రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే.. సమాఖ్య వ్యవస్థ బాగుండాలి! అంటే కేంద్రం రాష్ట్ర సంబంధాలు బాగుండాలి. కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో మరో పార్టీ ప్రభుత్వం ఉంటే ఈ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి నానాటికీ తీసికట్టుగానే మారుతుంది. అదే, కేంద్రం, రాష్ట్రాల్లో ఏక పార్టీ ప్రభుత్వం ఉంటే.. చాలా బెటర్. అవసరానికి కేంద్రం నిధులివ్వడమే కాకుండా.. అన్ని విషయాల్లోనూ వెనుకేసుకు వస్తుంది. ఇటీవల జరిగిన యూపీ చిన్నారుల మృతులు, హరియాణాలో డేరా బాబా […]
Tag: Modi
మోడీ కేబినెట్ ప్రక్షాళన ఏపీకి లాభమా… నష్టమా..!
ఇప్పుడు అటు ఢిల్లీలోను, ఇటు అమరావతిలోనూ ఆ వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ తన కేబినెట్ విస్తరణను చేపడితే.. బాబుకు లాభం ఎలా? నష్టం ఎలా ? అనే అంశాలపై చర్చలు సాగుతున్నాయి. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇప్పుడు ఈ చర్చకు ఎందుకు అవకాశం వచ్చింది? మరే రాష్ట్రంలోనూ లేని ప్రభావం కేంద్ర కేబినెట్ ఏపీపై ఎలా చూపుతుంది? అంటే.. బాబు మాటల్లో చెప్పాలంటే.. ప్రస్తుతం ఏపీ మూడేళ్ల పసిపిల్ల. దీనికి కేంద్రం నుంచే ఆలన, […]
కేంద్రంలో కొత్త మంత్రుల హిస్టరీ ఇదే..
కేంద్రంలో కొలువుదీరిన మూడేళ్లలో ముచ్చటగా మూడోసారి కేబినెట్ను పునర్ వ్యవస్థీకరిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే, ఇప్పుడు కొలువుదీరబోతున్న మంత్రులకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మొత్తంగా 9 మంది కొత్త ముఖాలకు మోడీ తన టీంలో చోటు కల్పించారు. ఈ తొమ్మిది మందికీ అనేక ప్రత్యేకతలున్నాయి. మరి అవేంటో చూద్దాం.. అనంత్కుమార్ హెగ్డే కర్ణాటకలోని ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఐదోసారి ఎన్నికయ్యారు. విదేశాంగ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా […]
నంద్యాలలో టీడీపీ గెలుపుపై మోడీ ట్వీట్లో మెలిక ఏంటి
నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్రాన్నే కాకుండా దేశం మొత్తాన్ని ఆకర్షించింది. భూమా నాగిరెడ్డి మరణంతో అనివార్యమైన ఈ ఉప పోరుకు సంబంధించి జాతీయ మీడియా సైతం భారీ ఎత్తున ప్రచారం చేసింది. ముఖ్యంగా చంద్రబాబుపై జగన్ చేసిన వివాదాస్పద కామెంట్లు నేషనల్ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. దేశానికి రాష్ట్రపతి, ప్రధానులుగా చేసిన వారిని ఎన్నుకున్న ఈ నంద్యాల ప్రజలపై అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఈ ఉప ఎన్నిక అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక, ఇక్కడి […]
బీజేపీతో ఆట… ఇప్పుడు బాబు టైం వచ్చిందా
2014లో జట్టు కట్టి.. అప్పటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలతో జై కొట్టించుకున్న టీడీపీ-బీజేపీల బంధం మరింత గట్టి పడుతుందని, బాబు మరింత సన్నిహితమవుతారని, బీజేపీ అండకోసం బాబు మరిన్ని అడుగులు ముందుకు వేస్తారని నిన్న మొన్నటి వరకు వచ్చిన వార్తలు… తాజా నంద్యాల ఉప ఎన్నికతో తారుమారయ్యాయి. నంద్యాల ఉప పోరు ప్రతిష్టాత్మకంగా మారడం, జగన్తో ఢీ అంటే ఢీ అనేలా పోరు నడవడం, 2014లో తనతో కలిసి వచ్చిన పవన్ తటస్థ వైఖరి అవలంబించడంతో బాబు […]
జట్టుకట్టనున్న వైసీపీ-బీజేపీ.. బాబుకు థ్రెట్టేనా?
