ఇప్పుడు అధికారం ఉంది అని, జగన్ మెప్పు పొందాలని చెప్పి ఎడాపెడా నోరు పారేసుకునే మంత్రులు..పొరపాటున నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిపోతే పరిస్తితి ఎలా ఉంటుంది..అలాగే టీడీపీ అధికారంలోకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలని, కాబట్టి మంత్రులు ఇప్పటినుంచే నోరు అదుపులో పెట్టుకోవాలంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి ఏపీలో దాదాపు అందరూ మంత్రులు..చంద్రబాబుని తిట్టడానికే ఉన్నారా? అనే విధంగా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. రాజకీయాలు గురించి అవగాహన ఉన్నవారికి మంత్రులు […]
Category: Politics
అరడజను ఎంపీల నెల్లూరు..ఒరిగింది లేదు..!
ఎంపీల వల్ల రాష్ట్రానికి పెద్ద ప్రయోజనం ఉండటం లేదని మరొకసారి స్పష్టమవుతుంది. గతంలో మెజారిటీ ఎంపీలు టీడీపీకి ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి పెద్దగా ఒరిగింది ఏమి లేదు. కాకపోతే అప్పుడు బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఇక 2019 తర్వాత వైసీపీకి ప్రజలు ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చారు. అయినా సరే ఎంపీల వల్ల రాష్ట్రానికి వచ్చే లాభం ఏమి లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే…కొందరు ఎంపీలు అనే సంగతి..సొంత పార్లమెంట్ […]
నర్సీపట్నంలో పూరీ జగన్ తమ్ముడు గెలుస్తాడా… అయ్యన్న చెక్ పెట్టేస్తాడా…!
విశాఖ జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. నర్సీపట్నం ఎప్పుడూ చర్చల్లోకి వస్తున్న విషయం తెలి సిందే. రాజకీయ దిగ్గజం.. టీడీపీ సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కేంద్రంగా ఇక్కడ రాజకీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఆయన తరచుగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ను.. ఏకంగా.. ఆడు..ఈడు.. అంటూ.. దూషిస్తున్నారనేది వైసీపీ నేతల విమర్శ. ఈ క్రమంలో అయ్యన్నను ఘోరంగా ఓడించాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు.. తన నియోజకవర్గంలో వైసీపీ పాగా వేయడంతోపాటు.. […]
రాజా.. రిస్క్ అవసరమా..!
ఎమ్మెల్యేగా ఉన్నంతవరకు పెద్దగా వివాదాల్లోని లేని నాయకులు..మంత్రులు అవ్వగానే ఏదొక వివాదంలోకి వస్తూనే ఉంటున్నారు. అయితే చేతులారా చేసుకునే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రత్యర్ధులని తిట్టే కార్యక్రమంలో కొందరు మంత్రులు నోరు జరుతున్నారు. ఏపీలో మంత్రుల బాష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాకపోతే కొందరు హుందాగానే మాట్లాడతారు. కానీ కొందరు మాత్రం పదవి నిలబెట్టుకోవడం కోసమా? లేక జగన్ మెప్పు పొందడం కోసమో తెలియదు గాని..ప్రత్యర్ధులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కులో పడతారు. ఇప్పుడు […]
NTR అభిమానులకు తిక్క రేగితే ఇంతే..టాప్ ట్రెండింగ్ లో తారక్ ఫ్యాన్స్ న్యూ డిమాండ్ ..!?
సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి ఒక్కో రకమైన ఫ్యాన్స్ ఉంటారు. ప్రతి హీరోని అభిమానించే అభిమానులు తమ అభిమాన హీరోని ఏమన్నా అంటే చూసి తట్టుకోలేరు. మరీ ముఖ్యంగా స్టార్ హీరో ప్లేసులో ఉన్న నందమూరి హీరో ఎన్టీఆర్ ని ఏమన్నా అంటే నందమూరి అభిమానులకు కోపం వచ్చేస్తుంది. అలాంటిది మరి అంత పెద్ద స్థాయి ..అంత మంచి మనసు ఉన్న తారక్ ని కొందరు కావాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ విమర్శిస్తుంటే నందమూరి అభిమానులు […]
లక్ష్మీపార్వతికి ఒక ఓటు మారుతుందా?
మొత్తానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి స్పందించారు..ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టడంపై టీడీపీ శ్రేణులే కాదు..ఎన్టీఆర్ని అభిమానించే ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. వాస్తవానికి వైసీపీలో కొందరు నేతలు సైతం అసందర్భంగా పేరు మార్చడంపై అసంతృప్తిగానే ఉన్నారు. సరే ఏదైతే ఏముంది..పేరు మార్పుపై టీడీపీ పోరాటం చేస్తుంది. ఇదే సమయంలో లక్ష్మీపార్వతి స్పందిస్తూ..జగన్ నిర్ణయాన్ని సమర్ధించారు. జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టారని, యూనివర్సిటీ కంటే జిల్లా పెద్దది అని ఏదో కవర్ చేసుకొచ్చారు. […]
ఆ కులాన్నే టార్గెట్ చేయండి… వైసీపీలో ఈ ప్లాన్ ఎవరిదంటే…!
వచ్చే ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మూడు రాజధా నులు.. అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా తాను చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇక గత ప్రభుత్వానికి .. తన ప్రభుత్వానికి ఉన్న తేడాను కూడా ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. ఇలా.. దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేతలను ముందుకు కదిలిస్తున్నారు. ప్రజలతో కలిసేలా.. గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే.. ఇక్కడ చిత్రమైన సంగతు లు తెరమీదికి వచ్చాయి. ఓ కీలక […]
బాలయ్య వెంట్రుక కూడా పీకలేరు..వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మోక్షజ్ఞ..!?
గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎలా వేడి పుట్టిస్తున్నాయో తెలిసిందే. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యేలా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ను మార్చాలని సంచలన నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు అంటూ ప్రతిపక్ష పార్టీలు ఆయన నిర్ణయాని తప్పుపడుతున్నాయి. అంతేకాదు ఎన్టీఆర్ అభిమానులు అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు […]
కాకినాడలో మళ్ళీ తమ్ముళ్ళ లొల్లి..పగ్గాలు ఎవరికి?
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తమ్ముళ్ళ మధ్య మళ్ళీ లొల్లి మొదలైంది. 2019 ఎన్నికల తర్వాత నుంచి ఇక్కడ ఏదొకరకంగా రచ్చ నడుస్తూనే ఉంది. 2014లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన పిల్లి అనంత లక్ష్మీ..2019లో ఓడిపోయారు. ఓడిపోయిన కొన్ని రోజుల తర్వాత..టీడీపీలోని కొందరు నేతలు తమని తోక్కేయాలని చూస్తున్నారని చెప్పి..తన భర్తతో కలిసి అనంతలక్ష్మీ పార్టీ నుంచి బయటకొచ్చారు. ఇక అప్పటినుంచి నియోజకవర్గంలో పార్టీని కింది స్థాయి నేతలే నడిపిస్తున్నారు. అలాగే కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల […]