ఏపీలో కీలకమైన విజయవాడ టీడీపీ కొత్త అధ్యక్షుడి కోసం టీడీపీలో అదిరిపోయో ఫైటింగ్ జరుగుతోంది. కీలకమైన విజయవాడ నగరంపై పట్టు సాధించేందుకు ఇక్కడ సమర్థుడైన వ్యక్తికి పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడ అర్బన్ టీడీపీ పగ్గాలు చేపట్టే కొత్త వ్యక్తి ఎవరన్నదానిపై రకరకాలుగా చర్చలు స్టార్ట్ అయ్యాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ముందస్తు ఎన్నికల టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు […]
Tag: chandrababu naidu
చంద్రబాబు తపన లోకేశ్ అర్థం చేసుకుంటాడా?
మంత్రి వర్గంలోకి రాకముందు.. వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుకు తనయుడి టెన్షన్ తప్పేలా కనిపించడం లేదు. మొన్నటివరకూ చినబాబు లోకేశ్ పార్టీలోకి రావాలని, తమతో పనిచేయాలని పార్టీ అధినేతను కోరిన సీనియర్లు.. తీరా వచ్చాక ఆయన వ్యవహార శైలితో ఇబ్బందులు పడుతున్నారట. ఇక తెలుగు దేశం పార్టీకి భవిష్యత్ నాయకుడిగా ఇప్పటి నుంచే భావిస్తున్న లోకేశ్.. పబ్లిక్ మీటింగుల్లో తడబడటం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో సీఎం వెంటనే రంగంలోకి దిగారు. పబ్లిక్ మీటింగులు, సీనియర్లతో ఎలా […]
ఆ ఇద్దరి మధ్య నలిగిపోతున్న చంద్రబాబు
ఒకే ఒక్క కుర్చీ కోసం ఇప్పుడు టీడీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఇద్దరి మధ్య తీవ్రంగా పోటీ నెలకొంది. ఒకే ఒక్క చాన్స్ అంటూ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇప్పటికే ఎన్నోసార్లు ఆయన్ను కోరారు. చివరికి ఎంపీ పోస్టుకు రాజీనామా కూడా చేస్తానని ప్రకటించి.. సీఎంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబు దృష్టిలో మాత్రం.. మరో ఎంపీ మురళీమోహన్ ఉందని తెలియడంతో ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ […]
ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ థర్డ్ పేజ్ స్టార్ట్ … అయితే వైసీపీ అవుట్ ?
ఏపీ సీఎం చంద్రబాబు విపక్షాన్ని మరింత నిర్వీర్యం చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ థర్డ్ పేజ్ స్టార్ట్ చేస్తున్నారా ? థర్డ్ పేజ్లో విపక్ష వైసీపీలో మరిన్ని కీలక వికెట్లు పడనున్నాయా ? అంటే ఏపీ రాజకీయవర్గాల్లో ప్రస్తుతం ఇదే అంశం జోరుగా ట్రెండ్ అవుతోంది. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీ ఎంట్రీతో స్టార్ట్ అయిన ఫస్ట్ పేజ్ ఆపరేషన్ ఆకర్ష్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావుతో సెకండ్ పేజ్ ఆపరేషన్లు సక్సెస్ అయ్యాయి. ఈ […]
లగడపాటి సర్వేతో బాబులో టెన్షన్
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు దృఢనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు విడిగా వద్దని పార్టీ అధిష్ఠానానికి చెబుతున్నా.. కలిసి ప్రయాణించకపోతే రెండు పార్టీలకు నష్టమని ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలకు బాబు అడ్డుకట్ట వేస్తూ వస్తున్నారు. ఇక ఈ టెన్షన్ తీరిపోయిందన్న చంద్రబాబును.. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెగ టెన్షన్ పెడుతున్నారట. బీజేపీతో కలిసి పోటీచేస్తే టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువని చెప్పడంతో.. చంద్రబాబుకు గొంతులో […]
టీడీపీలో ఈ చౌదరి గారి శఖం ముగిసినట్టేనా..!
ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో తనకూ చోటు దక్కుతుందని ఆశించిన టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి .. జాబితాలో తనపేరు లేకపోయేసరికి చాలా అసంతృప్తికి గురై.. ఒకడుగు ముందుకేసి పార్టీ పదవులకు రాజీనామా చేసేశారు. దీంతో అధిష్ఠానానికి చిర్రెత్తుకొచ్చింది. మిగిలిన వారిని ఏదో రకంగా బుజ్జగించినా.. ఆయన్ను మాత్రం పక్కనపెట్టేసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. ఇప్పుడు ఆయన తన తప్పు తెలుసుకున్నా.. ఆయన్ను పట్టించుకునే వారే కరువయ్యారట. అంతేగాక ఆయన ప్రత్యర్థులను ప్రోత్సహించాలని […]
టీడీపీ-బీజేపీ కలిసి ఉంటే లాభం.. విడిపోతే నష్టం
`కలిసి ఉంటే కలదు సుఖం` ఇప్పుడు ఈ సూత్రం బీజేపీకి కరెక్ట్గా నప్పుతుంది. ముఖ్యంగా ఏపీలో ఇది మరింత సూటవుతుంది. టీడీపీతో ఎప్పుడుప్పుడు విడిపోయి.. సొంతంగా ఎదగాలని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఉత్సాహంగా ఉన్నారు. కానీ విడిపోతే లాభం కంటే నష్టమే ఎక్కువగా జరగవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ మూడేళ్ల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మోడీపై పొగడ్తల వర్షాన్ని కురిపించారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ […]
టీడీపీలో అసమ్మతి, అసంతృప్తికి కారణమిదేనా..!
అసమ్మతి, అసంతృప్తికి ఆమడ దూరంలో ఉంటే టీడీపీ నాయకులు.. ఈ మధ్య తమ ఆవేదన, ఆక్రందనను బాహాటంగా వినిపిస్తున్నారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని.. క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని అధినేత చంద్రబాబు పదేపదే స్పష్టంచేస్తున్న కొద్దీ.. పార్టీలో అసంతృప్తులు సద్దుమణగడం లేదు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణతో మొదలైన ఈ అసంతృప్తి జ్వాలలు ఇంకా చల్లారలేదు. పైగా ఇంకా ఇంకా రగులుతూనే ఉన్నాయి. దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సాక్షాత్తూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ […]
`పశ్చిమ`లో మంత్రి వర్సెస్ జెడ్పీ చైర్మన్
టీడీపీ, బీజేపీ మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య సయోధ్య కుదరడం లేదనే విషయం బయటపడింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవి మరింత ముదిరిపోయాయి. మంత్రి, జెడ్పీ చైర్మన్ మధ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విషయంలో వివాదం చెలరేగింది. వారసత్వ సంపదగా తీర్చుదిద్దతామని ఒకరు.. పాఠశాల చుట్టూ వాణిజ్య సముదాయం నిర్మించి అభివృద్ధి చేస్తామని మరొకరు ఇలా.. మంకు […]