ఏజెన్సీ సీట్లపై టీడీపీ ఆశలు వదులుకున్నట్లేనా?

ఏపీలో ఉన్న ఏజెన్సీ సీట్లలో టి‌డి‌పికి మొదట నుంచి పట్టు లేదనే చెప్పాలి.  ఏజెన్సీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో టి‌డి‌పి పెద్దగా విజయాలు అందుకున్న దాఖలాలు లేవు. ఇక గత రెండు ఎన్నికల్లో ఏజెన్సీ పరిధిలో వైసీపీ హవా నడిచింది..ఈ సారి ఎన్నికల్లో కూడా అక్కడ వైసీపీ హవానే నడుస్తుందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ రాష్ట్రంలో టి‌డి‌పి గాలి ఉన్నా సరే ఏజెన్సీల్లో గెలవడం కష్టమని తేలింది. ఏజెన్సీ పరిధిలో ఉన్న పాలకొండ, కురుపాం, […]

సీటుపై అవంతి క్లారిటీ..మళ్ళీ గెలుపు దక్కేనా?

ఇటీవల కాలంలో అధికార వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి చూస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి..వైసీపీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఇంకా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కని వారు ఖచ్చితంగా వైసీపీకి షాక్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సైతం వైసీపీని […]

మైలవరం పంచాయితీ: జోగికి షాక్ తప్పదా?

రాష్ట్రంలో పలు స్థానాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా చోట్ల సీట్ల కోసం ఫ్యాన్స్ మధ్య కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరంలో కూడా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రెండు వర్గాలు సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మైలవరం పంచాయితీని జగన్ పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వసంతని […]

ముందస్తు ఫిక్స్ చేసిన టీడీపీ..జగన్‌కు ఆప్షన్ లేదా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అటు తెలంగాణ, ఇటు ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు రావచ్చు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే తెలంగాణలో గతంలో ముందస్తు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ ముందస్తుకు వెళ్ళి గెలిచి మళ్ళీ అధికారం దక్కించుకున్నారు. ఈ సారి కూడా ఆయన ముందస్తుకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ విషయం పక్కన పెడితే..ఏపీలో ఈ సారి ముందస్తు […]

అమర్నాథ్‌కు సీటు కష్టాలు..విశాఖ వైసీపీలో రచ్చ..!

ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకుల్లో ఒకరిగా ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు సీటు కష్టాలు ఉన్నాయా? వచ్చే ఎన్నికల్లో ఆయనకు అనకాపల్లిలో గెలుపు ఈజీ కదా? అందుకే సీటు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అంటే ప్రస్తుతం విశాఖ రాజకీయాల్లో నడుస్తున్న చర్చ బట్టి చూస్తే అవుననే అనిపిస్తుంది. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గుడివాడ..2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరి..ఆ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా […]

కృష్ణుడు అలక..బాబు ఎంట్రీ..తునిలో టీడీపీ డౌన్!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం టీడీపీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇంతకాలం తునిపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు గాని..ఇప్పుడు టి‌డి‌పి అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ముందుకెళుతుంది. యనమల రామకృష్ణుడు ఫ్యామిలీ చేతులో ఉన్న ఈ తునిలో ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. 1983 నుంచి 2004 వరకు వరుసగా గెలిచి..2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తుంది. అయితే ఇప్పటికీ అక్కడ టీడీపీ […]

సర్వేపల్లిలో బిగ్ ట్విస్ట్..తొలిసారి సోమిరెడ్డికి ఛాన్స్?

రాష్ట్రంలో అదృష్టం లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని చెప్పవచ్చు. మొదట్లో ఏదో అదృష్టం కలిసొచ్చి రెండుసార్లు గెలిచారు గాని..ఆ తర్వాత వరుసపెట్టి ఓటములే సోమిరెడ్డిని పలకరించాయి. రెడ్డి వర్గం నేత అయిన సోమిరెడ్డి..చంద్రబాబుకు వీర విధేయుడుగా ఉన్నారు. ఇక ఈయన 1994, 1999 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి గెలిచారు. అప్పట్లోనే మంత్రిగా చేశారు. ఆ తర్వాత నుంచి సోమిరెడ్డిని ఓటములు పలకరిస్తూనే ఉన్నాయి. […]

టీడీపీని వదలని వీర్రాజు..పవన్ తేల్చుకోవాల్సిందే.!

ఏపీలో పొత్తుల అంశంలో బీజేపీ చాలా క్లారిటీగా ఉన్నట్లుగా కనిపిస్తుంది…కలిసొస్తే జనసేనతో పొత్తు ఉంటుందని, లేదంటే ప్రజలతోనే తమ పొత్తు అని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అంటే జనసేన కలిస్తే ఓకే లేకపోయినా ఓకే అన్నట్లు అన్నారు. అదే సమయంలో మళ్ళీ టీడీపీతో కలిసే ప్రశక్తి లేదని గట్టిగా తేల్చి చెప్పేస్తున్నారు. ఒకవేళ జనసేన గాని టీడీపీతో కలిసి ముందుకెళ్లడానికి రెడీ అయ్యి, బీజేపీ కలవాలని చూస్తే…బీజేపీ ఒప్పుకునేలా లేదు. […]

లైన్‌లోకి వచ్చిన లోకేష్..ఎటాకింగ్ స్టార్ట్.!

నిదానంగా నారా లోకేష్ లైన్ లోకి వస్తున్నారు. పాదయాత్రలో స్లో గా అధికార వైసీపీపై ఎటాకింగ్ విమర్శలు మొదలుపెట్టారు. మొదట అనుకున్న మేర పాదయాత్ర హైలైట్ కాలేదు గాని..నిదానంగా పాదయాత్ర పికప్ అవుతుంది..లోకేష్ మాటల దాడి హైలైట్ అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఓ వైపు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే..వర్గాల వారీగా ప్రజలతో భేటీ అవుతూ వారి సమస్యలని తెలుసుకుని…అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని […]