వంగవీటి రాధా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా….?

కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత వంగవీటి రాధా. కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీ… ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు రాధా. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు రాధా. ఎన్నికల్లో రాధాకు టికెట్ వస్తుందని అంతా భావించినప్పటికీ.. కేవలం స్టార్ క్యాంపెయినర్‌గా మాత్రమే చంద్రబాబు అవకాశమిచ్చారు. ఇక ఎన్నికల తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాననే హామీ కూడా నాలుగేళ్లుగా అమలు […]

బెజవాడలో టీడీపీకి 2-జనసేనకు 1…ఫిక్స్ అయింది.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేయడం అనేది దాదాపు ఖాయమైంది. అధికారికంగా పొత్తుపై ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ లోపు అంతర్గతంగా సీట్లపై చర్చ నడుస్తుంది. టి‌డి‌పి..జనసేనకు ఏ ఏ సీట్లు వదులుతుందనేది పెద్ద చర్చగా మారింది. కొన్ని సీట్ల విషయంలో జనసేన గట్టిగానే పట్టు పడుతుంది. అలాగే టి‌డి‌పి సైతం ఆ సీట్లని వదులుకోవడానికి రెడీగా లేదు. కానీ సీట్లపై చర్చలు పూర్తిగా చంద్రబాబు, పవన్ చూసుకుంటారు. ఇంకా వారు డిసైడ్ చేసిందే […]

సీటు తేలితే షర్మిల రెడీ..కాంగ్రెస్‌లో విలీనం ఖాయం.!

తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెప్పి వైఎస్ షర్మిల…వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి అక్కడ రాజకీయం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే పాదయాత్ర కూడా చేశారు. కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేస్తూ ఫైర్ అవుతూ వస్తున్నారు. అయితే ఇటీవల ఆమె సైలెంట్ అయ్యారు. కేవలం సోషల్ మీడియాలోనే కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో షర్మిల రాజకీయంగా ఒంటరిగా ముందుకెళ్లడం కష్టమని తేలింది. ఆమె పార్టీ […]

బాబాయ్ – అబ్బాయ్ మధ్య చిచ్చు పెడుతున్న మంత్రి పదవి…!

రాజకీయాల్లో తమదే పై చెయ్యిగా ఉండాలనేది నేతల ఆలోచన. తమ రాజకీయ వారసులు తెరపైకి వచ్చినప్పటికీ… వారు కూడా తమ చెప్పుచేతల్లోనే ఉండాలని భావిస్తారు. తమ మాట కాదని ముందుకు వెళితే మాత్రం… సొంత కుటుంబ సభ్యులను కూడా వదులుకునేందుకు రాజకీయవేత్తలు వెనుకాడరనేది ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తలెత్తుతోంది. సిక్కోలు రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న కింజరాపు కుటుంబంలో ఇప్పుడు ఆధిపత్య పోరు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. […]

నరసరావుపేట ఎంపీ టీకెట్ కోసం కొత్త పేరు…!

ఏపీలో ఎన్నికలకు ఇంకా 9 నెలలు సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి జోరుగా చర్చ నడుస్తోంది. ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల కంటే కూడా… లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ అనే విషయం పైనే ఎక్కువగా చర్చ నడుస్తోందని చెప్పాలి. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి, ఓడిన వారిలో చాలా మంది పార్టీలు మారడం, నియోజకవర్గం మార్పు అంటూ ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. […]

సత్తెనపల్లి టీడీపీ ఓ దారికి వచ్చినట్లేనా….!

పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీలో అధిపత్య పోరు నడుస్తోందనేది బహిరంగ రహస్యం. 2014లో అక్కడ పోటీ చేసి గెలిచిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ఐదేళ్ల పాటు కొనసాగారు. ఆయితే 2019లో మరోసారి పోటీ చేసిన కోడెల శివప్రసాద రావు ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు చేతిలో ఓడారు. ఆ తర్వాత ఏడాదికే ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. అయితే నాటి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. అందుకు ప్రధాన కారణం […]

చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారా….!

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారా..? చిరంజీవి కామెంట్ల వెనుకున్న కోణం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోందనేది కొందరి అనుమానం. 2014 తర్వాత రాజకీయాలకు చిరంజీవి రామ్ రామ్‌ చెప్పేశారు. సినిమాల్లో మళ్లీ బిజీ అయ్యారు. తమ్ముడు రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నా.. తమ్ముడు రాజకీయంతో తనకేం సంబంధం లేదన్నట్టుగానే చిరంజీవి వ్యవహరించారు. వరుసగా సినిమాలు చేస్తూ… అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక 2019 తర్వాత పవన్‌ను జగన్‌.. వైసీపీ నేతలు ఎన్నెన్ని మాటలు అంటున్నా సైలెంటుగానే ఉన్నారు చిరు. అంతే […]

సత్తెనపల్లిలో కన్నా-కోడెలతో లోకేష్..సెట్ అయినట్లేనా?

సత్తెనపల్లిలో తెలుగు తమ్ముళ్ళ మధ్య వివాదం సద్దుమణిగినట్లేనా? లోకేష్ ఎంట్రీతో అక్కడ ఉన్న టి‌డి‌పి నేతలు ఐక్యంగా ముందుకెళ్లడంతో ఇప్పుడు టి‌డి‌పిలో వివాదం సద్దుమణిగినట్లే కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి సత్తెనపల్లిలో టి‌డి‌పి ఇంచార్జ్ అంశంపై రచ్చ నడుస్తోంది. ఎప్పుడైతే కోడెల శివప్రసాద్ చనిపోయారో..అప్పటినుంచి అక్కడ ఇంచార్జ్ లేరు. ఇక కోడెల తనయుడు శివరాం..ఈ సీటు కోసం ప్రయత్నించారు. అటు మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, టి‌డి‌పి నేత శివనగమల్లేశ్వరరావు, రాయపాటి రంగబాబు ఇలా కొందరు నేతలు […]

చిరు టార్గెట్‌గానే వైసీపీ..నాగబాబు కౌంటర్..పవన్ రెడీ.!

జగన్‌ని గాని, ప్రభుత్వాన్ని గాని విమర్శిస్తే వైసీపీ నేతల ఎదురుదాడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రజలకు ఎన్నో మంచి పథకాలు ఇస్తూ అండగా ఉంటున్న జగన్ పై విమర్శలు చేస్తే వైసీపీ నేతలు ఊరుకునే పరిస్తితి లేదు. వెంటనే మీడియా సమావేశాలు పెట్టి విరుచుకుపడతారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టారు. ఇక ఎప్పుడు విమర్శలు చేసే చంద్రబాబు, పవన్, లోకేష్‌లని ఏ రేంజ్ లో తిడతారో చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య బి‌జే‌పి అధ్యక్షురాలు […]