నెల్లూరు జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన.. ఆనం సోదరులు ఇప్పుడు పార్టీలో ఇమడలేకపోతున్నారు. పార్టీలో చేరినా తమను పట్టించుకోవడం లేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అలాగే పార్టీలో చేరిన సమయంలో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకపోవడంతో నొచ్చుకున్నారట. దీంతో ముందుగా తమ్ముడు.. తర్వాత అదే బాటలో అన్న టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమను అవసరానికి వాడుకుంటున్నారని ఆనం వివేకానందరెడ్డి వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారట. ఇక టీడీపీని వీడి […]
Category: Politics
టీడీపీలో ఈ చౌదరి గారి శఖం ముగిసినట్టేనా..!
ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో తనకూ చోటు దక్కుతుందని ఆశించిన టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి .. జాబితాలో తనపేరు లేకపోయేసరికి చాలా అసంతృప్తికి గురై.. ఒకడుగు ముందుకేసి పార్టీ పదవులకు రాజీనామా చేసేశారు. దీంతో అధిష్ఠానానికి చిర్రెత్తుకొచ్చింది. మిగిలిన వారిని ఏదో రకంగా బుజ్జగించినా.. ఆయన్ను మాత్రం పక్కనపెట్టేసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. ఇప్పుడు ఆయన తన తప్పు తెలుసుకున్నా.. ఆయన్ను పట్టించుకునే వారే కరువయ్యారట. అంతేగాక ఆయన ప్రత్యర్థులను ప్రోత్సహించాలని […]
`ముందస్తు` ముందు బాబుకు సవాళ్లు
ముందస్తు ఎన్నికల హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటినుంచే శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు. పైకి మాటలు గట్టిగా చెబుతున్నా.. ఆయనలోనూ ముందస్తు బెంగ ఉందని పార్టీ నేతలు అంతర్గతంగా గుసగుసలాడుకుంటున్నారు. ఒకపక్క రాష్ట్రంలో నివురు గప్పిన నిప్పులా ప్రజల్లో అసంతృప్తి, మరో పక్క నియోజకవర్గాల పెంపుపై స్పష్టమైన క్లారిటీ రాకపోవడం.. వీటన్నింటికీ మించి అచ్చిరాని `ముందస్తు ఎన్నికల` సెంటిమెంట్.. ఇన్ని సమస్యల మధ్య ఎన్నికలకు వెళితే ఎలా నెగ్గుకురావాలనే బెంగ […]
టీడీపీ, వైసీపీ పగ్గాలు ఆ ఇద్దరి చేతుల్లోకి..?
ఏపీ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు జరగబోతున్నాయి. మామగారి కోసం కోడలు, భర్త కోసం భార్య రంగంలోకి దిగబోతున్నారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీరిద్దరూ ఢీ అంటే ఢీ కొట్టబోతున్నారు. పార్టీ బాధ్యతలను తమ భుజస్కందాలపై మోయబోతున్నారు. వీరి నేపథ్యం ఒక్కటే అయినా ఇప్పటివరకూ ఎదురుపడిన సందర్భాలు కూడా తక్కువే! కానీ తొలిసారిగా 2019 ఎన్నికల్లో వీరు తలపడబోతున్నారు. వీరెవరంటే చంద్రబాబు కోడలు బ్రహ్మణి, వైఎస్ కోడలు భారతి. వీరిద్దరూ వచ్చే ఎన్నికల్లో కీలక బాధ్యతలు నిర్వహించబోతున్నారని రాజకీయ వర్గాల్లో […]
వైసీపీలో ముందస్తు ఎన్నికల గుబులు
`2019లో కాదు 2018 చివర్లోనే ఎన్నికలు.. అంతా సన్నద్ధంగా ఉండాలి` అంటూ శ్రేణులకు టీడీపీ అధినేత దిశానిర్దేశం!! `ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధం` అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంచేస్తున్నారు. కానీ ప్రతిపక్ష వైసీపీలో మాత్రం `ముందస్తు ఎన్నికలు` టెన్షన్ పెడుతున్నాయి. ఈ నెల28న అధినేత జగన్ బెయిల్ రద్దుపై నిర్ణయంపైనా శ్రేణుల్లో కలవరం మొదలైంది. ప్రజల్లోకి దూసుకెళ్లే నాయకులు నియోజకవర్గాల్లో లేకపోవడం, కలహాలు .. ఇలా పార్టీలో పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇటువంటి […]
టీడీపీ-బీజేపీ కలిసి ఉంటే లాభం.. విడిపోతే నష్టం
`కలిసి ఉంటే కలదు సుఖం` ఇప్పుడు ఈ సూత్రం బీజేపీకి కరెక్ట్గా నప్పుతుంది. ముఖ్యంగా ఏపీలో ఇది మరింత సూటవుతుంది. టీడీపీతో ఎప్పుడుప్పుడు విడిపోయి.. సొంతంగా ఎదగాలని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఉత్సాహంగా ఉన్నారు. కానీ విడిపోతే లాభం కంటే నష్టమే ఎక్కువగా జరగవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ మూడేళ్ల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మోడీపై పొగడ్తల వర్షాన్ని కురిపించారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ […]
వ్యూహకర్తతో జగన్ ఎన్నికల మంతనాలు
గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధాని పదవి చేరుకోవడానికి మోడీ ఎన్ని వ్యూహాలు రచించారో తెలిసిందే! తెరమీద ఆయన ఎంత కష్టపడ్డారో.. తెరవెనుక ఉండి ఈ వ్యూహాలను పక్కాగా అమలు చేసి అఖండ విజయాన్ని అందించిన వ్యక్తి!! ఏడాది తిరిగేలోగా.. అదే మోడీ హవాను తట్టుకుని.. బిహార్లో నితీశ్-లాలూ జోడీని పట్టాలెక్కించేలా చేసిన వ్యక్తి కూడా ఒకరే!! ఆయనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్!! ఆయన వ్యూహాలకు ఎదురులేదు.. ఆయన ఎటు ఉంటే అటే విజయం! అందుకే ఏపీ […]
ముందస్తు ఎన్నికలకే ఏపీ డిమాండ్లు ఇవే
ఎన్నికలు జరిగి మూడేళ్లు ఇంకా పూర్తవలేదు. కానీ అప్పుడే ఎన్నికల మాట దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. అంతేగాక ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే సమయంలో అన్ని రాష్ట్రాలూ అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఇప్పుడు ఈ ముందస్తు ఎన్నికల గురించి లీకులిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. […]
జగన్ను ముంచేసిన శిల్పా మోహన్ రెడ్డి
ఇంకేముంది పార్టీలోకి వచ్చేస్తానని వైసీపీ నేతలకు లీకుల మీద లీకులు ఇచ్చారు! ఇక రేపో మాపో పార్టీలో చేరిపోవడం ఖాయమని ఆశ చూపారు! ఆయన వస్తారని, దీంతో టీడీపీకి దెబ్బమీద దెబ్బ పడినట్టేనని వైసీపీ అధినేత జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరి ఊరించి.. ఉసూరుమనిపించారు శిల్పా మోహన్రెడ్డి! అంతేగాక తన అవసరాల కోసం వైసీపీని వాడుకుని నట్టేట ముంచారు. నంధ్యాల రాజకీయంలో జగన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శిల్పా మోహన్ రెడ్డి.. వైసీపీలోకి వెళ్లడం […]