జగన్‌ కూడా ఛలో విజయవాడ 

ఆంధ్రప్రదేశ్‌ ఇక నుంచి అమరావతి కేంద్రంగా పరిపాలించబడనుంది. అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు నగరాలు పరిపాలనా కేంద్రాలు అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని గుంటూరుకి తరలించడం జరిగింది. విజయవాడలోనూ ఆ పార్టీ ముఖ్య కార్యాలయం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ముందుగా తన రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కూడా విజయవాడలో కార్యాలయం ఉన్నా, అధినేత వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అమరావతికి తరలి […]

ఒట్లు సరే..దీని సంగతేంటీ రెడ్డి గారూ ..

రాజకీయ నాయకుల దిగజారుడుతనం తారాస్థాయికి చేరింది.సవాళ్ళు ప్రతి సవాళ్ళు దాటిపోయి పెళ్ళాలు పిల్లలపైనే ఏకంగా ఓట్లు వేసేస్తున్నారు.అయ్యా అమరనాథరెడ్డి నువ్వు అంత నిప్పువే అయితే,నువ్వేదో గాంధిజీ కి అసలైన వారసుడినన్నట్టు బిల్డుప్ ఇస్తున్నావ్ కదా.ఈ ఒట్లు,సవాళ్ళు పక్కనబెట్టి ప్రజాస్వామ్య బద్దంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచిన నువ్వు ఇంకో పార్టీలో చేరేముందు నీ పదవికి రాజీనామా చేసి దమ్ముంటే ప్రజాక్షేత్రం లో నిలబడు.అప్పుడు నువ్వెంతో నీ విలువెంతో తెలుస్తుంది. ఇక టీడీపీలోకి వలస వెళ్లిన చిత్తూరు జిల్లా […]

ప్రకాశం ఫిరాయింపులు – ఆ ఇద్దరికీ సవాలే

రాజకీయ, ఆర్ధిక రంగాల్లో బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో అధికార-ప్రతిపక్ష పార్టీల్లో ముఠాల ముసలం మొదలయింది. తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలో ముఠా రాజకీయాలు అధినాయకత్వాలకు తలనొప్పిగా మారాయి. వారిని నియంత్రించలేని పరిస్థితి అధినేతలకు ఎదురవుతోంది.ఇటీవలి కాలంలో వైసీపీ నుంచి చేరిన గొట్టిపాటి రవి (అద్దంకి), అశోక్‌రెడ్డి (గిద్దలూరు), పాలపర్తి డేవిడ్‌రాజు (యరగొండపాలెం), పోతుల రామారావు (కందుకూరు)కు, వారి నియోజకవర్గాల్లో పాత కాలం నుంచి టిడిపిలో పనిచేస్తున్న ఇన్‌చార్జ్‌లు, మండల నేతలకు మధ్య సంఘర్షణ వాతావరణం ఏర్పడింది. అద్దంకి ఎమ్మెల్యే […]

ఎమ్మెల్యే కావాలని ఉందా-జగన్ గీతోపదేశం

ఇప్పటికే రెండు పదుల MLA లను చేజార్చుకొన్న YCP అధినేతాన్ YS జగన్ మోహన్ రెడ్డి ఆయా నియోజక వర్గాల్లో కొత్త లీడర్లను తయారు చేసేందుకు వుపక్రమిచారు.అందులో భాగంగా కేడెర్ కి దిశా నిర్దేశం చేసారు.ఎమ్మెల్యే కావాలంటే ఘన మైన వారసత్వం కావాల్సిన అవసరం లేదని, డబ్బులు ఉండాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీ పీ అధినేత జగన్ అన్నారు. రాజకీయ నాయకు లు అయ్యేందుకు ఒక చక్కని అవకా శాన్ని తాను కల్పిస్తున్నానని ఆయన చెప్పారు. రోజుకి […]

జగన్ “దూకుడు”

వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి స్పీడ్ పెంచుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడలో పాగా వేసేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగానే ఆయన రాజకీయ వ్యవహారాలు నడుపుతున్నారు. ఇక నుంచి విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ అధికారం లోకి వచ్చి రెండేళ్లవుతున్న ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చాలేదని, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియజేయలని నిర్ణ యించారు. వైసీపీ ఎమ్మెల్యేలందరితోపాటు ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రణాళికలపై […]