మహిళలకు.. నరేంద్ర మోడీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటున్న నటి..!

ప్రముఖ డ్యాన్సర్, నటి సుధా చంద్రన్ తాను ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన ప్రతి సారి బాధపడుతున్నానని కనీసం తన లాంటి సీనియర్ సిటిజన్లకు ఒక నిర్దిష్ట కార్డు నైనా జారీ చేయాలంటూ ప్రధాన మోడీకి ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది సుధాచంద్రన్. కారు ప్రమాదంలో తన కాళ్లను కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో డాన్స్ చేసి భారత దేశం గర్వపడేలా చేసిన ఈమెకు ఎయిర్పోర్ట్ వెళ్ళిన ప్రతిసారి సెక్యూరిటీ తీరుతో చాలా బాధపడుతున్నాను అని చెప్పుకొస్తోంది. ఎయిర్ పోర్ట్ కి […]

ఏపీ బీజేపీ సంగతి మళ్లీ చూద్దాం

భారతీయ జనతా పార్టీ.. మోదీ ప్రధాని అయిన తరువాత పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఓ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒంటిచేత్తో పార్టీని గెలిపించి ప్రధాని పదవిని చేపట్టారు. మోదీ చేతిలోకి పార్టీ వచ్చిన తరువాత తనకు అత్యంత ఆప్తుడైన అమిత్ షాను పార్టీ చీఫ్.. ఆ తరువాత హోం మంత్రిగా చేశారు. ఇపుడు బీజేపీ అధిష్టానం ఎవరంటే ముందుగా మోదీ.. తరువాత అమిత్ షా పేరు బయటకు వస్తుంది. ఢిల్లీ సింహాసనంపై కూర్చున్న […]

కమలాన్ని కలవరపెడుతున్న కేసీఆర్!

ప్రేమిస్తే పోయేదేం లేదు.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.. ఈ సినిమా డైలాగ్ గుర్తుందా.. మిర్చి సినిమాలో ప్రభాస్ చెబుతాడు. ఇపుడు రాజకీయాల్లో ఈ డైలాగ్ ను కేసీఆర్ ఫాలో అవుతున్నట్టున్నాడు. అదీ ఎందుకంటే.. కమలంపార్టీని తెలంగాణలో కలవరపెట్టేందుకే.. ఈనెల మొదటి వారంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వారం రోజులు ఉండి మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర పెద్దలను కలిసి వచ్చారు. పనిలోపనిగా యాదాద్రి ఆలయ మహోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు.. తప్పకుండా వస్తానని […]

వ్యాక్సినేషన్ పై కొత్త మార్గదర్శకాలు … ?

కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం 75% వ్యాక్సిన్‌ను వ్యాక్సిన్ తయారీదారుల నుంచి కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుంది. కొత్త మార్గదర్శకాలలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, టీకా సరఫరా షెడ్యూల్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వంత ప్రాధాన్యతను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ ధరను తయారీ సంస్థలు మాత్రమే ప్రకటిస్తాయని ఆ మార్గదర్శకాలలో పేర్కొన్నారు. టీకాల వృథాను బట్టి రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయింపుల్లో కోత […]

సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణకు తీసుకున్న చర్యలు, లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాల గురించి ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది. చివరిసారిగా ఏప్రిల్ 20న ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ విజృంభణ క్రమంగా తగ్గుతుండటం, దేశంలో వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. టీకాల కొరతను […]

కేంద్ర ప్రభుత్వం పై రాహుల్ ఫైర్…!?

దేశ భద్రతను మోదీ ప్రభుత్వం ప్రమాదంలో పడేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. చైనాతో వారు జరిపే చర్చలు శుద్ధ దండగ అని ఆయన వ్యాఖ్యానించారు. గోగ్రా, డెస్పాంగ్ ప్రాంతాల్లో చైనా ఆక్రమణలు భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు పెను సవాల్ గా మారాయని రాహుల్ అన్నారు. డ్రాగన్ తో జరిపే చర్చలతో దేశ భద్రత ఆందోళనకరంగా మారిందని సోమవారం నాడు రాహుల్ ట్వీట్ చేశారు. తూర్పు లడఖ్ లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్సాంగ్ ప్రాంతాల […]

మోడీ మార్క్‌.. బాబును తొక్కి పెడుతున్నారా

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అంటే సామాన్యుడు కారు! అని ఆయ‌న గురించి తెలిసిన వాళ్లు ప‌దే ప‌దే చెబుతుంటారు. గుజ‌రాత్‌ను పాలించిన స‌మ‌యంలో ఇష్ర‌త్ జ‌హాన్ కేసును తిర‌గ‌తోడిన కార‌ణంగా ఆ రాష్ట్రానికి చెందిన ఓ న్యాయ‌మూర్తికే మోడీ వాత పెట్టారు. పోలీసు అధికారుల‌ను శంక‌రగిరి మాన్యాలు ప‌ట్టించారు. అలాంటి మోడీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు మాట వింటార‌ని, బాబు చెప్పిన‌ట్టు న‌డుచుకుంటార‌ని అనుకోవ‌డం భ్ర‌మేన‌ని చెబుతున్నారు. తాజాగా జ‌రిగిన, జ‌రుగుత‌న్న ప‌రిణామాలు ఈ విష‌యాన్నే […]

మూడేళ్ల పాలనలో మోడీ విఫలమా ? సఫలమా?

  అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశం భార‌త్‌కు ప్ర‌ధాని ప‌ద‌వి అతి పెద్దది! ఈ దేశం మొత్తాన్ని పాలించ‌గ‌లిగిన ఏకైక ప‌ద‌వి ఇదే. అంత‌పెద్ద ప‌ద‌విని చేప‌ట్టి.. బీజేపీ సీనియ‌ర్ నేత న‌రేంద్ర మోడీకి మూడేళ్లు పూర్త‌య్యాయి. మ‌రో ఏడాదిన్న‌ర‌లోనే సార్వ‌త్రిక స‌మ‌రం సిద్ధం కానుంది. ఈ క్ర‌మంలో ఈ మూడేళ్ల పాల‌న‌ను త‌ర‌చి చూస్తే.. స్థూలంగా మోడీ ఈ దేశ ప్ర‌జ‌ల‌కు చేసింది ఏమిటి?  ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు స‌ఫ‌ల‌మ‌య్యాయా?  ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు […]

బీజేపీ ఆట క‌ట్టించేందుకు బాబు న‌యా గేమ్‌..!

ఇటీవ‌ల కాలంలో కేంద్రంలోని బీజేపీపై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు గ‌ళం విప్పుతున్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయ‌లేక‌పోతోంది_ అంటూ కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. అయితే, కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ఈ రేంజ్‌లో బాబు రెచ్చిపోయిన సంద‌ర్భాలు పెద్ద‌గాలేవు. నిజానికి ప్ర‌త్యేక హోదా విష‌యంలోనే బాబు కేంద్రంతో గొడ‌వ పెట్టుకుంటార‌ని అనుక‌న్నారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న ప్యాకేజీ ఇచ్చినా స‌ర్దుకు పోయారు. అదేస‌మ‌యంలో పోల‌వ‌రం విష‌యంలోనూ కేంద్రం నిదులు స‌క్ర‌మంగా ఇవ్వ‌లేక‌పోతున్నా బాబు నిన్నమొన్న‌టి వ‌ర‌కు పెద్దగా విమ‌ర్శించి […]