టార్గెట్ పవన్: వైసీపీ ‘కాపు’ కష్టాలు..!

ఎలాగైనా కాపు సామాజికవర్గం మద్ధతు మరొకసారి పొంది..అధికారంలోకి రావాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా కాపు ఓటర్లని తమవైపుకు తిప్పుకుంటే చాలు అని జగన్ భావిస్తున్నారు..ఆ దిశగానే ముందుకెళుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ రూపంలో వైసీపీకి పెద్ద ఇబ్బంది వచ్చింది. పవన్..చంద్రబాబుతో కలుస్తారనే ప్రచారం నేపథ్యంలో జగన్ అలెర్ట్ అయ్యారు. అందుకే వైసీపీలోని కాపు నేతలకు పెద్ద టార్గెట్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. ఇక వైసీపీలో కాపు నేతల కష్టాలు మామూలుగా లేవు. ఎందుకంటే చంద్రబాబుతో పవన్ […]

మదనపల్లెలో వైసీపీ కోసం తమ్ముళ్ళ కష్టం..!

అందివచ్చిన అవకాశాలని కాలదన్నుకోవడంలో టీడీపీ నేతలని మించిన వారు లేరనే చెప్పొచ్చు. నెక్స్ట్ అధికారంలోకి రావాలని ఓ వైపు అధినేత చంద్రబాబు తెగ కష్టపడుతున్నారు…కానీ ఆయనకు అండగా నిలబడి..పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన నేతలు మాత్రం..సరిగ్గా పనిచేయకుండా పార్టీకి ఇంకా డ్యామేజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది..అలా వ్యతిరేకత ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా టీడీపీకి ప్లస్ అవుతుంది. కానీ ఆ వ్యతిరేకతని కూడా సరిగ్గా ఉపయోగించుకోవడంలో టీడీపీ నేతలు ఫెయిల్ అయ్యి..మళ్ళీ వైసీపీకే […]

వైసీపీలో ఆ ఎమ్మెల్యే సీటుకు ఎంపీ ఎసరు?

నెక్స్ట్ ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కడం కష్టమనే విషయం క్లారిటీగా అర్ధమవుతుంది. ఇప్పటికే సీఎం జగన్..పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని తేల్చిచెప్పేశారు. దీంతో ప్రజావ్యతిరేకత ఎదురుకుంటున్న కొందరు ఎమ్మెల్యేలకు సీటు దక్కడం జరిగే పని కాదని అర్ధమవుతుంది. ఇక వారి స్థానాల్లో కొత్తవారు బరిలో నిలపడం ఖాయం. అయితే ఇదే సమయంలో కొందరు ముందుగానే..సీట్లపై కన్నేస్తున్నారు. ఇదే క్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీతా..పిఠాపురం సీటుపై కన్నేశారని తెలిసింది. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా దొరబాబు […]

మంగళగిరిలో ట్విస్ట్..వైసీపీకి పట్టు అక్కడే..!

టీడీపీ 40 ఏళ్ల చరిత్రలో కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచిన నియోజకవర్గం..టీడీపీ కమ్మ వర్గం పార్టీ అని విమర్శలు ఉన్నా సరే..ఆ కమ్మ వర్గం ఓట్లు పెద్దగా లేని నియోజకవర్గం..అక్కడ ఇప్పుడు సత్తా చాటాలని చెప్పి నారా లోకేష్ కష్టపడుతున్నారు. ఆ నియోజకవర్గం మంగళగిరి అని ఈ పాటికే అందరికీ అర్ధమైపోయి ఉంటుంది. 1983 నుంచి 2019 వరకు చూసుకుంటే…1983, 1985 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. ఆ తర్వాత టీడీపీతో పొత్తులో భాగంగా 1994లో […]

ఒంగోలులో బడా క్యాండిడేట్..టీడీపీకి ప్లస్..?

టీడీపీకి ఏ మాత్రం బలం లేని ప్రాంతాల్లో ఒంగోలు పార్లమెంట్ కూడా ఒకటి. ఇక్కడ టీడీపీకి ముందు నుంచి పెద్ద బలం లేదు..గతంలో 1984లో ఒకసారి, 1999లో మరొకసారి మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. ఇంకా ఆ తర్వాత టీడీపీ ఎప్పుడు గెలవలేదు. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ అక్కడ గెలుస్తూ వస్తుంది. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీకి దగ్గరగా అవకాశం వచ్చింది..గాని 15 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచేసింది. 2014 […]

కాపు ‘ఫ్యాన్స్’ ఎత్తులు..పవన్‌తో చిక్కులు..!

ఏపీలో రాజకీయాలు వ్యూహాత్మకంగా మారుతున్నాయి. నెక్స్ట్ ఎన్నికలు టార్గెట్‌గానే ప్రధాన పార్టీలు ముందుకెళుతున్నాయి. ఈ సారి కూడా అధికారం దక్కించుకోవాలని వైసీపీ, గత ఎన్నికల మాదిరిగా కాకుండా, ఈ సారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే కసితో టీడీపీ ఉంది. ఇదే క్రమంలో  రెండు పార్టీలు వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకెళుతున్నాయి. అలాగే కులాల ఆధారంగా రాజకీయాన్ని రంజుగా నడిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కాపు ఓటర్లని తిప్పుకునేందుకు రెండు పార్టీలు కష్టపడుతున్నాయి. అయితే టీడీపీతో పవన్ […]

తాడిపత్రిలో కన్ఫ్యూజన్..లైన్‌లో అస్మిత్?

గత ఎన్నికల్లో ఊహించని విధంగా టీడీపీ ఓటమి పాలైన సీట్లలో తాడిపత్రి కూడా ఒకటి. ఇక్కడ జేసీ ఫ్యామిలీ ఓటమిని ఎవరూ ఊహించలేదు. ఖచ్చితంగా ఈ సీటు టీడీపీ గెలుస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా టీడీపీ నుంచి పోటీ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి ఓడిపోయారు. ఏ విధంగా ఊహించని ఓటమి ఎదురైందో..అలాగే ఊహించని విధంగా తక్కువ సమయంలోనే పుంజుకున్న సీటు కూడా ఇదే. ఓడిపోయిన దగ్గర నుంచి జేసీ ఫ్యామిలీ తాడిపత్రిపై […]

రాజంపేటలో మళ్ళీ సైకిల్ రివర్స్..!

వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న ప్రాంతాల్లో రాజంపేట పార్లమెంట్ కూడా ఒకటి. ఇక్కడ రెడ్డి వర్గం ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల..వైసీపీకి మంచి పట్టుంది. అందుకే గత రెండు ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీ సత్తా చాటింది. అందులోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..తనయుడు మిథున్ రెడ్డి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2014లో పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి దక్కింది. బీజేపీ తరుపున పురందేశ్వరి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో టీడీపీ తరుపున డి‌ఏ సత్యప్రభ పోటీ చేసి […]

65 సీట్లలో నో డౌట్..వైసీపీకి రిస్క్?

టీడీపీ-జనసేన పొత్తు గురించి ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చంద్రబాబు-పవన్ కలవక ముందు నుంచే రెండు పార్టీల పొత్తుపై రకరకాల చర్చలు జరిగాయి. పొత్తు ఉంటేన్తే వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమని లేదంటే మళ్ళీ వైసీపీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా బాబు-పవన్ కలవడంతో..పొత్తు దాదాపు ఫిక్స్ అని తెలుస్తోంది. ఈ పొత్తు వల్ల వైసీపీకి చాలా రిస్క్ అని ప్రచారం ఎక్కువ వస్తుంది. […]