కేటాయించే సీట్లలో టి‌డి‌పికి డమ్మీ ఇంచార్జ్‌లని పెట్టారు. అలాగే జగన్ ప్రభుత్వంపై ఇద్దరు నేతలు ఒకే విధంగా విమర్శలు చేస్తారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది..వారీ […]

అటు బాబు-ఇటు పవన్..మధ్యలో లోకేష్..జగన్‌కే మేలు.!

ప్రతిపక్షాలు పూర్తిగా జగన్‌ని రౌండప్ చేశాయి. అన్నీ వైపులా నుంచి జగన్‌ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇటు వైపు జగన్ మాత్రం ఒంటరిగా పోరాడుతున్నారు. తాను కేవలం ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం..జగన్ వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని, బీహార్ కంటే దారుణంగా ఏపీ పరిస్తితి తయారైందని విమర్శలు చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడటంతో విపక్షాలు జగన్ ప్రభుత్వం టార్గెట్ గా దూకుడు పెంచాయి. ఇప్పటికే టి‌డి‌పి నుంచి నారా […]

ముద్రగడ రెడీ..మంత్రితో భేటీ..సీటుపై చర్చ.!

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం..దాదాపు వైసీపీలో చేరిక ఖాయమైందనే చెప్పాలి. తాజాగా ఆయన మంత్రి గుడివాడ అమర్నాథ్ తో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక విషయంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ కాపు రిజర్వేషన్లు కోసం పోరాటం చేసిన విషయం తెలిసిందే. అలాగే అప్పుడు బాబు ప్రభుత్వం..ముద్రగడని గట్టిగానే టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ముద్రగడ పోరాటం చేయడం ఆపేశారు. సైలెంట్ గానే ఉంటున్నారు. కానీ […]