కేంద్రంపై బాబు కోపం న‌షాళానికెక్కిందే

2019 ఎన్నిక‌ల్లో గెలిచాక ఏపీ సీఎం చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీపై లెక్క‌లేన‌న్ని ఆశ‌లు పెట్టుకున్నారు. బాబు ఏపీ అభివృద్ధికి ఏదేదో చేసేస్తార‌ని ఎన్నో క‌ల‌లు క‌ని ఉంటారు. మోడీ మాత్రం చంద్ర‌బాబుతో పాటు ఏపీకి చుక్క‌లు చూపించేస్తున్నారు. మోడీపై ఎంత కోపం ఉన్నా చంద్ర‌బాబు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు స‌హ‌నంతో భ‌రిస్తూ వ‌చ్చారు. మోడీ పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత వెంట‌నే ప్రెస్‌మీట్ పెట్టిన చంద్ర‌బాబు ఇది త‌న నిర్ణ‌య‌మే అని ఆయ‌న‌కు […]

మోడీ డెసిష‌న్‌పై తాజా స‌ర్వే రిజ‌ల్ట్ ఇదే

న‌ల్ల కుబేరుల‌పై క‌రెన్సీ స్ట్రైక్స్‌తో విరుచుకుప‌డిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యానికి తొలి వారం ప‌ది రోజులు దేశ‌ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున మద్ద‌తు ల‌భించింది. సామాన్య ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో ఉన్న దేశంలో కొంద‌రి కోసం అంద‌రూ క‌ష్ట‌ప‌డేందుకు, బాధ‌ప‌డేందుకు సైతం సిద్ధం అయ్యారు. ఇదే విష‌యాన్ని ప‌లు సంద‌ర్బాల్లో ప్ర‌ధాని ఉటంకించారు. కేవ‌లం 0.28%గా ఉన్న న‌ల్ల కుబేరుల కోసం మిగిలిన 99.72% మంది తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు […]

మోడీ మంత్రివ‌ర్గంలో టీఆర్ఎస్

పాలిటిక్స్ అన్నాక నిన్న కొట్టుకున్న వాళ్లు.. నేడు క‌లిసిపోవ‌డం, నేడు తిట్టుకున్న‌వాళ్లు .. రేపు క‌లిసిపోవ‌డం మామూలే. ఇప్పుడు ఇదే సీన్.. తెలంగాణ అధికార పార్టీలోనూ క‌నిపిస్తోంద‌ని స‌మాచారం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేంద్రం త‌మ‌పై వివ‌క్ష చూపిస్తోంద‌ని, నిధులు స‌రిగా ఇవ్వ‌డం లేద‌ని పెద్ద ఎత్తున విరుచుకుప‌డిన టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ఇప్పుడు కేంద్రంలోని ఎన్‌డీఏ కూట‌మి నేతృత్వ పార్టీ బీజేపీతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగేందుకు రెడీ అయ్యార‌నే టాక్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వాస్త‌వానికి […]

మోడీకి అద్వానీ షాక్‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి బీజేపీ కురువృద్ధుడు ఎల్‌.కె. అద్వానీ నుంచి పెద్ద షాక్ త‌గిలింది! వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా మోడీ పేరు తెర‌మీద‌కి వ‌చ్చిన‌ప్పుడు కూడా గోద్రా ఘ‌ట‌న నేప‌థ్యంలో అద్వానీ.. గుజ‌రాత్ సీఎంగా ఉన్న మోడీని తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయినా.. పార్టీ అద్వానీ స‌ల‌హాను ప‌క్క‌న‌పెట్టి మోడీని ప్ర‌ధానిని చేసింది. ఇక‌, ఇప్పుడు మ‌ళ్లీ అద్వానీ అదే విధ‌మైన వ్య‌తిరేకత వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. మోడీ తాజాగా తీసుకున్న పెద్ద నోట్ల […]

మోడీ ఎర్రకోట ఎఫెక్ట్:పాక్ పరేషాన్

స్వాతంత్ర దినోత్సవాన ఎర్రకోటపై భారత ప్రధానులు చేసే ప్రసంగానికి ఓ ఆనవాయితీ ఉంది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలేంటి? తమ ప్రభుత్వ ప్రాధాన్యాలేంటి? తామేం చేస్తాం? ఇప్పటి వరకు తామేం చేయగలిగాం అన్నది వివరించేవారు. దేశ ప్రజలకు సందేశాలు ఇచ్చే వారు. ఎన్నెన్నో సందేహాలను మిగిల్చే వారు. అదే ఎర్రకోట నుంచి నరేంద్రమోడీ చేసిన ప్రసంగం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కంటిలో రాయిలా మారిన పొరుగు దేశంపై నేరుగా ఆయన అస్త్రం ఎక్కుపెట్టారు. కొత్త సంప్రదాయానికి తెరలేపారు.ప్రధాని […]