ఏపీ గవర్నర్గా రాజ్యాంగ కోవిదుడు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ని యమితులయ్యారు. నిజానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. అయి తే.. జస్టిస్ నజీర్ నియామకంపై రాష్ట్రంలో అనేక రూపాల్లో చర్చ సాగుతోంది. ప్రతిపక్షాలు.. కొత్త గవర్నర్ రాకతో.. వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట పడుతుందని చెబుతున్నాయి. అయితే.. వైసీపీ మాత్రం తమ దారి తమదేనని అంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు జస్టిస్ నజీర్ […]
Category: Politics
లోకేష్ టీజింగ్..రోజానే టార్గెట్ చేశారే!
నారా లోకేష్ పాదయాత్రతో దూకుడుగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో పాదయాత్రకు అంత హైప్ రాలేదు గాని..స్థానికంగా మాత్రం బాగానే హైలైట్ అవుతుంది. పాదయాత్ర ఎక్కడ జరిగితే ఆ ప్రాంతం వరకు స్పందన బాగానే వస్తుంది. అదే సమయంలో లోకేష్ గతానికి భిన్నంగా ప్రత్యర్ధులపై పంచ్లు పేలుస్తున్నారు. ఇక ఎక్కడక్కడ ప్రజలని కలుస్తూ వారి సమస్యలని తెలుసుకుంటున్నారు. వైసీపీ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాము అధికారంలోకి రాగానే వాటిని తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే […]
ఎమ్మెల్యేలకు క్లాస్..ఆ ఇద్దరి పేర్లు హైలైట్!
మరొకసారి జగన్ వర్క్ షాప్ పెట్టి..వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. ఎవరైతే గడపగడపకు సరిగ్గా తిరగడం లేదో..వారి పేర్లు సెపరేట్ గా చెప్పి మరీ క్లాస్ ఇచ్చారు.ఇకనైనా ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన తగిన మూల్యం చెల్లించుకుంటరాని వార్నింగ్ కూడా ఇచ్చారు. కాకపోతే గతంలో మాదిరిగా ఈ సారి జగన్ సీరియస్ వార్నింగ్లు పెద్దగా ఇవ్వలేదు…కానీ కొంతమేర ఎమ్మెల్యేలని మందలించారు. తాజాగా జరిగిన వర్క్ షాప్లో కీలక ఆదేశాలు ఇచ్చారు. వచ్చే నెల […]
టీడీపీలోకి రాజేష్ మహాసేన..జనసేన ఫైర్!
మహాసేన పేరుతో అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తున్నామని రాజేష్ మహాసేన ఎప్పటికప్పుడు అధికార వైసీపీపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన రాజేష్..వైసీపీ అధికారంలోకి వచ్చాక..ఆ పార్టీ తప్పు చేస్తుందని చెప్పి..వైసీపీకి దూరం జరిగారు. అలాగే వైసీపీ అధికారంలో దళితులపై దాడులు పెరిగాయని, ఎక్కడకక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. అలా ప్రశ్నిస్తూ సోషల్ మీడియా రాజేష్ మహాసేన బాగానే ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష […]
ఉత్తరాంధ్ర టీడీపీలో ‘ఎమ్మెల్సీ’ చిచ్చు..షాక్ తప్పదా!
ఇప్పుడుప్పుడే తెలుగుదేశం పార్ట్ గాడిలో పడుతుందనుకుంటే..ఆ పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పార్టీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. వాటిని నిదానంగా పరిష్కరించుకుంటూ చంద్రబాబు ముందుకెళుతున్నారు. కానీ కొన్ని చోట్ల రచ్చ తగ్గట్లేదు. ఇదే సమయంలో టిడిపి బలపడుతున్న ఉత్తరాంధ్రలోల్ ఊహించని ట్విస్ట్ వచ్చింది. పట్టబధ్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నిక టిడిపిలో చిచ్చు రేపింది. ఉత్తరాంధ్ర పట్టబధ్రుల స్థానానికి ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్థానంలో పోటీ […]
లోకేష్ కీలక హామీ..పక్కా సక్సెస్ అవుతుందా!
పాదయాత్రతో సైలెంట్గా అన్నీ వర్గాల ప్రజలని ఆకట్టుకునేలా నారా లోకేష్ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. పాదయాత్రకు మీడియాలో పెద్ద హైప్ రాలేదు గాని..స్థానికంగా లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేస్తే..అక్కడ ప్రజలని ఆకట్టుకునేలా మాత్రం లోకేష్ ముందుకెళుతున్నారు. ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలని ప్రశ్నిస్తూనే..స్థానిక సమస్యలని పరిష్కరించడానికి హామీలు ఇస్తున్నారు. అలాగే వర్గాల వారీగా ప్రజలతో సమావేశమవుతూ..వారి సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆకట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా లోకేష్..అతి […]
ఈటల మళ్ళీ ‘కారు’లోకి..కేసీఆర్ మ్యాజిక్?
మాటలతో మాయ చేసే విషయంలో తెలంగాణ సిఎం కేసిఆర్ లేరనే చెప్పాలి. ఎలాంటి వ్యతిరేక పరిస్తితులు ఉన్న వాటికి అనుగుణంగా మార్చుకోవడంలో ఆయన్ని మించిన వారు లేరు. ప్రత్యర్ధులని సైతం మెప్పించగల వాక్చాతుర్యం ఆయనకు ఉంది. తాజాగా అలాంటి వాక్చాతుర్యంతోనే అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలని ఆకట్టుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో అధికార బిఆర్ఎస్ నేతలు, ముగ్గురే ఉన్న బిజేపి నేతల మధ్య పెద్ద మాటల […]
‘గుడ్డు’తో అమర్నాథ్కు రిస్క్..ఇదెక్కడి లింక్!
ఏపీ ఐటీ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఎప్పుడు ఏదొక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఆయన మంత్రిగా ఉంటూ కొన్ని నిర్లక్ష్యంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల అది వైసీపీకే రిస్క్ అవుతుంది. ఇప్పటికే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటూ రాష్ట్రానికి ఏమి చేయట్లేదని, పెట్టుబడులు తేవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అసలు ఐటీ మంత్రిగా ఎందుకు ఉన్నారో అర్ధం కాలేదనే విమర్శలు ఎదురుకుంటున్నారు. ఇక ఇటీవల ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం బాగా వివాదమయ్యాయి. పెట్టుబడులని […]
చిత్తూరులో వైసీపీకి హ్యాట్రిక్ మిస్?
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ ఆధిపత్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో పూర్తి ఆధిక్యం దక్కించుకోవాలని చెప్పి వైసీపీ రాజకీయం చేస్తుంది. గత ఎన్నికల్లో జీలల్లో 14కి 13 సీట్లు వైసీపీ గెలుచుకుంది..కానీ ఈ సారి 14కి 14 సీట్లు గెలుచుకోవాలని వైసీపీ చూస్తుంది. కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుచుకోవాలని చూస్తున్నారు. కానీ వైసీపీకి ఆ పరిస్తితి ఉందా? చిత్తూరులో టిడిపి బలం పెరగలేదా? అంటే ప్రస్తుత పరిస్తితుల్లో వైసీపీకి 14 సీట్లు గెలుచుకునే […]