కేశినేనికి కర్ణుడి శాపాలు

నవ్యాంధ్ర రాజధానిలో దేవాలయాలు కూల్చివేతల ఘటన అనేకరకాలుగా మలుపులు తిరుగుతుంది.దాదాపు 45 హిందు దేవాలయాలను కూల్చివేతపై హిందు మతసంస్దలు ఒక్కసారిగా భగ్గు మన్నాయి.అయితే ప్రభుత్వంకంటే కేశినేని, బుద్దా వెంకన్నలు చంద్రబాబు దృష్టి వీరిపై మరల్చుకోవటానికి అతి చేస్తున్నారని, హిందు సాంప్రదాయాలను గౌరవిం చకపోతే రానున్నకాలంలో కేశినేని నానికి టిక్కెట్ కూడా రాదని, ఒకవేళ వచ్చినా వచ్చే ఎన్నికల్లో అతను తప్పక ఓటమి చెందుతాడని నిండు సభసాక్షిగా శివ స్వామి శాపనార్ధాలు పెట్టారు. వాస్తవంగా భారతదేశ సాంప్రదాయంలో ప్రతి […]

కామినేని తురాణం న సిగ్గు న లజ్జ

విజయవాడ ఆలయాల తొలగింపు వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఆధునీకణ పేరుతో ఆలయాలు తొలగించడాన్ని విశ్వ హిందూ పరిరక్షణ సమితి ఖండించింది. అయితే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేఖంగా వారు బెజవాడ వినాయక గుడి వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభకు మంత్రి కామినేని ముఖ్య అతిధిగా హాజయ్యారు. సభలో భక్తులకు పలు హామీలు ఇచ్చారు. తొలగించిన ఆలయాలు విగ్రహాలను పునఃప్రతిష్టేంచుదుకు కృషి చేస్తానన్నారు. భక్తులను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. అధికారుల తప్పిదం వల్లే ఇదంతా జరిగిందన్నారు. […]

గుడి కొట్టు-అభివృద్ధి సోట్టు:చంద్రోపదేశం

ఎక్కడైనా తుఫానుకి ముందు ఏదయినా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే జరిగే నష్టాన్నై తగ్గించవచ్చు.తుఫాను బీభత్సం సృష్టించేసాక అందరూ ధైర్యంగా ఉండండి,ఇలాంటప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి లాంటి సూక్తులు ఎందుకు పనికొచ్చేవి?సరిగ్గా ఇలాగే ఉంది విజయవాడలో గుళ్ళు కూల్చివేతపై మన చంద్రబాబు గారి వ్యవహారం కూడా. ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ తుఫాను చెప్పకుండా వచ్చింది కాదు,తెలీకుండా వచ్చింది అంతకంటే కాదు.బాబు గారు కనుసైగల్లో వచ్చిందే.లేకుంటే బాబు గారికి తెలీకుండా రాష్ట్ర రాజధాని అమరావతికి ఆనుకుని వున్న విజయవాడలో […]

బావ, బావమరదుల మధ్య… కోల్డ్ వార్ నడుస్తోందా!

విజయవాడలో కనకదుర్గగుడి ఈవో నియామక వ్యవహారం ఎమ్మెల్యే బాలకృష్ణకు అవమానం మిగిల్చింది. ఆయన సూచించిన వారి కి కాకుండా, వేరే వారిని ఆ పదవిలో నియమించడం, తాను సిఫారసు చేసిన తర్వాత కూడా ఐఏఎస్‌ను నియమించే పద్ధతికి శ్రీకారం చుట్ట డం బాబు వియ్యంకుడికి మనస్తాపం కలిగించిందని పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది…ఇప్పటి వరకు దుర్గగుడిలో నాన్ ఐఏఎస్ అధికారిని నియమించేవారు… కానీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఒకరు కనకదుర్గ గుడికి సమర్థులు, […]

దేవుడి జోలికెళ్లారు:అనుభవిస్తారు

అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, తాము ఏ సాంప్రదాయాల పరిరక్షణ కోసమయితే పోరాడుతున్నామో, ఆ సాంప్రదాయాలకు కేంద్రమైన దేవాలయాలను ప్రభుత్వమే కూల్చివేస్తుంటే కళ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి దయనీయమే. సర్కారు నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించలేక, అలాగని ఊరుకోలేక మధనపడుతున్న కమలనాథుల తీరు… ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా మారింది. విజయవాడలో ఇటీవలి కాలంలో శరపరంపరగా జరుగుతున్న ఆలయాలను కూల్చివేస్తూ తెదేపా సర్కారు దూకుడుగా వ్యవహరిస్తుంటే, భాగస్వామ్య పక్షంగా కనీసం అడ్డుకోలేని దుస్థితి తమ నాయకత్వంలో కనిపిస్తోందని బిజెపి శ్రేణులు […]

క్యాంప్ కార్యాలయమా పార్టీ ఆఫీసా?

సాధారణంగా సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే ఇప్పటివరకు వున్న అర్థాన్ని అవసరాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మార్చేస్తున్నాయి.క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టే గేటు లోపల సమాచారశాఖ మీడియా రూమును ఏర్పాటుచేసింది. సహజంగా మంత్రులు అక్కడ మీడియాతో భేటీ అయి, ప్రభుత్వ కార్యక్రమాలు, మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లడిస్తుంటారు. సిఎం తన కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయన్ను కలిసే వివిధ వ్యక్తులు ఇచ్చే వినతి పత్రాలను మీడియాకు ఇక్కడే చేరవేస్తారు కానీ విజయవాడలోని ఏపి సిఎం క్యాంపు కార్యాలయం తెలుగుదేశం పార్టీ […]

జగన్‌ కూడా ఛలో విజయవాడ 

ఆంధ్రప్రదేశ్‌ ఇక నుంచి అమరావతి కేంద్రంగా పరిపాలించబడనుంది. అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు నగరాలు పరిపాలనా కేంద్రాలు అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని గుంటూరుకి తరలించడం జరిగింది. విజయవాడలోనూ ఆ పార్టీ ముఖ్య కార్యాలయం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ముందుగా తన రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కూడా విజయవాడలో కార్యాలయం ఉన్నా, అధినేత వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అమరావతికి తరలి […]

అగ్రిగోల్ద్ ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించేనా?

పోరుదీక్ష పేరుతో గుంటూరు జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్‌లో ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల ధర్నాతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. వెయ్యి కోట్లు ఆర్థిక సహాయం అందించాలని … సీఐడీ దగ్గర బాధితుల లిస్టును ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులు […]