జాతీయ స్థాయిలో గురింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన రోబో 2.0 తర్వాత కమల్ హాసన్తో భారతీయుడు సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ ను స్టార్ట్ చేసాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. ఈ క్రమంలోనే కరోనాకు ముందే ఇండియన్ […]
Tag: kollywood news
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న వీరప్పన్ కుమార్తె!
వీరప్పన్..పోలీసులకు, ప్రభుత్వాలకు నిద్ర లేకుండా చేసిన పేరు ఇది. కొన్నేళ్ల పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గడగడలాడించిన వీరప్పన్.. గంధపుచెట్ల స్మగ్లింగ్, ఏనుగుల దంతాల అక్రమ రవాణా ఇలా చాలా అరాచకాలే చేశాడు. ఇక ఈయనను 2004లో తమిళనాడు ప్రత్యేక టాస్క్ఫోర్స్ అధికారులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. విరప్పన్కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు విద్యారాణి ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. అయితే రెండోకూతురు విజయలక్ష్మి త్వరలోనే `మావీరన్ పిళ్లై` చిత్రంతో […]
కెరీర్లోనే మొదటిసారి అలాంటి పాత్ర చేస్తున్న రామ్!?
ఇస్మార్ట్ శంకర్తో సూపర్ డూపర్ హిట్ అందుకుని మంచి ఫామ్లోకి వచ్చిన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల `రెడ్` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇక ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రిన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇటీవలె పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రం ప్రారంభమైంది. అయితే ఈ […]
రజనీకాంత్కు ప్రతిష్ఠాత్మక అవార్డు..ప్రకటించిన కేంద్ర మంత్రి!
సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తమిళ హీరో అయినప్పటికీ.. ఈయనకు అన్ని భాషల్లోనూ అభిమానుల్లోనూ అభిమానులు ఉన్నారు. ఒక బస్ కండక్టర్ నుంచి ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి ఎదిగిన రజిని ఎందరికో ఆదర్శం. అటువంటి రజనీకి తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది.ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్, తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా వెల్లడిస్తూ.. `భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో […]
రష్మికకు రింగ్ పంపింది ఎవరబ్బా..ఆలోచనలో పడ్డ ఫ్యాన్స్!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరాలు లేద. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది. తెలుగులో అల్లు అర్జున్ సరసన `పుష్ప`, శర్వానంద్ సరసన `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాల్లో నటిస్తోంది రష్మిక. అలాగే త్వరలోనే `సుల్తాన్` సినిమాతో కోలీవుడ్లోకి, `మిషన్ మజ్ను` సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ బ్యూటీ. మొత్తానికి వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న రష్మికకు.. తాజాగా ఒక వ్యక్తి […]