లోక‌నాయ‌కుడితో మహేష్ మల్టీస్టారర్..డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

ప్ర‌స్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ల‌ హ‌వా న‌డుస్తోంది. దాంతో దర్శక నిర్మాతలు కూడా ఆ తరహా సినిమాలు చేసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చిత్రం తెర‌పైకి వ‌చ్చింది. టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు లోక‌నాయ‌కుడు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో మ‌ల్టీస్టారర్ చేయ‌బోతున్నాడ‌న్న ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. వీరిద్దరినీ కలపబోతున్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు మురుగదాస్. క్రియేటివ్ డైరెక్టర్ గా ఎన్నో […]

రెండో పెళ్లిపై ఓపెన్ అయిన సీనియర్ హీరోయిన్!

ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన ప్రేమ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాష‌ల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రేమ‌. 2006 లో జీవన్ అప్పచు అనే వ్యాపారవేత్త పెళ్ళి చేసుకున్న ప్రేమ‌.. 2016లో అత‌డి నుంచి ప్రేమ విడాకులు తీసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ నటి 2017లో ఉపేంద్ర మత్తే బా చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. […]

యష్ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఒక్కొక్కరికి రూ. 5000 సాయం!

సెకెండ్ వేవ్‌లో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కూడా విధించారు. ఈ లాక్‌డౌన్ కార‌ణంగా సామాన్యుల‌తో పాటు సినీ కార్మికులు కూడా నానా తిప్పలు ప‌డుతున్నారు. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ వంతు సాయం అందించేందుకు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా కోలీవుడ్ రాక్‌స్టార్ య‌ష్ ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కన్నడ సినీ పరిశ్రమలోని 21 డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్న 3వేల మంది సభ్యులకు.. […]

క‌రోనా క‌ష్ట‌కాలంలో పూజా హెగ్డే గొప్ప‌మ‌న‌సు..ఏం చేసిందంటే?

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా క‌రోనా మాటే వినిపిస్తోంది. త‌గ్గింద‌నుకున్న క‌రోనా మ‌ళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు ప‌డుతోంది. ఇక ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ వంతు సాయం చేస్తూ గొప్ప మ‌న‌సు చాటుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా త‌న‌కూ మంచి మనసుంద‌ని నిరూపించుకుంది. క‌రోనా లాక్‌డౌన్‌తో ముంబైలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరాలను ఆమె పంపిణీ చేశారు. ఆహార […]

హీరో అజిత్ ఇంట్లో బాంబ్ పెట్టామంటూ బెదిరింపులు..చివ‌ర‌కు..?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌న‌కు త‌మిళంలోనే కాదు.. తెలుగులోనూ స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోంగ్ ఉంది. ఈ క్ర‌మంలోనే అజిత్ సినిమాలు తెలుగులోకి కూడా రీమేక్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే.. సినీ తార‌ల‌ ఇంటికి బాంబు బెదిరింపులు రావడం ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైపోయాయి. తాజాగా అజిత్ ఇంటికి కూడా ఇలాంటి బెదిరింపులే వ‌చ్చాయి. చెన్నైలోని ఆయన ఇంట్లో బాంబు పెట్టినట్టుగా గుర్తు తెలియని దుండగులు ఫోన్ […]

మ‌హిళ‌ల‌ను వాడుకుని విసిరేస్తున్నారు..విశాల్‌పై న‌టి షాకింగ్ కామెంట్స్‌!

చెన్నైలో ఉన్న పద్మశేషాద్రి బాల భవన్ (పీఎస్ బీబీ) స్కూల్ లో ఓ స్టూడెంట్‌పై కామర్స్ టీచర్ లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడని ఆరోప‌ణ‌లు రావ‌డంతో.. తీవ్ర దూమారం రేగింది. ఈ విష‌యంపైనే త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరో విశాల్ స్పందిస్తూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ స్కూల్‌ను మూసేయాల‌ని ట్వీట్ చేశారు. అయితే విశాల్ ట్వీట్‌పై న‌టి అండ్ కొరియోగ్రాఫ‌ర్ గాయ‌త్రి ర‌ఘురామ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మీరు ముందు సినీ ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న […]

విజయ్‌తో సాలిడ్ ప్రాజెక్ట్..క్లారిటీ ఇచ్చిన‌ వంశీ పైడిపల్లి!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి త్వరలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయ‌బోతున్నాడ‌ని.. ఆ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడిగా, దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళంలోనూ తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ, అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. అయితే తాజాగా ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ఓ క్లారిటీ ఇచ్చేశాడు. వంశీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ద‌ళ‌ప‌తితో అలాగే […]

ఇండ‌స్ట్రీలో మ‌రో విషాయం..క‌రోనాతో ప్ర‌ముఖ న‌టుడు మృతి!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్‌.. సామాన్యుల‌నే కాదు సెల‌బ్రెటీల‌ను సైతం ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే సినీ ఇండ‌స్ట్రీలో ఎన్నో విషాదాల‌ను నింపున క‌రోనా.. తాజాగా మ‌రొక‌రిని బ‌లితీసుకుంది. ప్రముఖ త‌మిళ నటుడు, రచయిత, నిర్మాత వెంకట్‌ సుభా శనివారం కరోనాతో మృతి చెందారు. ఇటీవల క‌రోనా బారిన ప‌డిన ఈయన చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉద‌యం తుది శ్వాస విడిచారు. […]

కేజీఎఫ్ 2లో రావు రమేష్ పాత్ర అదేన‌ట‌!

కోలీవుడ్ రాక్ స్టార్ హీరో య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్‌2. 2018లో బాక్సాఫీస్‌ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈ భారీ బ‌డ్జెట్‌ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు రావు ర‌మేష్ కూడా […]