టీడీపీని వదలని వీర్రాజు..పవన్ తేల్చుకోవాల్సిందే.!

ఏపీలో పొత్తుల అంశంలో బీజేపీ చాలా క్లారిటీగా ఉన్నట్లుగా కనిపిస్తుంది…కలిసొస్తే జనసేనతో పొత్తు ఉంటుందని, లేదంటే ప్రజలతోనే తమ పొత్తు అని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అంటే జనసేన కలిస్తే ఓకే లేకపోయినా ఓకే అన్నట్లు అన్నారు. అదే సమయంలో మళ్ళీ టీడీపీతో కలిసే ప్రశక్తి లేదని గట్టిగా తేల్చి చెప్పేస్తున్నారు. ఒకవేళ జనసేన గాని టీడీపీతో కలిసి ముందుకెళ్లడానికి రెడీ అయ్యి, బీజేపీ కలవాలని చూస్తే…బీజేపీ ఒప్పుకునేలా లేదు. […]

లైన్‌లోకి వచ్చిన లోకేష్..ఎటాకింగ్ స్టార్ట్.!

నిదానంగా నారా లోకేష్ లైన్ లోకి వస్తున్నారు. పాదయాత్రలో స్లో గా అధికార వైసీపీపై ఎటాకింగ్ విమర్శలు మొదలుపెట్టారు. మొదట అనుకున్న మేర పాదయాత్ర హైలైట్ కాలేదు గాని..నిదానంగా పాదయాత్ర పికప్ అవుతుంది..లోకేష్ మాటల దాడి హైలైట్ అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఓ వైపు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే..వర్గాల వారీగా ప్రజలతో భేటీ అవుతూ వారి సమస్యలని తెలుసుకుని…అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని […]

టీడీపీలో యువతకు భారీగా సీట్లు..బాబు అదిరే స్కెచ్!

రాజకీయాల్లో ఎప్పుడు యువత చాలా కీలకమనే చెప్పాలి. రాజకీయ పార్టీల భవిష్యత్ యువత చేతుల్లోనే ఉంటుంది..యువతకు ఎంత ప్రాధాన్యత ఇస్తే అంత ఎక్కువగా యువ ఓటర్లని ఆకర్షించడం కుదురుతుంది. అయితే ఏపీ రాజకీయాల్లో మెజారిటీ యువత వైసీపీ, జనసేన వైపు ఉన్నారు. టీడీపీ వైపు యువత తక్కువగానే ఉన్నారు. గత ఎన్నికల్లోనే అది అర్ధమైంది. అందుకే అధినేత చంద్రబాబు యువతకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. అటు నారా లోకేష్ సైతం యువ నేతలకు ప్రాధాన్యత పెరిగేలా చేస్తున్నారు. […]

బందరు-గుడివాడల్లో టీడీపీ మైలేజ్ పెంచుతున్న వైసీపీ!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిదానంగా బలపడుతుంది…గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ హవా నడిచిన విషయం తెలిసిందే. కానీ నిదానంగా జిల్లాలో రాజకీయం మారుతుంది. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి కలిసొస్తుంది. అదే సమయంలో వైసీపీ అధికార బలం వాడి టీడీపీని అణిచివేసే కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ అదే రివర్స్ అయ్యి ప్రజల్లో టీడీపీపై సానుభూతి పెరిగేలా చేస్తుంది. తాజాగా మచిలీపట్నం(బందరు), గుడివాడ నియోజకవర్గాల్లో జరిగిన సంఘటనలు టీడీపీకి కలిసొస్తున్నాయి. ఇప్పటికే […]

పెందుర్తి సీటులో రచ్చ..ఎమ్మెల్యేకు చెక్!

ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఎక్కడకక్కడ వైసీపీలో నేతల మధ్య రచ్చ నడుస్తోంది. అధికార చెలాయించే విషయంలో నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. అలాగే సీటు విషయంలో కూడా రచ్చ నడుస్తోంది. చాలా సీట్లలో ఈ పోరు ఉంది. ఇదే క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తిలో సైతం సీటు విషయంలో ఇద్దరు నేతల మధ్య పోరు నడుస్తోంది. అక్కడ ఎమ్మెల్యే అదీప్ రాజ్, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ […]

వాలంటీర్లపైనే భారం..వైసీపీకి కలిసొస్తుందా?

వైసీపీకి వాలంటీర్లే పెద్ద బలంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పుడు వారు చేతుల్లోనే ఎమ్మెల్యేల భవిష్యత్ ఆధారపడి ఉంది. అందుకే ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలు చూసిన, ఏ మంత్రి చూసిన వాలంటీర్ల నామస్మరణ చేస్తున్నారు. పైగా వారి ఓట్లు పై కూడా డౌట్ ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే పదే పదే టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లని తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు. అంటే వాలంటీర్లు మొత్తం వైసీపీ వైపే ఉండేలా మాట్లాడుతున్నారు. అదే సమయంలో వాలంటీర్లు ప్రతి ఓటరు వైసీపీకి […]

నెల్లూరు పాలిటిక్స్: రూరల్ డ్యామేజ్ కంట్రోల్?

కంచుకోటలాంటి నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు గెలుచుకున్న వైసీపీకి ఇప్పుడు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుండగా, ఇద్దరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి వైసీపీ నుంచి బయటకొచ్చారు. ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి దూరం జరిగారు. ఇలా ఊహించని పరిణామాలతో నెల్లూరు వైసీపీకి డ్యామేజ్ జరుగుతుంది. ఈ డ్యామేజ్‌ని కంట్రోల్ చేయడానికి […]

నెల్లిమర్ల టీడీపీలో సెగలు..పతివాడ షాక్?

నెల్లిమర్ల టీడీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. సీనియర్ నేత పతివాడ నారాయణస్వామిని తప్పించి…బంగార్రాజుని ఇంచార్జ్‌గా పెట్టడంపై పతివాడ వర్గం భగ్గుమంటుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పతివాడ పనిచేస్తున్నారు. ఆరుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక గత ఎన్నికల్లో నెల్లిమర్ల బరిలో నిలబడి ఓడిపోయారు. ఓడిపోయాక కాస్త యాక్టివ్ గా ఉండటం లేదు. వయసు పై బడటంతో పతివాడ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ టి‌డి‌పి అధిష్టానం మాత్రం ఆయన్నే ఇంచార్జ్ గా కొనసాగిస్తూ వచ్చింది. ఇదే […]

టీడీపీలోకి ఇద్దరు కాంగ్రెస్ సీనియర్లు..సీట్లు ఫిక్స్?

ఏపీలో కాంగ్రెస్ పార్టీ చాలావరకు దెబ్బతిన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన దెబ్బతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇక ఆ పార్టీలో ఉండే నేతలు టీడీపీ, వైసీపీల్లోకి వెళ్లిపోయారు. 2014 ఎన్నికల ముందు చాలామంది నేతలు ఆ రెండు పార్టీల్లో చేరారు. ఇక 2019 ఎన్నికల ముందు కూడా కొందరు కాంగ్రెస్ నేతలు జంప్ అయ్యారు. ఇప్పుడు పార్టీలో కొంతమంది నేతలు మాత్రమే ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల ముందు కూడా కొందరు నేతలు […]