సెక్స్‌ స్కాండల్‌: ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కి రాజకీయంగా చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, ఇతర ఆరోపణల కారణంగా కొందరు ముఖ్య నేతల్ని అరవింద్‌ కేజ్రీవాల్‌ పోగొట్టుకున్నారు. అయితే వారిని తొలగించడం వల్ల తన నిజాయితీ బయటపడుతుందని ఆయన అనుకుని ఉండొచ్చు. ఈ క్రమంలోనే సెక్స్‌ స్కాండల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సందీప్‌కుమార్‌ని తొలగించారు అరవింద్‌ కేజ్రీవాల్‌. అయితే ఇదివరకటిలా ఆయన తప్పించుకోవడానికి వీల్లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ మంత్రి వర్గంలోని […]

హోదా లేదు, అసలు ప్యాకేజీ రాదు!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా లేనే లేదు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పాక ఇంకా హోదాపై ఆశలు పెట్టుకోవడం అనవసరం. ప్రత్యేక హోదా వస్తుందని ఆయన చెబితేనే, అందులో నిజం లేదన్నట్టు. ఆయనే లేదని చెబితే, ఇక అస్సలు అక్కడ హోదా గురించిన చర్చే లేదని అర్థం. ప్రత్యేక ప్యాకేజీ ఏదో తయారవుతోందని సుజనా చౌదరి చెబుతున్నా, అది నమ్మదగ్గదిగా కనిపించడంలేదు. ఎందుకంటే ప్యాకేజీ అంటేనే అదొక మాయ. విభజన కారణంగా ఏర్పడ్డ లోటు బడ్జెట్‌ని కేంద్రం […]

చంద్రబాబు ఇంటిముందే చస్తా:శివాజీ

ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలపై అన్ని వర్గాలనుండి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది.ఎంతో చక్కగా అంతకంటే సృజనాత్మకంగా సుజనా చౌదరి మాట్లాడినతీరు నిజంగా సిగ్గుచేటు.ఎంతయినా వ్యాపారవేత్త చక్కగా ఇచ్చిపుచ్చ్చుకునే ధోరణిలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ని కూడా కేంద్రం ముందు వ్యాపారం చేసేసాడు చౌదరి బాబు. ఈ విషయం పై ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు,సినీ నటుడు శివాజీ తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.సుజనా చౌదరి చేతగాని రాజకీయాలు మానుకో.నిన్నెవడన్నా ప్రెస్ మీట్ […]

ప్రత్యేక హోదా ఆక్ పాక్ కరేపాక్:సుజనా

మనిషి ఆశాజీవి అని ఏ పెద్దమనిషి అన్నాడో కానీ..మనుషుల్లో తెలుగు మనుషులంతా ఆశాజీవులు వేరెవరూ ఉండరేమో అనిపిస్తుంది.ప్రత్యేక హోదా మెం ఇవ్వము అని కేంద్రం మొహం మీద మొత్తి మరీ చెప్తున్నా మనలో ఆశ చావడం లేదు.ఎప్పుడు ఏ తలమాసిన ప్రతినిధి ప్రత్యేక హోదా అంటూ మీడియా ముందుకొచ్చినా అందరం ఇదేదో ప్రకటన వచ్చేస్తుందని వెర్రి వెంగళప్పల్లా ఎదురుచూడడం వాళ్లేమో మనకు అర్థం కానీ..అర్థం చేసుకోలేని..మాటల్తో నిస్సిగ్గుగా మనల్ని వంచిస్తునే వున్నారు. తాజాగా కేంద్ర మంత్రివర్యలు టీడీపీ […]

హోదా కాదు, హోదా లాంటిది మాత్రమే.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదనీ, రాజ్యాంగ పరమైన ఇబ్బందులు ఉన్నాయని బిజెపి సీనియర్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ సిద్దార్ధ నాథ్‌ సింగ్‌ తెలిపారు. ప్యాకేజీలో ఉన్న అంశాల్ని వేరే రూపంలో ఆంధ్రప్రదేశ్‌కి అమలు చేయడానికి తగిన కసరత్తు జరుగుతోందనీ, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ఆయన తెలిపారు. అయితే హోదాకు మించి ఇస్తామని ప్రభుత్వాలు, పార్టీలు చెప్పే మాటలు విశ్వసించడానికి వీలుండదు. ఐదేళ్ళో, పదేళ్ళో ప్రత్యేక […]

