చాలామంది అధిక బరువును తగ్గించుకునేందుకు నిత్యం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే గోరు వెచ్చని నీటిని త్రాగడం వల్ల బరువు తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. వేడి నీటిని తాగడం వల్ల అధిక బరువు తగ్గడమే కాకుండా జీర్ణ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయట. ఇక గ్యాస్ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు అజీర్ణంతో బాధపడే వారు గోరు వెచ్చని నీటిని తాగితే ఆహారం సులువుగా జీర్ణమౌతుందని నిపుణులు చెప్తున్నారు. గోరువెచ్చని నీటిని రోజు రాత్రి […]
Category: Editorial
యూరప్ నుంచి ఇండియాకు వచ్చి కడపు చేయించుకుంటోన్న మహిళలు… షాకింగ్ రీజన్..!
ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ఎక్కడ ఏ వింత జరిగిన కొద్ది క్షణాల్లోనే అందరికీ తెలిసిపోతుంది. ప్రపంచంలోనే కాకుండా మన భారతదేశంలో కూడా ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం మనదేశంలోనే ఉన్న ఓ వింత ప్రదేశం గురించి తెలుసుకుందాం. ఇక ఇది భారతదేశంలో లద్దాఖ్లో సింధూ నది ఒడ్డున కొన్ని వింత గ్రామాలు వింత ప్రజల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడ దాదాపు 5 వేలకు పైగా బ్రోక్పా అనే […]
నైతికం, ఆర్థికం… ఈ రెండే టార్గెట్గా మోడీ కొత్త రాజకీయం…!
రాష్ట్రాలపై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కొత్త ఎత్తుగడతో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోం ది. రాజకీయంగా ప్రాంతీయ పార్టీలను బలహీన పరచడం.. ఆయా రాష్ట్రాల్లో తాము పాగా వేయడం .. వంటి అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ట్టు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే అప్పుల చేస్తున్నారంటూ.. కొత్త కొరడా ఒకటి ఝళిపించింది. వాస్తవానికి.. అప్పులు చేయని రాష్ట్రం ఈ దేశంలో లేనేలేదు. అయితే.. ఇది జనాభా ప్రాతిపదికన.. ఆయా రాష్ట్రాలు అవలంభిస్తున్న సంక్షేమ కార్యక్రమాల ప్రాతిపదికన […]
‘మైనింగ్’ పాలిటిక్స్: బాబుకు నో మైలేజ్!
అగ్గిపుల్ల…సబ్బుబిళ్ళ..కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లు…ఇసుక నుంచి ఇళ్ల స్థలాల వరకు…టీడీపీ ప్రతి దానిలోనూ రాజకీయం చేయడంలో ముందుందని చెప్పొచ్చు. కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్లు చంద్రబాబు…ప్రతిదానిపై రాజకీయం చేయడంలో తగ్గేదెలే అంటున్నారు…అసలు ప్రతి క్షణం జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేసేసి…తన మైలేజ్ పెంచేసుకోవాలని బాబు నానా తిప్పలు పడుతున్నారు. అసలు జగన్ ప్రభుత్వం మంచి పనే చేయనట్లు బాబు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రతి అంశంపైన రాజకీయం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీ…మైనింగ్ మాఫియాకు […]
ఇది చర్చించే కమిటీనా? బెదిరించే కమిటీనా?
పీఆర్సీ మీద గొడవ ముదురుతోంది. సమ్మెనోటీసుకూడా ఇచ్చేశారు. వైద్య సేవల విషయంలో కూడా ఆయా రంగాల ఉద్యోగులు ప్రత్యేకంగా సమ్మెనోటీసు ఇచ్చారు. ప్రభుత్వం మంత్రుల కమిటీ అనే పేరు మీద అయిదుగురితో కమిటీ ఏర్పాటు చేసి ముగ్గురు మంత్రులను అందులో నియమించింది. దాన్ని గుర్తించడంలేదని ఉద్యోగులు ప్రకటించి.. ఇంకాస్త వేడిపెంచారు. అయితే.. సదరు కమిటీ సోమవారం నాడు సమావేశం కావడం.. అనంతరం.. మీడియాతో మాట్లాడడం గమనిస్తే.. వారు ఉద్యోగులను చల్లబరచి.. పరిస్థితి విషమించకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన […]
శభాష్.. రాజా… జక్కంపూడికి ప్రజల జేజేలు..!
తినిపడుకుంటే.. మనిషికి గొడ్డుకు తేడా ఏముంటుంది ? .. మనకంటూ.. కొంత వ్యత్యాసం ఉండాలిగా..! ఇప్పు డు ఇదే పనిచేస్తున్నారు. తూర్పు గోదావరిజిల్లా రాజానగరం ఎమ్మెల్యే, వైసీపీ యువ నాయకుడు.. జక్కంపూ డి రాజా. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ.. వారికి అన్ని విధాలా సేవలు అందిస్తున్న నాయకుల్లో రాజాకు తిరుగులేదు. వైసీపీ అధినేత, సీఎం జగన్ దగ్గర మంచి మార్కులు వచ్చాయంటే.. కారణం.. రాజా దూర దృష్టి.. ప్రజాసేవ కారణమని అంటారు పరిశీలకులు. మనం ఏం […]
చిరూ.. తాటిచెట్టు కింద పాలు తాగినా..
అనుమానం ఉన్న చోట ‘నారాయణా’ అన్నా కూడా బూతులాగా వినిపిస్తుందని పెద్దలు అంటారు. తాటిచెట్టు కింద నిల్చుని పాలు తాగినా కూడా.. కల్లు తాగుతున్నారనే అందరూ అనుకుంటారు. ఇవి చాలా సింపుల్ సార్వకాలీనమైన సార్వజనీనమైన సిద్ధాంతాలు. చిన్నప్పటినుంచి మనం వింటూనే ఉండేవి. అలాంటిది.. ఇంత సింపుల్ సిద్ధాంతాలు మెగాస్టార్ చిరంజీవికి తెలియవా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ‘తాను ఒక్కడు మాత్రమే’ వెళ్లి భేటీ అయిన తరువాత.. ఆయనకు రాజ్యసభ కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా ప్రచారం మొదలైతే […]
అంత దారుణ హత్యకు.. ఆత్మరక్షణ ముసుగు!
గుంటూరు జిల్లా గుండ్లపాడులో తోట చంద్రయ్య అనే తెలుగుదేశానికి చెందిన వ్యక్తి దారుణంగా నడిరోడ్డులో హత్యకు గురైన సంగతి ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యకేసులో ప్రధాన నిందితుడు వెల్దుర్ది మండలానికి ఎంపీపీ కూడా కావడంతో ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు కొనసాగిస్తోంది.. తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. చంద్రబాబునాయుడు స్వయంగా తోటచంద్రయ్య అంత్యక్రియల్లో కూడా పాల్గొని పాడె మోసి.. వైసీపీ నాయకుల్ని ఖబడ్దార్ అంటూ హెచ్చరించడం కూడా […]
ముందస్తు లేదని ఇన్నిసార్లు చెబుతున్నారెందుకు?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదు. రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సజ్జల చెబితే ఇక సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టే. నిజానికి ప్రభుత్వంలోని చాలా మంది పెద్దలు కొన్ని రోజులుగా ముందస్తు లేదు.. ముందస్తులేదు అని పదేపదే చెబుతున్నారు. ఆ రకంగా ప్రజలకు ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందనే నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా సజ్జల కూడా చెప్పేశారు. దీనితో ఫైనల్ అథారిటీ కూడా చెప్పేసినట్టే. […]