వాలంటీర్లే వైసీపీకి రివర్స్..ఇదెక్కడి ట్విస్ట్..?

జగన్ అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన కొత్త వ్యవస్థ ఏదైనా ఉందంటే అది గ్రామ సచివాలయ వ్యవస్థ..దానికి అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థ. దీని ద్వారా నేరుగా ప్రజలకు లబ్ది చేకూరుతుంది. అలాగే ఏ పని కావాలన్న సచివాలయం ద్వారా అయిపోతుంది. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ని పెట్టిన విషయం తెలిసిందే. ఆ 50 ఇళ్ల బాధ్యతని వాలంటీరే చూసుకుంటారు. ఇక ఈ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అనే సంగతి తెలిసిందే..ఆ విషయం వైసీపీ నేతలే చాలా సందర్భాల్లో […]

బాబుకు రెండు సీట్లు ఫిక్స్ చేసిన వైసీపీ.!

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు కంచుకోట అయిన కుప్పం నియోజకవర్గంని ఏ స్థాయిలో టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. ఎలాగైనా కుప్పంని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు గాని..ఆయన కేవలం కుప్పంపై ఫోకస్ పెట్టి..అక్కడ టీడీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కుప్పంలో వైసీపీ బలం పెంచడంలో సక్సెస్ అయ్యారు. పంచాయితీ, పరిషత్, కుప్పం మున్సిపాలిటీలో […]

సన్నిహితుడుకు జగన్ షాక్..తేడా కొడుతుందా..!

తనకు అండగా ఉండేవారికి..జగన్ ఎప్పుడు అండగా ఉంటారనే చెప్పాలి. ముఖ్యంగా జగన్ కొత్తగా పార్టీ పెట్టిన సమయంలో..పైగా ఆయనకు అండగా పలువురు నేతలు నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఆయన జైలుకు వెళ్ళినా సరే..ఆయనతోనే ఉన్నారు. అలాగే పదవి పోగొట్టుకుని..2012 ఉపఎన్నికల్లో సత్తా చాటారు. అయితే అప్పుడు జగన్ కోసం ఎమ్మెల్యే పదవులు త్యాగం చేసిన వారికి జగన్ అధికారంలోకి వచ్చాక న్యాయం చేసుకుంటూ వస్తున్నారు. పలువురుకు […]

కాగిత వైపు యువత..జోగికి రిస్క్..?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం హోరాహోరీగా నడుస్తోంది. గత ఎన్నికల్లో అంటే వైసీపీ పూర్తిగా పైచేయి సాధించింది గాని..ఇప్పుడు ఆ పరిస్తితులు మారుతూ వస్తున్నాయి. వైసీపీ లీడ్ నిదానంగా తగ్గిస్తూ టీడీపీ బలపడుతూ వస్తుంది. ఇదే క్రమంలో పెడన నియోజకవర్గంలో కూడా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీపై జోగి రమేశ్ దాదాపు 7 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీ నుంచి కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్ పోటీ చేసి […]

మేకపాటికి డౌటే..బొల్లినేనికి నో ఛాన్స్..!

ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో చాలా వింత పరిస్తితులు ఉన్నాయి..ఇప్పటికే పలు స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందనే సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే ఆటోమేటిక్‌గా అది టీడీపీకి ప్లస్ అవుతుంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఆ పరిస్తితి కనిపించడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేపై నెగిటివ్ ఉంటుంది..అలా అని టీడీపీకి పాజిటివ్ ఉండటం లేదు. ఇలాంటి పరిస్తితి ఉన్న నియోజకవర్గాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ నుంచి మేకపాటి […]

వైసీపీ పోరు..ఉత్తరాంధ్రలో ఆధిక్యం పెరిగిపోతుందా?

విశాఖపట్నం రాజధాని కావాలని చెప్పి..ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు గట్టిగా పోరాడుతున్నారు. అటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కూడా విశాఖకు మద్ధతుగా పోరుబాట పట్టారు. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలోకి ఎంటర్ అవ్వబోతున్న తరుణంలో..ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు విశాఖ కోసం పోరాటం ఉదృతం చేశారు. ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుని విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని చెప్పి కార్యాచరణ రూపొందింస్తున్నారు. అయితే అమరావతి […]

తూర్పులో ‘ఫ్యాన్’కు అదిరిపోయే దెబ్బ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఉన్నది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే..జిల్లాలో 19 సీట్లు ఉన్నాయి. అందుకే ప్రతి పార్టీ కూడా తూర్పులో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని ఎప్పటికప్పుడు పోటీ పడుతూనే ఉంటాయి. ఇక్కడ మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీకి..రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2014లో జిల్లాలో టీడీపీ మెజారిటీ సీట్లు దక్కించుకోగా, 2019లో వైసీపీ ఎక్కువ సీట్లు దక్కించుకుంది. అయితే 2024 ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని చెప్పి ఇటు వైసీపీ, అటు టీడీపీ […]

టీడీపీ టార్గెట్‌గా కేసీఆర్..ఛాన్స్ ఉందా..!

దసరా రోజున తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చుతున్నారు. దీని ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చెప్పి కేసీఆర్ చూస్తున్నారు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకం చేసి…మోదీ సర్కార్‌ని గద్దె దించాలని చూస్తున్నారు. సరే అది తర్వాత విషయం ముందు జాతీయ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలు […]

బీజేపీలో సోముకు ఎస‌రు పెడుతున్న స‌త్తెన్న‌…?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో చెప్ప‌డం క‌ష్టం. ప‌క్క‌నే ఉన్న నేత‌లు ఎస‌రు పెట్టిన సంద ర్భాలు చాలానే ఉన్నాయి. వైసీపీలో జ‌గ‌న్‌తో క‌లిసి మెలిసిన తిరిగిన క‌ర్నూలుకు చెందిన రెడ్డి నాయ‌కుడు టీడీపీలోకి వెళ్లి.. విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించిన సంద‌ర్భాలు తెలిసిందే. సో.. పార్టీ ఏదైనా.. నాయ‌కుల ల‌క్ష‌ణం.. రాజ‌కీయ ల‌క్ష‌ణం.. అంతా వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నం.. ప‌ద‌వులే! ఇప్పుడు ఏపీ బీజేపీలోనూ ఇదే త‌ర‌హా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. గ‌త […]