భూమా బ్యాండ్ బజాయించాడు

నంద్యాల ఎంపీ భూమా నాగిరెడ్డి కోపం తో ఊగిపోయాడు.ఇదేదో ఫ్యాక్షన్ గొడవ కాదు.నంద్యాల చుట్టుపక్కల గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నంద్యాల టౌన్ లో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది.రోడ్లన్నీ జలమయం అయ్యాయి.మునిసిపల్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు తప్ప సహాయక చర్యలు కానీ మరమ్మత్తులు కానీ చేపట్టిన పాపాన పోలేదు. విషయం తెలుసుకున్న భూమా మునిసిపల్ అధికారుల్ని కొట్టినంత పని చేశారు.ఆగ్రహం తో ఊగిపోయారు.ఎం చేస్తున్నారు మీరు?ఫండ్స్ అన్ని ఎం చేస్తన్నారు..నంద్యాలను నాశనం చేస్తున్నారు మీరంతా […]

ఒలింపిక్స్‌లో అది కూడా ఉండాలట

కాంస్య పతకంతో ఒలింపిక్స్‌లో పరిపెట్టుకున్న యోగేశ్వర్‌దత్‌, ఆ పతకాన్ని అప్‌గ్రేడ్‌ చేసుకోవడం క్రీడా లోకాన్ని నివ్వెరపరిచింది. రియో ఒలింపిక్స్‌లో యోగేశ్వర్‌ దత్‌ నిరాశపరిచాడు. అయితే అంతకు ముందు ఒలింపిక్స్‌లో అతనే హీరో. స్వర్ణం, రజతం కాకపోయినా కాంస్య పతకం సాధించి దేశం దృష్టిని ఆకర్షించాడు. ఆ సమయంలో ఓ వివాదం తెరపైకి వచ్చింది రజత పతకం సాధించిన విజేత, డోప్‌ పరీక్షల్లో విఫలమయ్యాడు. తద్వారా ఆ ఆటను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి రజత పతక […]

రాజకీయాల్లో సొంతిల్లు, అద్దె ఇల్లు

రాజకీయాలు భలే కామెడీగా ఉంటాయ్‌. రాజకీయ నాయకులు పార్టీలు మారేటప్పుడు చేసే వ్యాఖ్యలు ఇంకా చిత్రంగా ఉంటాయి. చచ్చేదాకా ఫలానా పార్టీలోనే ఉంటానని చెప్పే నాయకులు కూడా మాట తప్పేస్తారు. పైకి మాత్రం మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదంటారు. నేను చనిపోయాక నా పార్తీవ శరీరమ్మీద టీడీపీ జెండానే కప్పబడుతుందని చెప్పిన తమ్మినేని సీతారాం ఎన్నో పార్టీలు మారారు. రాజకీయ నాయకుల నిబద్ధతకి ఇది నిదర్శనం. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఒకప్పుడు తెలుగుదేశం […]

నెహ్రూ దేనికీ పాకులాట?

తెలుగు ప్రజలంతా గర్వించదగ్గ నటుడు,నాయకుడు అయిన ఎన్టీఆర్ కి సన్నిహితుడుగా ముద్రపడ్డ దేవినేని రాజశేఖర్( నెహ్రు )టీడీపీ తీర్థం పుచ్చుకొవడం దాదాపుగా ఖరారైంది.ఈ మేరకు ఆయన కుమారుడు దేవినేని అవినాష్ తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలుసుకున్నారు. సెప్టెంబర్ 9 వ తేదీన అధికారికంగా సైకిల్ ఎక్కాయనున్నారు తండ్రి కొడుకులు. రాజకీయాల్లో బద్ద శత్రువులుండరు అనడానికి నిదర్శనం దేవినేని..ఎవరెన్ని పార్టీలు మారినా దేవినేని మాత్రం టీడీపీ వైపు తొంగి కూడా చూడడు అనుకునేవారు అందరూ.దేవినేని […]