ఎన్నికలకు మరో నాలుగు రోజులు టైం మాత్రమే ఉంది. ఈ టైంలో కొందరు నేతలకు సంబంధించిన కీలక విషయాలు బయటకు వస్తుండడంతో ఆ పార్టీ నేతలతో పాటు ఆ నేతల అనుచరుల్లో ఎక్కడా లేని టెన్షన్లు స్టార్ట్ అవుతున్నాయి. కీలకమైన విశాఖ పార్లమెంటు సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా గీతం శ్రీ భరత్ పోటీలో ఉన్నారు. భరత్కు ఈ ఎన్నికలు చావోరేవో.. గత ఎన్నికల్లోనే ఓడిపోయాడు. ఈ సారి కూడా భరత్ ఓడిపోతే మనోడు అసలు రాజకీయాల్లో […]
Category: Politics
ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వీఆర్ శ్రీలక్ష్మీ
ప్రజల సమస్యలు తీర్చగల ఏకైక నేత నారా చంద్రబాబు నాయుడు అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో శ్రీ లక్ష్మీ శ్యామల పాల్గొన్నారు. కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో నాగేశ్వరరావు ఘన విజయం సాధిస్తారన్నారు వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల. మరో వారం రోజుల్లో ఏపీలో వైసీపీ కథ […]
గుంటూరు పశ్చిమం: క్యాంపెయిన్లోనే తేలిపోయిన టీడీపీ… సర్వేలన్నీ రజనీ వైపే..?
గుంటూరు పశ్చిమం ఏపీలోనే హాట్ కేకుల్లాంటి నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచింది. మంత్రి విడదల రజనీని జగన్ చిలకలూరిపేట నుంచి వెస్ట్కు మార్చినప్పుడు నాన్ లోకల్ నెగ్గుతుందా ? అన్న డౌట్. పైగా టీడీపీ అదే బీసీ మహిళగా లోకల్ అయిన పిడుగురాళ్ల మాధవికి సీటు ఇచ్చింది. గట్టి పోటీ ఉంటుందనే అందరూ అనుకున్నారు. అయితే ఎన్నికల ప్రచారం గడువు దగ్గర పడుతోన్న కొద్ది క్యాంపెయిన్లోనే రజనీ ముందు టీడీపీ క్యాండెట్ మాధవి పూర్తిగా తేలిపోయారు. ఎన్ని సర్వేలు […]
లాస్ట్ మినిట్లో షాకింగ్ ట్విస్ట్.. ఒకే ఒక్క దెబ్బతో ఏపీ రాజకీయాలను టర్న్ చేసిన చిరంజీవి..!
ఏపీ రాజకీయాలను లాస్ట్ మూమెంట్లో టర్న్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే చిరంజీవి సినిమాల్లో నటిస్తూనే రాజకీయ పార్టీని స్థాపించాడు. అయితే అది ఎలా లాస్ట్ మినిట్ లో బ్లాస్ట్ అయిపోయిందో మనకు తెలుసు . ఆ తర్వాత చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ పెట్టి ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ […]
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి మరో ప్రమాదం..హాస్పిటల్ అడ్మిట్..!!
ప్రెసెంట్ ఏపీలో సిచువేషన్ ఎంత టఫ్ గా ఉందో మనకు తెలిసిందే. కేవలం కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది .మాటలు హద్దులు మీరిపోతున్నాయి . నువ్వెంత అంటే నువ్వు ఎంత అనే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు . కొన్నిసార్లు పోట్లాడుకుంటున్నారు. అయితే జనసేన పార్టీ తరపున ప్రచారం చేయడానికి మెగా హీరోలు ముందుకు వచ్చారు . ఇప్పటికే వరుణ్ తేజ్ – సాయి […]
విశాఖ ఎంపీ: బొత్స ఝాన్సీ మూడోసారి పార్లమెంటు ఎంట్రీ.. పక్కాగా రాసిపెట్టుకోండి..?
విశాఖ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బొత్సా ఝాన్సీ బరిలో ఉన్నారు. ప్రస్తుతం అన్నీ సర్వేలు ఆమె విజయపుబాటలోనే ఉన్నాయంటున్నారు. అటు టీడీపీ నుంచి పోటీ చేస్తోన్న బాలయ్య చిన్నల్లుడు మెతుకుమిల్లి శ్రీభరత్ గత ఎన్నికల్లో ఓడిపోయాడు. ఈ సారి అయినా గత వైఫల్యాలను సరిచేసుకుని గెలుస్తాడనుకున్న భరత్ తనదే గెలుపు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓటమి అంచుల్లోకి వెళ్లిపోయాడనే చర్చ బాగా నడుస్తోంది. అటు రాజకీయంగా చాలా సీనియర్ అయిన ఝాన్సీ ముందు భరత్ […]
అప్పుడే చేతెలెత్తేసిన ‘ టీడీపీ శ్రీ భరత్ ‘ … గెలిచే స్కోప్ లేక ఏం చేస్తున్నాడంటే…?
ఈసారి నందమూరి కుటుంబం నుంచి పోటీ చేస్తున్న నేతల స్థానాలలో అధికార పార్టీ అభ్యర్థులు చెమటలు పట్టిస్తున్నారు. కుప్పంలో గత ఎన్నికలలోనే చంద్రబాబు చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచారు. కొన్ని రౌండ్లలో వెనుకబడిపోయారు. బాలకృష్ణ మాత్రం వరుసగా రెండవ సారి హిందూపురంలో గెలిచినా ఆయన స్థాయికి తగ్గే మెజార్టీ రాలేదు. ఇక తొలిసారి ఎన్నికలలో పోటీ చేసిన బాలయ్య అల్లుళ్ళు లోకేష్ మంగళగిరిలో, శ్రీ భరత్ విశాఖ ఎంపీగా ఓడిపోయారు. మరోసారి ఈ నలుగురు అవే […]
అతి లేదు.. అతిశయమూ లేదు.. అదే ‘ మంత్రి రజనీ ‘ రాజకీయం..!
రాజకీయాల్లో నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ, అతి చేసే నాయకులు.. అతిశయంగా వ్యవహరిం చే నాయకులు మెండుగా కనిపిస్తారు. దీనివల్ల సదరు నాయకులు ఎదిగారా? ఎదుగుతున్నారా? అనే విషయాలు పక్కన పెడితే.. పుంజుకోవడంలో మాత్రం వెనుకబడుతున్నారు. ఈ రెండు విషయాలను చూసుకుంటే వైసీపీ నుంచి గుంటూరు వెస్ట్లో బరిలో ఉన్న మంత్రి విడదల రజనీ.. భిన్నంగా కనిపిస్తారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చింది 2019కి ముందే అయినా.. ఎంతో మంది సీనియర్లకు భిన్నంగా ఆమె రాజకీయాలు చేస్తారనే […]
విశాఖ పార్లమెంటు: బొత్స ఝాన్సీ నైతికంగా గెలిచేసినట్టే..?
విశాఖ పట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ.. బొత్స ఝాన్సీ పరిస్థితి ఎలా ఉంది? ఆమె గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమేనే.. అంటే.. నైతికంగా అయితే.. ఆమె ఇప్పటికే విజయం దక్కించుకున్నారని అంటున్నారు పరిశీలకులు. దీనికి ప్రధానంగా మూడు కారణాలు వెల్లడిస్తున్నారు. 1) బొత్స ఝాన్సీ మంచితనం. 2) తొలిసారి తూర్పు కాపులకు ఇక్కడ అవకాశం ఇవ్వడం 3) విశాఖను రాజధానిని చేస్తామన్న వైసీపీ వాగ్దానం. ఈ […]