పొంగులేటి-జూపల్లి కాంగ్రెస్‌లోకి..బీజేపీకి మూడో స్థానమే.!

తెలంగాణలో మొన్నటివరకు బీజేపీ హడావిడి మామూలుగా లేదనే చెప్పాలి..రెండు ఉపఎన్నికల్లో గెలవడం, పైగా కే‌సి‌ఆర్ సైతం బి‌జే‌పినే టార్గెట్ చేసి రాజకీయం చేయడంతో..ఆ పార్టీ అనుహ్యంగా రేసులోకి వచ్చింది. పైగా కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి ఎదురులేకుండా పోయింది. ఇంకా బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టేది బి‌జే‌పి మాత్రమే అని, కాంగ్రెస్ మూడో స్థానానికి వెళ్లిపోయిందని ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ వాస్తవ పరిస్తితులు వేరుగా ఉన్నాయి. తెలంగాణలో బి‌జే‌పి కంటే కాంగ్రెస్ పార్టీనే బలం […]

కారులో ఆ ఎమ్మెల్యేలకు చెక్..కేసీఆర్ ప్లాన్ ఇదే.!

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న విషయం తెలిసిందే. మరో 5 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. అధికారం సాధించే దిశగా వ్యూహాలు రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇచ్చే విషయంలో కే‌సి‌ఆర్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. అయితే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు అని కే‌సి‌ఆర్ ప్రకటించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే బి‌ఆర్‌ఎస్ పార్టీకే నష్టం […]

సీమలో సీన్ ఛేంజ్..వైసీపీని నిలువరిస్తారా?

రాయలసీమ..వైసీపీ కంచుకోట..గత రెండు ఎన్నికల్లో సీమలో వైసీపీదే హవా. అసలు గత ఎన్నికల్లో ఊహించని విధంగా వైసీపీ విజయం సాధించింది. సీమలో ఉమ్మడి నాలుగు జిల్లాల్లో కలిపి మొత్తం 52 సీట్లు ఉండగా, వైసీపీ ఏకంగా 49 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పికి కేవలం 3 సీట్లు మాత్రం దక్కాయి..అంటే అక్కడ వైసీపీ ఏ విధంగా వన్ సైడ్‌గా గెలిచిందో అర్ధం చేసుకోవచ్చు. అలా వైసీపీ హవా ఉన్న సీమలో పట్టు సాధించాలని టి‌డి‌పి చూస్తుంది. ఈ సారి […]

క్లాస్ వార్ వర్సెస్ క్యాష్ వార్..జనం నమ్మేది ఎవరిని.!

వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఎవరికి వారు సరికొత్త ఎత్తులతో ముందుకొస్తున్నారు. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తున్నారు. మళ్ళీ అధికారం కైవసం చేసుకోవడానికి జగన్ చూస్తుంటే..ఈ సారి ఖచ్చితంగా అధికార పీఠం దక్కించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో వారు ప్రజలకు హామీలు ఇవ్వడంతో పాటు..మాటల యుద్ధం కూడా షురూ చేశారు. ఒకరినొకరు దెబ్బతీసేందుకు కొత్త వ్యూహాలు అనుసరిస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల కాలంలో జగన్ ప్రతి సభలోనూ క్లాస్ వార్ అంటూ సరికొత్త పదాన్ని […]

మహిళా-యువ ఓటు బ్యాంకుపైనే ఫోకస్..టీడీపీకి కలిసొస్తుందా?

రాజకీయాల్లో కొన్ని వర్గాలు..బాగా ప్రభావం చూపుతాయి..ఎన్నికల ఫలితాలని తారుమారు చేయగలవు. గెలుపోటములని డిసైడ్ చేయగలవు. అలా డిసైడ్ చేసే వర్గాలు కొన్ని ఉన్నాయి..వాటిల్లో కీలకమైనవి మహిళలు, యువత..ఈ ఓటు బ్యాంకు గెలుపోటములని మార్చేయగలవు. గత ఏపీ ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు మెజారిటీ స్థాయిలో వైసీపీ వైపు మొగ్గు చూపాయి. దీంతో వైసీపీకి భారీ విజయం దక్కింది. మహిళలకు జగన్ కీలక హామీలు ఇవ్వడం, అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, మద్యపాన నిషేధం..ఇటు ప్రత్యేక హోదా సాధించి..కంపెనీలు, జాబ్ […]

బాబు గేమ్ ఛేంజర్ స్కీమ్..జగన్‌ని ఆపగలవా.!

వచ్చే ఎన్నికల్లో గెలుపుపై జగన్ ధీమాగా ఉన్న విషయం తెలిసిందే. కేవలం సంక్షేమ పథకాలని చూసుకునే ఆయన గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. అవే వైసీపీని గట్టెక్కేస్తాయని భావిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాల రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నారు.  అటు ప్రజలు సైతం పథకాలకు అలవాటు పడి ఉన్నారు. ఒకవేళ నెక్స్ట్ వచ్చేవారు వాటిని తీసేస్తే..ప్రజలు ఒప్పుకునే పరిస్తితి లేదు. అందుకే చంద్రబాబు సైతం నెక్స్ట్ అధికారంలోకి రావడం కోసం అదే […]

ఎన్టీఆర్ మావాడంటోన్న వైసీపీ… ఓన్ చేసుకునే స్కెచ్ చూశారా…!

దివంగ‌త మ‌హా నాయ‌కుడు ఎన్టీఆర్ శ‌త జ‌యంతిని పుర‌స్క‌రించుకుని.. ఆయ‌న కుటుంబం మొత్తం ఆయ‌న‌కు నివాళుల‌ర్పిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున కూడా.. భారీ ఎత్తున మ‌హానాడు ను నిర్వ‌హిస్తున్నారు. అయితే.. టీడీపీ చేస్తున్న విష‌యం ప‌క్క‌న పెడితే.. ఏపీ అధికార పార్టీ వైసీపీ కూడా ఇప్పుడు అన్న‌గారి కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింది. ఇది అధికారిక కార్య‌క్ర‌మం. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల్గొన‌క‌పోయినా.. ఆయ‌న సందేశాన్ని మాత్రం చ‌దివి వినిపించ నున్నారు. ఇక‌, న‌టుడు, […]

కాళహస్తిలో వైసీపీకి షాక్..టీడీపీకి ప్లస్ అవుతుందా?

ఏపీలో అధికార వైసీపీకి నిదానంగా షాకులు పెరుగుతున్నాయి. ఆ పార్టీలో కొందరు నాయకుల మధ్య జరిగే ఆధిపత్య పోరుతో పార్టీని కొందరు నేతలు వీడుతున్నారు. ఇప్పటికే చాలా స్థానాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో శ్రీకాళహస్తిలో కూడా పంచాయితీ నడుస్తుంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో కొందరు వైసీపీ నేతలకు పొసగడం లేదు. ఈ క్రమంలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సి‌వి నాయుడు బయటకొచ్చేస్తున్నారు. తాజాగా […]

వెస్ట్‌లో టీడీపీ-జనసేన లెక్క తేలినట్లేనా..స్వీప్ ఛాన్స్ ఉందా?

టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ అయింది. ఇక సీట్ల విషయంపైనే చర్చ నడుస్తున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి డ్యామేజ్ జరిగింది..కానీ ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని, రెండు పార్టీలు పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి. ఇక పొత్తులో ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారో ఇంకా లెక్క తేలలేదు. […]