ఇరు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న అధికార పక్షాలు.. చివరకు విపక్షాల చేతికి చిక్కాయి! తెలంగాణతో పోల్చితే ఏపీలో బలమైన విపక్షం ఉన్నా.. అందుకు దీటుగా టీడీపీ నేతలు సమాధానం చెబుతున్నారు. అలాగే తెలంగాణలో.. గొంతు విప్పి.. విమర్శ చేసే వారిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు ఏ మాత్రం వెనుకాడని తెలంగాణ ప్రభుత్వ పెద్దల పుణ్యమా అని.. సభలో హడావిడి చేయలేని పరిస్థితి. తమ అధికారంతో గొంతు నొక్కేసిన అధికార పక్షాలు ఇప్పుడు […]
Tag: chandrababu naidu
టీడీపీకీ, సీపీఎంకీ మధ్య వ్యత్యాసమిదే..
క్రమశిక్షణకు మారుపేరైన సీఎం చంద్రబాబుకు సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే తమ అధికార ఆధిపత్యాన్ని చూపించారు. అయితే ఇలా చేసినందుకు కేవలం సారీతో సరిపెట్టారు. కానీ ఇదే తరహా సంఘటన కేరళలో ఎదురైంది. దీంతో ఏకంగా మంత్రినే పదవి నుంచే పీకేశారు! పక్కా సాక్ష్యాలు ఉన్నా కేవలం సారీ చెబితే ఇక వివాదం సద్దుమణిగిందని.. అంతా సైలెంట్ అయిపోయారు. కేరళలో మాత్రం అంతా రివర్స్లో జరగడం గమనార్హం!! తప్పు చేస్తే ఎంతవారినైనా ఉపేక్షించేది […]
భజనలో వెంకయ్యనే మించిపోయిన ఎమ్మెల్యే
బీజేపీ నేతలకు స్వామిభక్తి రవ్వంత ఎక్కువే! సమయం ఏదయినా, సందర్భం ఏదయినా తమ స్వామి భక్తిని చాటుకుంటూ ఉంటారు కొందరు నేతలు! అయితే ఏపీలో సీఎం చంద్రబాబుపై బీజేపీ నాయకులు మండిపడుతుంటారు. కామినేని శ్రీనివాస్ వంటి వారు మాత్రం నిత్యం బాబు వెన్నంటే ఉంటూ.. ఆయనకు మద్దతుగా నిలుస్తుంటారు. ఇక కేంద్రమంత్రి వెంకయ్య-బాబు మధ్య స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కవే! వీలు దొరికినప్పుడల్లా బాబును ఆకాశానికి ఎత్తేస్తుంటారు. ఇప్పుడు ఈ జాబితాలో బీజేపీ ఎమ్మెల్యే పెన్మెత్స […]
ఏపీ క్యాబినెట్ చరిత్రలో లోకేష్ – అఖిలప్రియ
యువరక్తాన్ని పార్టీలో ఎక్కించేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషిచేస్తున్నారు. యువ మంత్రం జపిస్తున్న ఆయన.. ఇప్పుడు తన మంత్రి వర్గంలోనూ యువరక్తాన్ని ఉరకలెత్తించబోతున్నారు. తన తనయుడు లోకేష్తో పాటు ఇటీవల మృతిచెందిన నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియను తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే లోకేష్, అఖిల ప్రియ సరికొత్త రికార్డును నెలకొల్పినట్టే అవుతుంది. అదేంటంటే.. అతి పిన్న వయస్సులోనే మంత్రి అయిన […]
కోడెల మధ్యలో అసెంబ్లీ `సాక్షి`గా టార్గెట్ ..దీని వెనుక వ్యూహం ఏంటి ?
