కర్నూలుకు న్యాయరాజధాని అవకాశం ఇప్పట్లో చాన్స్ లేదా?

అధికార వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.. అందుకే రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని 2020లో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. అందుకు సంబంధించిన బిల్లు కూడా ఆమోదం పొందింది. పరిపాలన రాజధానిగా విశాఖను, శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలును చేస్తామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఇపుడు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే జుడీషియరీ కేపిటల్ కర్నూలుకు రావడానికి ఇంకా చాలా సమయమే పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం అమరావతిలో ఉన్న హైకోర్టు తాత్కాలిక భవనాన్ని […]

టీడీపీలోంచి వైసీపీలోకి వచ్చి ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేలు..?

ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినది.. ఓడినది పో మేమెందుకు గెలవవలె.. గెలిచితిమి పో వైసీపీలోకి ఎందుకు చేరవలె.. చేరితిమిపో ..ఇప్పుడేమి చేయవలె? అన్నట్టుంది నలుగురు ఎమ్మెల్యేల పరిస్థతి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ హవాలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. దీంతో సాధారణంగానే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరారు. వారు ఏ ఉద్దేశంతో చేరారనే విషయం పక్కనపెడితే అధికార పార్టీలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి,వాసుపల్లి గణేశ్, కరణం బలరాం.. ఈ నలుగురు పసుపు […]

సచివాలయం ఎంతవరకు వచ్చింది సారూ..?

తెలంగాణ సచివాలయం ప్రస్తుతం నిర్వహణకు అనుకూలంగా లేదు.. దానని కూల్చి కొత్తది నిర్మించాల్సిందే అని పలువురు వ్యతిరేకిస్తున్నా టీఆర్ఎస్ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు ముందుకు వేశారు. ఉమ్మడి ఏపీలో 60 సంవత్సరాలు పనికి వచ్చిన అంత పెద్ద పెద్ద భవనాలు ఇప్పుడు పనికిరావా అని అనేక విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ ఆయన పట్టించుకోలేదు..కొత్త బిల్డింగ్ కావాల్సిందే.. కట్టాల్సిందే అనుకున్నారు. అంతే.. భవనాలు కూల్చి.. కొత్తభవన నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్మాణ బాధ్యతలు షాపూంజీ..పల్లాంజి […]

షర్మిల మనసులో ఏముందో.. మిగతా విషయాలు మాట్లాడరు..

తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించి ప్రతివారం దీక్షల పేరుతో ప్రజల్లో ఉంటున్న వైటీపీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల కేవలం నిరుద్యోగం గురించే ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలో ఖాళీ ఉద్యోగాలు చాలా ఉన్నాయి.. వాటిని ఫిలప్ చేయాలి.. వేలమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు.. వారిని రెగ్యులరైజ్ చేయాలి.. జాబ్ రాక అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. వారి కుటుంబాలకు న్యాయం చేయాలి అనే విషయాలను మాత్రమే షర్మిల మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం సమస్యతో పాటు చాలా సమస్యలున్నాయి. ఎందుకో కేవలం […]

జగన్ 16వ స్థానానికి పడిపోవడానికి 6 కారణాలివే..!

అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టాప్ ప్లేస్ లో ఉండేవారు. కానీ ఏడాదిన్నర కాలంలోనే ఆయన టాప్ ర్యాంక్ 16వ ర్యాంకుకి పడిపోయింది. తాజాగా ‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో జగన్ పరిపాలనపై 81% మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో జగన్ పై వ్యతిరేకత పెరిగిపోవడానికి 6 కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 1. మూడు రాజధానులు జగన్ మూడు రాజధానులు ఏర్పాటు […]

సినిమాల్లోకి నారా లోకేష్‌..డైరెక్ట‌ర్‌గా తేజ‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఏకైక తనయుడు నారా లోకేష్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఒక‌ప్పుడు లోకేష్ సినిమాల్లోకి రావాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నించార‌ట‌. ఇది ఇప్పటి సంగతి కాదుగానీ.. చంద్ర‌బాబు సీఎంగా ఉన్నప్పుడు 2002లో ఈ దిశగా ప్రయత్నాలు జరిగాయట. 2001లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ […]

నారా లోకేష్ అరెస్ట్.. రమ్య కుటుంబానికి మద్దతుగా నిలిచిన టీడీపీ..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో బీటెక్ అమ్మాయి రమ్య ఓ ఉన్మాది చేతిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజే దారుణ హత్యకు గురి కావడం బాధాకరం. ఈ ఉదంతంలో రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించి, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే తెలుగుదేశం […]

దసరాకే ముహూర్తం.. 18 మందికి ఉద్వాసన?

అధికార వైసీపీలో మంత్రివర్గ విస్తరణపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కేబినెట్ లో ఉన్న వాళ్లు తమ పదవి ఉంటుందో.. ఊడుతుంద అనే ఆందోళనలో ఉంటే.. ఈసారైనా తమకు లక్ కలిసి వస్తుందా అని సీనియర్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రివర్గంలో మార్పులుంటాయని సీఎం సీటులో కూర్చున్నపుడే జగన్ చెప్పారు. ఆయన చెప్పినట్లే కచ్చితంగా చేసి తీరుతారని నాయకులు పేర్కొంటున్నారు. విజయదసమి సందర్భంగా మంత్రివర్గంలో మార్పలుండవచ్చని తెలిసింది. ఇపుడు ఉన్న 25 మంది మంత్రుల్లో 18 […]

పవన్ కల్యాణ్, బీజేపీ నేతల సమావేశంపై సర్వత్రా చర్చ

జనసేన పార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ చాలా రోజుల తరువాత రాజకీయ చర్చల్లో పాల్గొన్నారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల రాజకీయాల గురించి ఆలోచించినట్లు లేరు. అదేంటో.. ఉన్నట్టుండి బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాదేండ్ల మనోహర్ కూడా భేటీలో పాలుపంచుకున్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన ఓ హోటల్ లో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పురందేశ్వరితో చర్చలు జరిపారు. దాదాపు రెండు […]