ఐటీ దాడులంటూ.. పొంగులేటి `పొలిటిక‌ల్ డ్రామాలు`

ఖ‌మ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కొత్త నాట‌కాల‌కు, రాజ‌కీయ డ్రామాల‌కు తెర‌దీశార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. త‌న ఇళ్లు, కార్యాల‌యాల‌పై గ‌త రెండు రోజులుగా జ‌రుగుతున్న ఐటీ దాడుల‌ను ఆయ‌న రాజ‌కీయంగా వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ప్ర‌జ‌ల్లో సింప‌తీని గెయిన్ చేసుకుని ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ఆయ‌న తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ని..ఈ క్ర‌మంలోనే ఐటీ దాడుల‌ను కూడా వినియోగించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే […]

ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు… కారణం…!

ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు ఆగడం లేదు…. రోజుకో అక్రమం బహిర్గతమవుతోంది. బ్రతికున్న వారిని మరణించినట్టు చూపించడం, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించకపోవడం… ఇలా ఒకటి కాదు… కావాల్సినన్ని చిత్ర విచిత్రాలు ఓటర్ల జాబితాలో ఉన్నాయి. ప్రతిపక్షాల ఓట్లు తొలగించడంతో పాటు… జీరో డోర్ నెంబర్లలో వందల సంఖ్యలో ఓట్లు కూడా ఉన్నాయి. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా చెట్లకు కూడా ఓటర్ల జాబితాలో చోటు దక్కింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు […]

తెలంగాణలో ముగిసిన కీలక ఘట్టం..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామిషనేషన్‌ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి 119 మంది నామినేషన్లు వేయగా… కాంగ్రెస్‌ నుంచి 118 మంది, బీజేపీ నుంచి 111 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే సీపీఐ నుంచి 1, సీపీఎం నుంచి 16, జనసేన 8, బీఎస్సీ 88, ఎంఐఎం 9 స్థానాలలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రధానంగా కేసీఆర్‌, రేవంత్ రెడ్డి, ఈటల […]

పార్టీ వేవ్ ఉన్నా గెల‌వ‌ని స‌త్తా ‘ తుమ్మ‌ల‌ ‘ కే సొంతం…!

తుమ్మల నాగేశ్వరరావు కాకలు తీరిన రాజకీయ యోధుడు.. ఖమ్మం జిల్లాలో నాలుగు దశాబ్దాల పాటు శాసిస్తున్న రాజకీయ నేత అని గొప్పలు చెబుతూ ఉంటారు. 2014 ఎన్నికలలో ఖమ్మంలో రాజకీయంగా ఓనమాలు దిద్దని పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోతే సీఎం కేసీఆర్ తన పాత మిత్రుడు అని పిలిచి మంత్రిని చేసి క్యాబినెట్లో తన ప‌క్క‌న‌ కూర్చో పెట్టుకున్నారు. అలాగే ఎమ్మెల్సీని చేశారు. అనూహ్యంగా పాలేరులో దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి అకాల […]

అప్పుడు ఇప్పుడే సేమ్.. స‌త్తుప‌ల్లి అహాంకారానికి.. పాలేరు ఆత్మ‌గౌర‌వానికి పోటీయే…!

తెలంగాణ ఎన్నికలు మంచి రస‌వ‌త్త‌రంగా మారాయి. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో నినాదం హైలెట్ అవుతుంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో లోకల్.. నాన్ లోకల్ – అహంకారం, ఆత్మగౌరవం నినాదాలు మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో లోకల్, ఆత్మగౌరవం నినాదాలు విజయం సాధించాయి. అయితే ఇప్పుడు మరోసారి అవే నినాదాల మధ్య పోటీ జరుగుతుంది. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఖందాళ‌ ఉపేందర్ రెడ్డి లోకల్, […]

టీడీపీ – జనసేన మరో అడుగు… ముందుకు పడుతుందా…!?

తెలుగుదేశం, జనసేన మరో అడుగు ముందుకేశాయి. ఈ నెల 9వ తేదీన సమన్వయ కమిటీ భేటీ నిర్వహించి ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం, ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటన, క్షేత్రస్థాయిలో సమన్వయంపై ప్రధానంగా దృష్టిసారించాలని నిర్ణయించారు. 9న జరగబోయే సమన్వయ కమిటీ భేటీలో వీటిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మధ్యంతర బెయిల్‌పై విడుదలై హైదరాబాద్‌లో విశ్రాంతిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్‌ […]

కేసీఆర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా….!

సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు కొనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా.., దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి. సిద్దిపేట జిల్లాలో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. సీఎం కేసీఆర్ కొనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం కేసీఆర్ సెంటిమెంట్ ఆలయం. ఏ ముఖ్యమైన కార్యం తలపెట్టినా ఇక్కడి […]

ఢిల్లీలో దోస్తీ… గల్లీలో కుస్తీ… ఇదే ట్రెండ్‌…!

నిన్నటి వరకూ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్న చందంగా ఉన్న బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు.. ఇటీవల నువ్వా, నేనా అన్న రీతిలో మారాయి. వైసిపి నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని రాష్ట్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, మద్యం, ఇసుక వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిన బీజేపీ.., విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తికి ఏకంగా లేఖ రాసింది. ఇదిలా […]

సుప్రీం తీర్పుపై టీడీపీ నేతల్లో ఉత్కంఠ..!

చంద్రబాబు కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే అంశం పై సుప్రీంకోర్టు వెలువరించే నిర్ణయం కోసం ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయపక్షాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. చంద్రబాబు పై నమోదు చేసిన కేసులు చెల్లవని, 17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి దాఖలు చేశారు. దీని పై సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. […]