పొత్తుపై తేల్చనున్న బీజేపీ..వేరే ఆప్షన్ లేదా?

టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడానికి దాదాపు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఎలాగో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది జరిగింది..కానీ ఈ సారి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి..రెండు పార్టీలు కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందా? లేదా? అనేది కన్ఫ్యూజన్ గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో బీజేపీ..జనసేనతో పొత్తులో ఉంది. పేరుకు పొత్తులో ఉంది గాని..ఎప్పుడు వారు కలిసి పనిచేయలేదు. […]

లోకేష్ పాదయాత్రపై కన్ఫ్యూజన్..పర్మిషన్లలో చిక్కులు.!

నారా లోకేష్ పాదయాత్ర పర్మిషన్ల విషయంలో క్లారిటీ లేకుండా పోయింది…ఇప్పటికే జనవరి 27న కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానున్న విషయం తెలిసిందే..దీనికి సంబంధించిన ఏర్పాట్లని సైతం పూర్తి చేసే పనిలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం1 వల్ల లోకేష్ పాదయాత్రకు కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే లోకేష్ పద్యతరకు పర్మిషన్ ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు ఏపీ డి‌జి‌పికి, చిత్తూరు ఎస్పీకి, కుప్పం పోలీసులకు  లేఖ రాశారు. అయితే […]

రాయలసీమపైనే ఫోకస్..పాదయాత్రతో సెట్ అవుతుందా?

రాయలసీమలో అధికార వైసీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే..సీమలో ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. గత ఎన్నికల్లో సీమ మొత్తం 52 సీట్లు ఉంటే వైసీపీ 49 సీట్లు గెలుచుకుంది..టీడీపీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అంటే సీమలో వైసీపీ హవా ఏ మేర ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ అక్కడ వైసీపీ ఆధిక్యం ఉంది. అయితే వైసీపీకి చెక్ పెట్టి టీడీపీ బలం పెంచడానికి చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు. […]

కడప వైసీపీలో రచ్చ..నేతల పోరుతో రిస్క్..!

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తుంది. ఉండటానికి ఇక్కడ 10 స్థానాల్లో 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు..జిల్లాలో వైసీపీ హవానే ఉంది. కానీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో నిదానంగా ఆధిపత్య పోరు పెరుగుతూ వస్తుంది. కొన్ని స్థానాల్లో నేతలు గ్రూపులుగా విడిపోయే సెపరేట్ గా రాజకీయాలు చేస్తున్నారు. ఈ జిల్లాలో టీడీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. కానీ అంతకంటే వైసీపీలో ఈ రచ్చ ఎక్కువ కనిపిస్తోంది. మొదట […]

గోదావరిలో వైసీపీకి చిక్కులు..ఎన్ని వికెట్లు పడతాయో..!

రాజకీయంగా గోదావరి జిల్లాలపై పట్టు సాధించిన పార్టీ..రెండు ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమనే చెప్పాలి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కలిపి మొత్తం 34 సీట్లు ఉన్నాయి. వీటిల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న పార్టీకి అధికారం ఈజీ. గత ఎన్నికల్లో రెండు జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది. తూర్పులో 19 సీట్లు ఉంటే వైసీపీ 14, టీడీపీ 4, జనసేన 1 సీటు గెలుచుకుంది. పశ్చిమలో 15 […]

విజయవాడ-గుంటూరు ఎంపీ సీట్లలో ట్విస్ట్‌లు తప్పవా!

గత ఎన్నికల్లో వైసీపీ గాలిని సైతం ఎదురుకుని మూడు ఎంపీ సీట్లలో టీడీపీ గెలిచిన విషయం తెలిసిందే. గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం ఎంపీ సీట్లని టీడీపీ కైవసం చేసుకుంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ సీట్లలో ఆధిక్యం సాధించడానికి గట్టిగానే ప్రయత్నించింది. కానీ ఎక్కడా కూడా టీడీపీ ఛాన్స్ ఇవ్వలేదు..మూడు చోట్ల టీడీపీదే పైచేయిగా ఉంది. కాకపోతే శ్రీకాకుళం పక్కన పెడితే..గుంటూరు-విజయవాడ సీట్లలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. టీడీపీలో ఆధిపత్య పోరు ఉంది. విజయవాడలో ఎంపీ […]

ఎవరండీ ‘లోకేష్’..పాదయాత్రని పట్టించుకోని వైసీపీ..!

జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. కుప్పంలో మొదలుకానున్న ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు జరగనుంది..అలాగే ఇచ్చాపురంలో ముగియనుంది. అయితే రాజకీయాల్లో పాదయాత్ర అనేది ప్రతి పార్టీకి బూస్ట్ ఇచ్చేదని చెప్పాలి. గతంలో వైఎస్సార్, చంద్రబాబు, జగన్..పాదయాత్రలు చేసే తమ పార్టీలని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు లోకేష్ సైతం పాదయాత్ర చేసి టీడీపీని అధికారంలోకి తీసుకోస్తారని, ఆ పార్టీ శ్రేణులు నమ్ముతున్నాయి. అయితే లోకేష్ పాదయాత్రని ప్రజలు […]

రామచంద్రాపురంలో టీడీపీకి నో ప్లస్..జనసేనకే సీటు!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తులో పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు పొత్తులో పోటీ చేస్తే వైసీపీకి కొన్ని స్థానాల్లో ఎదురుదెబ్బ తగలడం ఖాయం. ఇక పొత్తులో భాగంగా టీడీపీ..జనసేన కోసం కొన్ని సీట్లు వదులుకోవాలి. ముఖ్యంగా జనసేన బలంగా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాస్త ఎక్కువ సీట్లే వదలాలి. అయితే ఇప్పటికే తూర్పులో కాకినాడ సిటీ లేదా రూరల్, రాజోలు, అమలాపురం, రాజానగరం, పిఠాపురం లాంటి సీట్లు […]

యర్రగొండపాలెంలో తమ్ముళ్ళ రచ్చ.. మళ్ళీ టీడీపీకి దక్కేది లేదా?

తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం పట్టు లేని స్థానాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం కూడా ఒకటి. 2008లో ఏర్పడిన ఈ స్థానంలో టీడీపీ ఇంతవరకు గెలవలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది..ఇక అక్కడ పరిస్తితులు చూస్తుంటే మరోసారి కూడా టీడీపీ ఓడిపోయేలా ఉందని చర్చ నడుస్తోంది. 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఆదిమూలపు సురేశ్ గెలిచారు. టీడీపీ తరుపున డేవిడ్ రాజు ఓటమి పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో డేవిడ్ టీడీపీని […]