రాజమండ్రిలో ఆధిపత్య పోరు… ఎవరెవరికో తెలుసా…!?

రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. అది ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి. గత ఎన్నికల్లో జగన్ హవాలో సైతం రాజమండ్రి పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని, రూరల్ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. దీంతో రాజమండ్రి టీడీపీ అడ్డా అనే మాట వినిపిస్తోంది. అయితే రాబోయే ఎన్నికల్లో మాత్రం టీడీపీకి ఎదురుదెబ్బలు తప్పవనే మాట బలంగా […]

శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు…!

రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో శ్రీకాకుళం ఒకటి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న వారిలో దాదాపు అందరూ సీనియర్లే. కిమిడి కళా వెంకట్రావు, కావలి ప్రతిభా భారతి, గుండ అప్పల సూర్యనారాయణ, కోండ్రు మురళీమోహన్, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం, కూన రవికుమార్, కింజరాపు అచ్చెన్నాయుడులు రాష్ట్రస్థాయి పదవులు అనుభవించిన వారే. వీరిలో ప్రతిభా భారతి స్పీకర్, కూన రవి కుమార్ ప్రభుత్వ విప్‌గా కొనసాగారు. మిగిలిన వారంతా […]

ఇలా అయితే టీడీపీ గెలిచినట్లే…!

ఈసారి గెలవకపోతే…. ఇక భవిష్యత్తు లేదనేది తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిందే అని ఇప్పటికే పార్టీ నేతలు, కార్యకర్తలకు స్పష్టం చేసేశారు కూడా. ఇందుకోసం గతానికి భిన్నంగా దాదాపుగా రెండేళ్ల ముందు నుంచే చంద్రబాబు కదన రంగంలోకి దిగారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఎన్నికలకు ఏడాది ముందే మేనిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపిక చేసేస్తూ… పార్టీ శ్రేణులను సైతం ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు […]

టీడీపీలో అనిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు…!

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అయితే పార్టీలో మాత్రం సీనియర్ జూనియర్ వార్ తారాస్థాయికి చేరుకుంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేతలకు… కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన కార్యకర్తలే అసలైన నేతలని గతంలో చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. అయితే అది కార్యచరణలో మాత్రం పూర్తి విరుద్ధంగా మారిపోయింది. పార్టీ ప్రతిపక్షంలో […]

టీడీపీలో మొదలైన మంత్రి వర్గ విస్త`రణం`

ఏపీలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌ని వార్త‌లు జోరందుకున్న త‌రుణంలో.. వివిధ‌ జిల్లాల్లో అసంతృప్తి సెగ‌లు చెల‌రేగుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి ఈసారి ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తుండ‌టంతో.. సీనియ‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. క‌ర్నూలుకు చెందిన భూమా నాగిరెడ్డి, తూర్పుగోదావ‌రి జిల్లా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కేబినెట్‌లో బెర్త్ ఖాయ‌మ‌ని తెలుస్తున్న వేళ‌,, ఆ జిల్లాల్లో సీనియ‌ర్ నాయ‌కులు తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆ నాయ‌కుల‌కు చెందిన ప్ర‌త్య‌ర్థులు.. పార్టీని వీడేందుకు […]