ప్రతిపక్ష నేత జగన్కు చెందిన మీడియా సంస్థలపై టీడీపీ తన అధికార దండాన్ని ప్రయోగిస్తోంది. ముఖ్యంగా `సాక్షి`ని టార్గెట్ చేస్తూ.. శాసనసభలో మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి! మహిళా పార్లమెంటు జరుగుతున్న సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఇందుకు సాక్షి మీడియాపై చర్చలు తీసుకోవాలని మంత్రుల అసెంబ్లీలో సూచించారు. అయితే ఎప్పుడో జరిగిన విషయాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక కూడా అసలు వ్యూహం వేరే ఉందని తెలుస్తోంది. ఇందులో కోడెలను […]
బీజేపీని తొక్కేసేందుకు బాబు కొత్త వ్యూహం!
పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకునే నేతల్లో ఏపీ సీఎం చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు. టీడీపీ-బీజేపీ కూటమి విషయంలో చంద్రబాబు వేస్తున్న అడుగులు చూస్తే.. ఇది నిజమనిపించక మానదు! బీజేపీకి టీడీపీతో ఉన్న అవసరం కంటే.. టీడీపీకి-బీజేపీతో ఉన్న అవసరమే ఎక్కువ! కానీ చంద్రబాబు మాత్రం బీజేపీ మాత్రం టీడీపీపై ఆధారపడక తప్పని సరి అనేంతగా పరిస్థితులను మార్చేస్తున్నారు! అందుకు ఇటీవల విడుదలైన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికల ఫలితాల అనంతరం.. ఆయన చేసిన […]
బాబుపై రాజీనామా అస్త్రం ఎక్కుపెట్టిన జగన్
ప్రత్యేకహోదాపై వెనకడుగు వేసేది లేదంటున్నారు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి! ఆరునూరైనా తమ ఎంపీలు రాజీనామా చేసి తీరతారని స్పష్టంచేస్తున్నారు. హోదాపై మాటమార్చిన బీజేపీ, టీడీపీలను ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నారు! కేంద్రంతో గొడవ పడేదానికంటే.. రాజీమార్గమే బెటర్ అని సీఎం చంద్రబాబు చెబుతుంటే.. రాజీ కంటే పోరాటమే బెటర్ అని జగన్ చెబుతున్నారు. మొత్తానికి తమ పార్టీ నేతలు రాజీనామా చేస్తారని చెప్పి.. ప్రత్యేకహోదా కోసం పోరాడింది తామేనని, టీడీపీ అసలు చేసిందేమీ లేదని ప్రజల ముందు […]
ప్రభుత్వం పై వ్యతిరేకత ఇది… దిమ్మతిరిగే రిజల్ట్
ఏపీలో మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. సోమవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో మూడు జిల్లాలకు జరిగిన ఎన్నికల్లో మూడింట మూడు స్థానాలు గెలుచుకోవడంతో అధికార టీడీపీ చేసిన హంగామాకు అంతే లేదు. కడప, కర్నూలు, నెల్లూరు మూడు జిల్లాల్లో లోకల్ బాడీస్ ఎమ్మెల్సీలను టీడీపీ గెలచుకున్నా ఈ గెలుపుకోసం టీడీపీ ప్రలోభాలు, బెదిరింపులు లెక్కలోకి రాలేదు. ఇక ప్రలోభాలు, బెదిరింపులకు తావులేని టీచర్స్, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల ఫలితాలు కాస్త లేట్గా వచ్చాయి. […]
విజయగర్వంతో అతివిశ్వాసం ప్రదర్శిస్తే దెబ్బతినే ప్రమాదం … తస్మాత్ బాబు
ఏపీలోని మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుని.. టీడీపీ విజయగర్వంతో ఉంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత సొంత జిల్లా కడపలో సైకిల్ రయ్య్ మంటూ దూసుకుపోయింది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. అయితే ఈ గెలుపు టీడీపీకి లాభమని నేతంతా భావిస్తున్నారు. కానీ ఇది సీఎం చంద్రబాబుకు, టీడీపీకి నష్టమనేది విశ్లేషకుల అంచనా! విజయం సాధించినా.. అధికార ప్రభావం వల్లే టీడీపీ సాధించిందనే భావన ప్రజల్లో నెలకొంది. పైగా ఈ ఎన్నికల్లో […]