కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో బంగార్రాజు ఒకటి. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే సరికొత్త కథతో కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విలేజ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీలో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్, సమంత కూడా నటించబోతున్నారని గత కొద్ది రోజులగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. […]
Tag: tollywood news
టాలీవుడ్లో మరో విషాదం..ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి!
టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా వైరస్ వరుస విషాదాలు నింపుతుంది. ఇప్పటికే ఎంతరో సినీ ప్రముఖులు కరోనా కాటుకు బలికాగా.. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్ మృతి చెందారు. ఇటీవల కరోనా బారినపడి జయరామ్ చికిత్స పొందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, మోహన్బాబు వంటి వారితో తెలుగులోను, మమ్ముట్టి, మోహన్లాల్, సురేశ్ గోపి లాంటి హీరోలతో మలయాళంలోనూ మరియు ఇతర భాషల్లో కూడా పలు అద్భుత చిత్రాలకు […]
అక్కడి పోలీసులకు మంచు లక్ష్మి లంచ్!
కంటికి కనిపించిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రస్తుతం సెకెండ్ వేవ్ రూపంలో వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా సంఖ్యలో నమోదు అవుతున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించారు. ఇటీవలె తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ కరోనాను అదుపు చేసేందుకు లాక్డౌన్ పెట్టారు. అయితే ఈ లాక్డౌన్ సమయంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు తనవంతు సాయం చేసేందుకు ప్రముఖ సినీనటి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు […]
నాగ్ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన మెగా ప్రిన్స్?!
మెగా ప్రిన్స్ వరుణ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే చిత్రం చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్గా కనిపించనున్నాడు. అలాగే మరోవైపు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3లో వెంకీతో కలిసి నటిస్తున్నాడు వరుణ్. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. అయితే తాజాగా సమాచారం ప్రకారం.. మరో ప్రాజెక్ట్ను వరుణ్ లైన్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇటీవల వరుణతో ఓ […]
పెళ్లి విషయంలో సుధీర్ కీలక నిర్ణయం..నిరాశలో ఫ్యాన్స్?!
సుడిగాలి సుధీర్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ స్టేజ్ మీద చిన్న ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసిన సుధీర్.. అంచెలంచెలుగా ఎదుగుతూ బుల్లితెరపై స్టార్గా అంతులేని అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవలె హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన గాలోడు సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే..బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన సుధీర్ పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతాడా అని ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. […]
అమెజాన్లో `ఏక్ మినీ కథ`..రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్!
కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ఏక్ మినీ కథ. యూవీ క్రియేషన్స్ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శ్రద్ధా దాస్, బ్రహ్మాజీ, సుదర్శన్, హర్షవర్ధన్, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల మందుకు రావాల్సి ఉంది. కానీ, ఇంతలోనే కరోనా సెకెండ్ వేవ్ రావడంతో.. […]
అతడు అడిగితే పెళ్లికి రెడీ అంటున్న చిన్నారి పెళ్లి కూతురు!
అవికా గోర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో బుల్లితెరపై సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అవికా.. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఇచ్చిన విజయంతో తెలుగులో వరుస అవకాశాలు వరించాయి. కానీ, కథల ఎంపిక సరిగ్గా లేకపోవడం వల్ల.. అవికాకు ఊహించినంత సక్సెస్ రాలేదు. దీంతో అవకాశాలు కూడా తగ్గాయి. అయితే ఈ మధ్య నాజూగ్గా తయారైన ఈ బ్యూటీ మళ్లీ బిజీగా మారేందుకు ప్రయత్నిస్తోంది. […]
కేజీఎఫ్ హీరోను రాజకీయాల్లోకి దింపుతున్న పూరీ?!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలసిందే. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయ్ బాక్సర్గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే.. పూరీ త్వరలోనే కేజీఎఫ్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ్ స్టార్ హీరో యష్ను రాజకీయాల్లోకి దింపబోతున్నాడట. అయితే ఇది రియల్ లైఫ్లో కాదు.. రీల్ […]
నాని `శ్యామ్ సింగరాయ్`కి భారీ నష్టం..ఏం జరిగిందంటే?
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమచారం ప్రకారం.. ఈ చిత్రానికి భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. డిఫెరంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్లో […]