పవన్‌పై వాలంటీర్ల కేసు..జగన్ పైకి లేపుతున్నారా?

ఇటీవల ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్..వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజల కోసం పనిచేయాల్సిన వాలంటీర్లు..వైసీపీ ఏజెంట్లు మాదిరిగా పనిచేస్తూ..ప్రజల పర్సనల్ డేటాని వైసీపీకి చేరవేస్తున్నారని, ఆ డేటా మొత్తం హైదరాబాద్ లోని ఓ కంపెనీలో ఉందని ఆరోపిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో చాలామంది మహిళలు మిస్ అవుతున్నారని దానికి కారణం వాలంటీర్లు అని, ఏ కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నారు..ఒంటరి, వితంతువు మహిళలు ఎంతమంది ఉన్నారని తెలుసుకుని, ఆ సమాచారాన్ని సంఘ […]

బెజవాడ రాజకీయం..కేశినేని వైపే బాబు.?

మామూలుగానే బెజవాడ రాజకీయం బాగా హాట్‌గా ఉంటుంది. ఇక ఇప్పుడు ఎన్నికల సీజన్ వచ్చేసింది. దీంతో అక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. వైసీపీ, టి‌డి‌పిలు హోరాహోరీగా ఆధిక్యం దక్కించుకోవడానికి పోరాడుతున్నాయి. అదే సమయంలో ఆయా పార్టీల్లో అంతర్గతంగా కూడా రాజకీయం నడుస్తుంది. అంటే సీట్లు దక్కించుకోవడం కోసం నేతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ సీటుపై రెండు పార్టీల్లో చర్చ మొదలైంది. అయితే ఇప్పటివరకు విజయవాడ ఎంపీగా వైసీపీ నుంచి ఎవరు నిలబడతారో క్లారిటీ లేదు. […]

నిమ్మలపై కొత్త ప్రత్యర్ధి..ఈ సారి అడ్డుకోగలరా?

రాజకీయాల్లో ప్రజా బలం నాయకులని ఓడించడం అసాధ్యమనే చెప్పాలి. ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజా బలం ఉన్న వారిని ఓడించడం జరిగే పని కాదు. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే టి‌డి‌పి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు ప్రజా బలం ఎంత ఉందో చెప్పాల్సిన పని లేదు. నిత్యం సామాన్యుడు మాదిరిగా పాలకొల్లులో ప్రజలాతో మమేకమవుతూ తిరిగే నిమ్మలకు ప్రజా మద్ధతు ఎక్కువే. అందుకే గత ఎన్నికల్లో జగన్ గాలి ఓ […]

రాజంపేటలో వైసీపీకి రివర్స్ షాక్..టీడీపీకి కలిసొస్తుందా?

కడప అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ వైసీపీ ఆధిక్యం ఎక్కువ ఉంటుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లో 10 సీట్లు ఉంటే 10 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. ఇక అలాంటి కడపపై పట్టు సాధించేందుకు టి‌డి‌పి గట్టిగానే కష్టపడుతుంది. అయితే రానున్న ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి రెండు, మూడు సీట్లు గెలుచుకున్న గొప్పే..వైసీపీకి చెక్ పెట్టినట్లే. అయితే ఇప్పుడు టి‌డి‌పి…అదే దిశగా వెళుతుంది. అక్కడ రెండు, మూడు సీట్లలో టి‌డి‌పికి […]

కాంగ్రెస్‌లోకి వలసల జోరు..కర్నాటక ఫార్ములాతో దూకుడు.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిలకు చెందిన కీలక నేతలు వరుసపెట్టి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇదే క్రమంలో తాజాగా మరికొందరు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత కాంగ్రెస్ లో చేరుతున్నారు. అటు తీగల కృష్ణారెడ్డి తాజాగా రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. అలాగే ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఆయన తనయుడు, ఇంకా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు […]

బాబుకు పొత్తుల టెన్షన్..పవన్‌ ముంచుతున్నారా?

ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి ముందు నుయ్యి..వెనుక గొయ్యి అన్నట్లు ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామనే ధీమా లేదు..వైసీపీకి చెక్ పెట్టడం కష్టమనే పరిస్తితి. పోనీ పొత్తులతో వెళదామా? అంటే జనసేనతో కలిసి వెళితే బాగానే ఉంటుంది..కానీ అదే సమయంలో జనసేన ఏమో బి‌జే‌పితో కలిసి పనిచేస్తుంది. పోన్ని బి‌జే‌పితో కలిసి పనిచేద్దామా? అంటే ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత టి‌డి‌పిపై పడుతుంది. ఇదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లని టెన్షన్ పెడుతుంది. పవన్ […]

అయ్యన్న తమ్ముడుకు వైసీపీ షాక్..రివర్స్ అవుతారా?

గత ఎన్నికల్లో టి‌డి‌పి కంచుకోటలని సైతం వైసీపీ కూల్చిన విషయం తెలిసిందే. టి‌డి‌పి బలంగా ఉన్న స్థానాల్లో…అలాగే బలమైన నేతలకు జగన్ చెక్ పెట్టారు. వైసీపీ సత్తా చాటింది. అలా వైసీపీ చెక్ పెట్టిన నేతల్లో టి‌డి‌పి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కూడా ఒకరు. నర్సీపట్నంలో ఈయన్ని వైసీపీ ఓడించింది. వైసీపీ నుంచి ఉమా శంకర్ గణేశ్ విజయం సాధించారు. అలా అయ్యన్నపై పై చేయి సాధించారు. ఇక అయ్యన్నని దెబ్బకొట్టడానికి ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడుని […]

సబితాకు తీగల చెక్..కేసీఆర్‌కు షాక్..కాంగ్రెస్‌లోకి జంప్!

వలసలని అధికంగా ప్రోత్సహించడం కూడా అనర్ధమే అని తెలంగాణలో అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్ పార్టీని చూస్తే అర్ధమవుతుంది. గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన…ప్రతిపక్షాలు ఉండకూడదనే కాన్సెప్ట్ లో కాంగ్రెస్, టి‌డి‌పిలోని ఎమ్మెల్యేలని లాగేసుకున్నారు. ఇలా లాగడం వల్ల బి‌ఆర్‌ఎస్‌కు ఒరిగింది ఏమి లేదు. అదనంగా ఆధిపత్య పోరు వచ్చింది. అసలు బి‌ఆర్‌ఎస్ లో ఆధిపత్య పోరుకు వలస నేతలే కారణం అవుతున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీటు దక్కదనే […]

బోసు తగ్గట్లేదు..చెల్లుబోయినకు యాంటీగానే..జగన్ ప్లాన్ ఏంటి?

గత కొన్ని రోజులుగా రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్..ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నట్లు వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ సీటు కోసం పిల్లి పట్టుబడుతున్నారు. తన వారసుడుకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి రామచంద్రాపురం పిల్లి సొంత సీటు..గత ఎన్నికల్లో చెల్లుబోయినకు ఇచ్చారు. ఆయన గెలుపుకు సహకరించారు. ఇటు పిల్లి మండపేట లో పోటీ చేసి ఓడిపోయి..రాజ్యసభ పదవి తీసుకున్నారు. ఇక మండపేట ఇంచార్జ్ పదవి టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వచ్చిన […]