జగన్ ‘సీఎం’ యాగం.. మళ్ళీ గెలిచేస్తారా?

రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ..ఆరు రోజుల పాటు మహాయాగం నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ యాగం నిర్వహించనున్నారు. మొదటి రోజు, చివరి రోజు జరిగే రాజశ్యామల యాగంలో జగన్ పాల్గొననున్నారు. ఈ యాగం ఖర్చు మొత్తం ఏపీ ప్రభుత్వమే భరిస్తుంది. ఇక నేడు యజ్ఞ క్రతువును సీఎం జగన్ ప్రారంభిస్తారు. 108 కుండాలతో, నాలుగు ఆగమనాలతో, 500 మంది రుత్విక్కులతో మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం […]

అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇదే..!!

ఇండియన్ మాజీ ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం CSK టీంలో కీలకమైన ఆటగాడుగా పేరుపొందారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని విషయాన్ని తెలియజేయడం జరిగింది. అది కూడా వైసీపీలోకి చేరబోతున్నారని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది .ఇదంతా ఇలా ఉండగా తాజాగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకున్నది. ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో ఉన్న సమయంలో క్రికెటర్ […]

అంబటి సీటుకు ఎసరు..సత్తెనపల్లిలో రెడ్డి నేతకు ఛాన్స్.!

వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం కష్టమని జగన్ ముందే తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనని చెప్పారు. అలాగే కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకు సైతం సీటు కష్టమే అంటున్నారు. లేదంటే వారి సీట్లు మారుస్తామనే ప్రతిపాదనలు తెస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబుకు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందా? లేదా? అంటే చెప్పలేని పరిస్తితి ఉంది. ఇప్పటికే అంబటిపై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నెక్స్ట్ […]

బాబు-పవన్ కాంబినేషన్..గోదావరి జిల్లాల్లో వన్‌సైడ్.!

మరి అనుకుని వెళ్లారో..లేక యాదృచ్చికంగా  జరిగిందో తెలియదు గాని..ఇటు టి‌డి‌పి అధినేత చంద్రబాబు, అటు జనసేన అధినేత పవన్..గోదావరి జిల్లాలోనే పర్యటించి..అకాల వర్షాలకు నష్టపోయిన రైతులని పరామర్శించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన గోదావరి రైతులని మొదట బాబు పరామర్శించారు..తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జగన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రైతులకు అండగా నిలిచారు. ఇక బాబు ఇలా రైతులని పరామర్శించిన వెంటనే..సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్..రైతులని పరామర్శించేందుకు గోదావరి జిల్లాలకు […]

ముందస్తు ముచ్చట..జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుంచో ముందస్తు ఎన్నికలపై చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ ముందస్తుపై ఏం మాట్లాడలేదు గాని…ప్రతిపక్ష టి‌డి‌పి మాత్రం జగన్ ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తారని అంచనా వేస్తుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు పదే పదే..జగన్ ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో, ఆ వ్యతిరేకత పూర్తిగా పెరగకముందే జగన్..ముందస్తుకు వెళ్ళి గెలవాలని చూస్తున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవల మంత్రులు ఎన్నికల వస్తున్నాయి..త్వరగా పనులు పూర్తి చేయాలని […]

టీడీపీలోకి మేకపాటి..లైన్ క్లియర్ అయినట్లేనా..సీటు ఇస్తారా?

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం ఖాయంగానే కనిపిస్తుంది..ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి క్రాస్ ఓటు వేశారని చెప్పి నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలని సస్పెండ్ చేశారు. అయితే వీరు పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నారు. ఇక వీరు టి‌డి‌పిలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతూనే వచ్చింది. అయితే ఎమ్మెల్యే పదవి ఉండటంతో ఎన్నికల […]

బాబు వెనుక పవన్..వైసీపీపై ఎటాక్.!

టి‌డి‌పి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్..ఇద్దరు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ప్రజల్లో ఎక్కువ తిరుగుతున్నారు. పవన్ మాత్రం అప్పుడప్పుడు మాత్రమే రాష్ట్రానికి వస్తున్నారు. సినిమా షూటింగ్‌లో ఎక్కువ బిజీగా ఉంటున్నారు. ఇక తాజాగా పవన్ వర్షాల నష్టపోయిన రైతులని పరామర్శించడానికి రంగంలోకి దిగుతున్నారు. అయితే అకాల వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం, […]

నాగబాబుతో రాజుగారికి లైన్ క్లియర్..జనసేన నుంచే.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో పార్టీ బలోపేతం చేసే బాధ్యతలని నాదెండ్ల మనోహర్ తో పాటు, నాగబాబు తీసుకున్నారు. వీరే రాష్ట్రమంతా పర్యటిస్తూ జనసేన కార్యకర్తలని యాక్టివ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికలకు రెడీ చేస్తున్నారు. ఇక పొత్తులపై ఎవరు మాట్లాడవద్దని, అవన్నీ పవన్ చూసుకుంటారని, పవన్ ఏ నిర్ణయం తీసుకున్న గౌరవిద్దామని చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని నాగబాబు ప్రకటించారు. గత […]

లోకేష్ స్కెచ్..వైసీపీకి టెన్షన్..సీట్ల కోసం తిప్పలు.!

లోకేష్ పాదయాత్రతో వైసీపీ టెన్షన్ పడుతుందా? లోకేష్ ఎక్కడకక్కడ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తూ భూ కబ్జా ఆరోపణలు అంశంలో వైసీపీకి ఇబ్బందిగా మారిందా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని చూస్తే అదే నిజమనిస్తుంది. పాదయాత్రతో లోకేష్ దూసుకెళుతున్నారు. ఓ వైపు ప్రజా మద్ధతు పెంచుకుంటూనే..మరోవైపు వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేస్తే..అక్కడ స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తున్నారు. భూ కబ్జాలు చేస్తున్నారని, […]