ఏపీ రాజకీయాలు రంగు మారుతున్నాయా? 2019 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా? నిన్నటి వరకు తిట్టిపోసిన వాళ్లనే అక్కున చేర్చుకుని ఆదరించేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయా? ఇప్పటి వరకు చట్టాపట్టాలేసుకుని తిరిగిన మిత్రులకు బైబై చెప్పేందుకు కూడా రెడీ అవుతున్నాయా? అంటే ఔననే అంటున్నారు ప్రముఖ జర్నలిస్టు ఆర్ణబ్ గోస్వామి!! రెండు పార్టీలకు ఉన్న ప్రధాన లక్ష్యాలే ఇకపై ఏపీని శాసించనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీల్లో ఒకటి వైసీపీ, రెండు బీజేపీ. ఈ రెండు పార్టీలూ […]
బాబుకి బీజేపీ మంత్రి క్రీం బిస్కెట్! మోడీ కన్నా తోపని కామెంట్!
పాలిటిక్స్ అన్నాక ఎక్కడికక్కడ మాటలు మారిపోతుండాలి. ఒకరిని ఇంద్రుడంటే.. మరొకరిని చంద్రుడనాలి. లేకపోతే.. పాలిటిక్స్లో పస ఉండదు! ఈ వైఖరిని బాగా అవలంబించుకున్న వారికి ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోయిన మన తెలుగు వాడు వెంకయ్యనాయుడు ముందుంటారు. బాబును ఆయన పొగిడినట్టు బహుశ ఎవరూ పొగిడి ఉండరు. తన ప్రాసలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్న వెంకయ్య.. బాబుపై పొగడ్తలతో అటు బీజేపీ వాళ్ల కన్నా కూడా టీడీపీలోనే ఆయన ఫాలోయింగ్ పెంచుకున్నాడని అంటారు. ఇక, ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్లిపోవడంతో ఆయన […]
కేంద్ర కేబినెట్ నుంచి ఆ టీడీపీ మంత్రి అవుట్..!
కేంద్రంలో సమీకరణలు మారుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ అధిష్టానం+ప్రధాని నరేంద్ర మోడీలు 2019 ఎన్నికల్లో విజయం సాధించే దిశగా సరికొత్తగా పావులు కదుపుతున్నారు. ఇప్పుడున్న మిత్ర పక్షాల బలాబలాలను అంచనా వేయడంతోపాటు.. కొత్తవారిని చేర్చుకుని బలోపేతం అయ్యేందుకు ఆ రకంగా మళ్లీ హస్తినలో సీటును కైవసం చేసుకునేందుకు మోడీ, షా ధ్వయం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తమకు మిత్రులుగా ఎన్డీయేలో ఉన్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా ఉందా? లేదా? అన్నది […]
జీఎస్టీ దెబ్బకు తెలంగాణ విలవిల
జీఎస్టీ దెబ్బకు సామాన్యుడే కాదు.. సర్కారు కూడా హడలిపోతోంది. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ కారణంగా రాష్ట్ర బడ్జెట్ ఫిగర్స్ కూడా మారిపోతున్నాయన్న ఆందోళనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రశంసించారు. ఇప్పుడు లోక్సభలో ఆ పార్టీ ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత జితేందర్ రెడ్డి… రాష్ట్రంపై జీఎస్టీ ఎఫెక్ట్ను వివరించారు. దీనివల్ల తెలంగాణ నష్టపోతోందని వాపోయారు. ప్రభుత్వ పథకాలను జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలన్నారు. జీఎస్టీ మీద ఇచ్చిన […]