వైసీపీ అధినేత జగన్కి ఘట్టమనేని వంశానికి అవినాభావ సంబంధం ఉంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రతికున్న రోజుల్లో ఘట్టమనేని కృష్ణ అండ్ ఆదిశేషగిరిరావులు ఆయన వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో గల్లా జయదేవ్ టీడీపీ తరఫున పోటీ చేయకుండా ఉండి ఉంటే.. ఘట్టమనేని వారి మద్దతు జగన్కే ఉండేది. అయినా కూడా ఘట్టమనేని కుటుంబం జగన్ పట్ల విధేయతగానే ఉంది. తాజాగా జగన్కి ఆదిశేషగిరిరావు భారీ స్థాయిలో సాయం చేస్తున్నారని వార్త వచ్చింది. రాష్ట్ర బైఫర్ కేషన్ […]
Author: admin
నంద్యాలలో గెలుపుపై టీడీపీ సెంటిమెంట్ అస్త్రం!
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించాలని మంచి కసిపై ఉన్న అధికార టీడీపీ.. ఆ దిశాగా అన్ని శక్తులను ఒడ్డు తోంది. భూమా నాగిరెడ్డి కూతురు, మంత్రి అఖిల ప్రియకు ఇప్పటికే ఈ విషయంలో అధినేత సీఎం చంద్రబాబు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏం చేసైనా సీటు కొట్టాలని, వైసీపీకి గుణపాఠం చెప్పాలని ఆయన నూరి పోశారు. దీంతో ఆమె తన అమ్మలు పొదిలోంచి సెంటిమెంట్ సహా అన్ని రకాల ఆయుధాలను ప్రయోగిస్తోంది. తన […]
వైసీపీలో బొత్సా రేటింగ్ పెరిగిందా..?
బొత్సా సత్యనారాయణ. పెద్దగా పరిచయం అక్కర్లేని నేత. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో నెంబర్ 2గా సాగిన ఉత్తరాంధ్ర నాయకుడు. విభజనతో కునాల్లిన కాంగ్రెస్ను వదిలేసి వచ్చి.. వైఎస్ తనయుడు పెట్టిన వైసీపీలో చేరారు. మొదట్లో కొంత భిడియంతో మీడియా ముందుకు వచ్చేందుకు తాత్సారం చేసినా.. తర్వాత తర్వాత వైసీపీ అధికార ప్రతినిధి స్థాయిలో మాట్లాడడం ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్లపైనా వారి వ్యాపారం హెరిటేజ్పైనా ఆయన విమర్శల బాణాలు సంధించారు కూడా. […]
`తూర్పు`లో జనసేనలోకి భారీ జంపింగ్లు
2019 ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు గానీ.. నేతలు మాత్రం ఆ పార్టీలో చేరాలని ఉవ్విళ్లూ రుతున్నారు. ఎప్పుడెప్పుడు జనసేనాని `ఊ` అంటారా.. ఎప్పుడెప్పుడు పార్టీలోకి చేరిపోదామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సామాజికవర్గం బలంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు నేతలంతా పవన్ సరసన చేరేందుకు సిద్ధమైపోయారట. జిల్లాలో పవన్ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్న నేతలు ప్రయత్నాలను ఇప్పటినుంచే మొదలు పెట్టారు. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ […]
బాబుపై బురద జల్లే యత్నాలకు ఇదిగో సాక్ష్యం
మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి బుదర జల్లే ప్రయత్నం! ప్రభుత్వాన్ని, చంద్రబాబును ప్రజల్లో చులకన చేసే దుష్ప్రచారానికి తెగడబడుతూనే ఉంది `సాక్షి` మీడియా! ఆయన చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెబుతూ.. రంధ్రాన్వేషణ చేస్తూ.. నిరంతరం, ప్రతిక్షణం తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. పదాలకు కొత్త అర్థాలు చెబుతూ.. మాటలకు కొత్త భాష్యాలు వెతుకుతూ.. ప్రజల్లో ఆయన్ను మరింత దిగజార్చాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ సన్మాన సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి […]
చంద్రబాబు విందు చాలా కాస్ట్లీ గురూ..!
నిధుల లేమితో ఖజానా కటకటలాడుతోంది! అయినా.. ఆయన ఖర్చులు మాత్రం తగ్గడం లేదు!! ఆర్థిక పరిస్థితి మాటల్లో వర్ణించలేనంత దారుణంగా ఉంది! అయినా.. ఆయన విదేశీ పర్యటలనకు వెళ్లడం మానలేదు!! లోటు బడ్జెట్ మరో పక్క వెక్కిరిస్తోంది! అయినా.. అయన చేతికి ఎముకే లేదు!! అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపనలు, విదేశీ టూర్లు, కళ్లు చెదిరే రీతిలో హంగులు, ఆర్భాటాలు.. స్వల్పంగా చెప్పాలంటే ఇదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి! ఇప్పుడు మరోసారి తానెంత […]
వైసీపీలో చేరేందుకు ఆ టీడీపీ ఎమ్మెల్యే రంగం సిద్ధం!
ఏపీ మాజీ మంత్రి తీరు టీడీపీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఒకపక్క టీడీలోనే కొనసాగుతూ.. మరోపక్క ప్రతిపక్ష నేతలతో `టచ్`లో ఉంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నారట. అయితే ఆయన మాత్రం పక్కా ప్రణాళికతోనే ముందకు వెళుతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రావెల కిషోర్బాబు మంత్రి పదవి ఊడబీకేసిన విషయం తెలిసిందే! ప్రస్తుతం ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్టు ఇవ్వకపోవచ్చనే స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. వీటిని పసిగట్టిన ఆయన.. ఇక వైసీపీలో చేరేందుకు అన్ని అస్త్రాలు […]
రోజాపై టీడీపీ అభ్యర్థిగా రాజు గారేనా..!
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్పై నిరంతరం తీవ్ర విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా! నగరి ఎమ్మెల్యేగా ఉన్న ఆమెపై.. 2019 ఎన్నికల్లో పోటీచేసేందుకు టీడీపీ తరఫున అభ్యర్థి కోసం సీఎం చంద్రబాబు ఇప్పటి నుంచే అభ్యర్థుల వేటలో పడ్డారు. గతంలో ఆమెపై పోటీచేసిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు పోటీ నుంచి విరమించుకోవడంతో ఇప్పుడు కొత్త అభ్యర్థి ఎవరా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నగరి నుంచి పోటీచేయడానికి `రాజు`గారు […]
బాబు సర్కారుకి జగన్ మద్దతు..?
ఏపీలో విపక్షంగా వ్యవహరించి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీ నేత జగన్.. ఇప్పుడు కొన్ని రోజులుగా అంటే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక జరిగిన తర్వాత నుంచి జగన్ కంఠం మూగపోయింది. ఏపీలో ప్రజలు ఉన్నారని, వారు ప్రస్తుతం వివిధ సమస్యల్లో చిక్కుకుపోయారని కూడా ఆయన గుర్తించలేకపోతున్నారు. ముఖ్యంగా గడిచిన వారంలో రాష్ట్రం రెండు ప్రధాన సమస్యలు ఎదుర్కొంది. తూర్పుగోదావరి జిల్లా చాపరాయిలో మరణాలు, పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితుల బహిష్కరణ. ఈ రెండు సంఘటనలు పెద్ద ఎత్తున […]