బాబోయ్ ఇవేం రూల్స్..జగన్‌ మాదిరిగానే పాదయాత్ర.!

నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్రకు కఠినమైన ఆంక్షలు విధించారు. ఈ రూల్స్ తో పాదయాత్ర చేయడం కష్టమని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కాళ్ళు కట్టేసి ముందుకెళ్లమని చెబుతున్నట్లుగా పోలీసుల రూల్స్ ఉన్నాయని అంటున్నారు. జనవరి 27 నుంచి కుప్పంలో మొదలుకానున్న లోకేష్ పాదయాత్రకు డి‌జి‌పి పర్మిషన్ ఇచ్చి ఉంటే..రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రూల్ ఉండేది..కానీ ఎక్కడకక్కడ సబ్ డివిజన్ పరిధిలో డి‌ఎస్‌పి ద్వారా పర్మిషన్ తీసుకోవాలి. అంటే ప్రతి […]

జనసేనలోకి కన్నా ఫిక్స్..సీటు పక్కా.!

జనసేనలోకి మాజీ మంత్రి, బి‌జే‌పి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ చేరిక దాదాపు ఖాయమైందని ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆయన బి‌జే‌పిని వీడి జనసేనలో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తోంది. అయితే బి‌జే‌పి-జనసేన పొత్తులో ఉన్నాయి..అలాంటప్పుడు కన్నా జంపింగ్ ఉంటుందా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది. కానీ ఈ మధ్య కన్నా..సోము వీర్రాజు వైఖరిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు..ఆయనపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఇదే సమయంలో సోము సైతం…కన్నాపై గుర్రుగా […]

చీరాల సీటు కరణం వారసుడుకే..టీడీపీ నిలువరిస్తుందా?

మొత్తానికి చీరాల సీటు విషయంలో దాదాపు క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది..మొన్నటివరకు ఈ సీటు కోసం ఇటు కరణం బలరాం, అటు ఆమంచి కృష్ణ మోహన్‌ల మధ్య పోరు నడిచిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమంచిని పర్చూరు ఇంచార్జ్ గా పంపారు. దీంతో చీరాలలో కరణంకు రూట్ క్లియర్ అయింది. ఈ సీటుని కరణం వారసుడు వెంకటేష్‌కు ఫిక్స్ చేస్తున్నారని తెలిసింది. తాజాగా  వెంకటేష్ పేరును వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బీదా మస్తాన్ రావు ప్రకటించారు. […]

క్యాస్ట్ ఈక్వేషన్స్‌తో వైసీపీ..మరో భారీ స్కెచ్!`

కుల సమీకరణాలని తమకు అనుకూలంగా మార్చుకుని..రాజకీయం చేయడంలో అధికార వైసీపీ టాప్ లో ఉంటుందనే చెప్పాలి. సమయానికి తగినట్లుగా కుల సమీకరణాలతో వైసీపీ రాజకీయం చేస్తుంది. గత ఎన్నికల్లో అదేవిధంగా ప్రతి కులానికి తగ్గట్టుగా రాజకీయం చేసి..దాదాపు అన్నీ కులాల మెజారిటీ ఓట్లని దక్కించుకుని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫార్ములాతో వైసీపీ ముందుకెళుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో అత్యధిక ఓట్లు ఉన్న బీసీ ఓట్లని టార్గెట్ చేసుకుని జయహో బీసీ సభ […]

సంచలనం: బాలినేనికి నో సీటు?

వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చే విషయంలో డౌట్ ఉందని చెప్పవచ్చు..సిట్టింగుల అందరికీ జగన్ సీటు ఇవ్వడం కష్టమనే చెప్పాలి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. అలాంటి వారిని జగన్ పెట్టాలని చూస్తున్నారు..లేదా కొందరిని వేరే సీట్లకు మారుస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కొందరికి సీట్లు ఇచ్చే విషయంలో జగన్ క్లారిటీ ఇచ్చినట్లే కనిపిస్తోంది. దాదాపు కొందరిని సైడ్ చేస్తున్నారనే చెప్పవచ్చు. అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ […]

లోకేష్ పాదయాత్రకు ఊహించని కండిషన్స్..సాధ్యమేనా?

ఎట్టకేలకు నారా లోకేష్ పాదయాత్రకు పర్మిషన్ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చి..రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని కండిషన్స్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కండిషన్స్ కేవలం ప్రతిపక్షాలకే అని, వైసీపీకి ఈ కండిషన్స్ వర్తించడం లేదని విమర్శలు వచ్చాయి. ఇదే తరుణంలో ఈ జీవోని కొట్టేయాలని సి‌పి‌ఐ నేత రామకృష్ణ కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరుగుతుంది..తుది తీర్పు మంగళవారం వస్తుంది. అయితే ఈ జీవోలో ఉన్న లాజిక్‌లతో లోకేష్ పాదయాత్రకు […]

సీమ నేతలపై కేసీఆర్ కన్ను..బీఆర్ఎస్‌లోకి లాగుతారా?

బీఆర్ఎస్ పార్టీని ఏపీలో కూడా విస్తరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న కేసీఆర్..ఏపీపై కూడా ఎక్కువగానే ఫోకస్ చేశారు. ఇక్కడ కూడా కొంత బలం పుంజుకుంటే ఎంపీ స్థానాల్లో సత్తా చాటవచ్చు అనేది కేసీఆర్ ప్లాన్. ఇప్పటికే ఏపీ బి‌ఆర్‌ఎస్ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్‌ని నియమించిన విషయం తెలిసిందే. ఇంకా ఏపీలో ఇంకా కొందరు నేతలని చేర్చుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. ఇప్పటికే కొందరు […]

టీడీపీలోకి డీఎల్-శివారెడ్డి..సీట్లు గ్యారెంటీ?

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి గట్టి షాకులు తగిలేలా ఉన్నాయి. జిల్లాలో కొందరు సీనియర్లు టీడీపీలోకి రావడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇంత వరెస్ట్ ప్రభుత్వాన్ని చూడలేదంటూ ఆయన విరుచుకుపడుతున్నారు. అయితే దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ లో పనిచేసిన ఆయన..మైదుకూరు నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..ఇక 2019 ఎన్నికల్లో టీడీపీలోకి రావాలని చూశారు గాని..కుదరక వైసీపీలో […]

రోజాపై నాగబాబు మళ్ళీ సెటైర్..లెక్క తేలుస్తారా?

నాగబాబు-రోజా..జబర్దస్త్ ప్రోగ్రాంలో అనేక ఏళ్ళు కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. అలా కలిసి పనిచేసిన వీరు ఇప్పుడు రాజకీయంగా శత్రువులుగా మారిపోయారు. ఇటీవల రోజా..చిరంజీవి, పవన్, నాగబాబు ఓటములపై సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. దానికి నాగబాబు వెంటనే కౌంటర్లు ఇచ్చారు..ముందు రోజా తన పర్యాటక శాఖని ఎలా ముందుకు తీసుకురావాలో ఆలోచించాలని ఫైర్ అయ్యరు. ఆ వెంటనే రోజా సైతం నాగబాబుపై విరుచుకుపడ్డారు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అటు ఆలీ సైతం […]