గౌత‌మ్‌రెడ్డి మృతికి అదే కార‌ణ‌మైందా…!

ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి ( 49) ఈ రోజు ఉద‌యం గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఆయ‌న వ‌య‌స్సు కేవ‌లం 49 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే. ఇంత చిన్న వ‌య‌స్సులోనే ఆయ‌న మృతి చెంద‌డంతో అంద‌రూ హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఈ రోజు ఉద‌యం ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో హుటాహుటీన జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆయ‌న్ను ఆసుప‌త్రికి త‌ర‌లించేలోగానే మృతిచెందారు. ప్ర‌తి రోజు ఉద‌యం లేవ‌గానే గంట‌పాటు జిమ్‌లో వ్యాయామం చేయ‌డం అల‌వాటు. ఇక గౌత‌మ్‌రెడ్డి ఇంత […]

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల&ఐటీ శాఖా మంత్రి గౌతమ్ రెడ్డి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో దుర్మరణం చెందారు ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యం అందిస్తుండగా ఆయన పల్స్ అందకపోవటంతో కాపాడలేకపోయాం అని డాక్టర్స్ అన్నారు .గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నుండి 2019 లో ఎమ్మెల్యే గా గెలిచారు .

ఏపీలో వైసీపీ ఓడే ఫ‌స్ట్ నియోజ‌క‌వ‌ర్గం ఇదేనా…?

గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప్రాంతంలో అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం వినుకొండ‌. ఇక్క‌డ నుంచి వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి విజ‌యం ద‌క్కించుకుంది. ప‌ల్నాడు ప్రాంతంలో వాస్త‌వానికి టీడీపీకి గ‌ట్టి ఫాలోయింగు, ప‌ట్టు కూడా ఉంది. అయితే.. ఇలాంటి చోట వైసీపీ గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ నేప‌థ్యంలో బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు విజ‌యం ద‌క్కించుకున్నారు. నిజానికి ఇలాంటి చోట పాగా వేయాలంటే.. చాలా క‌ష్ట‌ప‌డాలి. గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన‌వారు.. చాలా క‌ష్టాలు ప‌డ్డారు. పార్టీని నిల‌బెట్టారు. […]

ఎమ్మెల్యే వ‌ద్దు… ఎంపీయే ముద్దంటోన్న వైసీపీ ఎమ్మెల్యే..!

ఏపీ రాజ‌కీయాల్లో ఇదో ట్విస్టు అనుకోవాలి. చాలా మంది ఎంపీలు గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత ఏం చేయ‌లేక‌పోతున్నారు. కొంద‌రు ఎంపీలు అయితే పార్ల‌మెంటుకు వెళ్లి కూర్చొని రావ‌డం మిన‌హా చేసేదేం లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ 25 మంది ఎంపీల‌ను గెలిపిస్తే ప్రత్యేక హోదా దానంత‌ట అదే వ‌స్తుంద‌ని చెప్పారు. తీరా జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ఏపీ ప్ర‌జ‌లు 22 మంది ఎంపీల‌ను గెలిపించారు. వీరిలో మిథున్‌రెడ్డి, లావు శ్రీకృష్ణ లాంటి ఒక‌రిద్ద‌రు నేత‌లు త‌ప్పా […]

చింత‌ల‌పూడి నేత‌ల‌కు బాబు స్ట్రాంగ్ వార్నింగ్‌… రివ్యూలో ఎన్నెన్ని ట్విస్టులో…!

ఎన్నెన్నో అంచ‌నాల మ‌ధ్య చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ రివ్యూను టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిర్వ‌హించారు. శుక్ర‌వారం జ‌రిగిన ఈ స‌మీక్ష‌కు ప‌లువురు ఆశావాహుల‌తో పాటు పార్టీ హైక‌మాండ్ నుంచి ఆహ్వానం అందిన నేత‌ల‌తో పాటు ఆయా నేత‌లు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌గా తీసుకువెళ్లిన కార్య‌క‌ర్త‌లు కూడా వెళ్లారు. గంట పాటు రివ్యూ జ‌రుగుతుంద‌ని అనుకున్నా చంద్ర‌బాబు కేవ‌లం 20 నిమిషాల‌తోనే రివ్యూ ముగించేయ‌డంతో కార్య‌క‌ర్త‌లు కాస్త నిరాశ‌కు గుర‌య్యారు. అయితే 20 నిమిషాల్లోనే చంద్ర‌బాబు త‌న‌కు అందిన నివేదిక‌ల ద్వారా నియోజ‌క‌వ‌ర్గ […]

అదే జ‌రిగితే.. వైఎస్ కుటుంబంలో రాజ‌కీయ కుదుపు…!

కొన్ని కొన్ని అంశాలు.. రాజ‌కీయంగా అనేక కుదుపుల‌కు దారితీస్తాయి. ప్ర‌స్తుతం వైఎస్ కుటుంబాన్ని తీసు కుంటే.. రెండు ప‌క్షాలుగా విడిపోయింది. ఒక‌టి విజ‌య‌మ్మ‌ను స‌మ‌ర్ధించే వ‌ర్గం.. రెండు జ‌గ‌న్‌ను స‌మ‌ర్ధించే వ‌ర్గం. విజ‌య‌మ్మ‌ను స‌మ‌ర్ధిస్తున్న‌వారు.. ష‌ర్మిల ను రాజ‌కీయంగా ప్రోత్స‌హిస్తున్నారు. చాలా మంది కుటుంబ స‌భ్యులు ఇటీవ‌ల గోప్యం రాజ‌కీయ విరాళాలు కూడా ఇచ్చార‌ని.. హైద‌రాబాద్‌లో పెద్ద చ‌ర్చ సాగుతోంది. ఆమె పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో చాలా విరాళాలు వ‌చ్చాయి. ఎవ‌రో ఒక‌రు రావ‌డం.. విరాళం ఇవ్వ‌డం.. […]

ప్ర‌కాశంలో కొత్త మంత్రులు ఎవ‌రు.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం…!

మంత్రి వ‌ర్గం రేసులో ప్ర‌కాశం జిల్లాకు చెందిన నాయ‌కులు ప‌రుగులు పెడుతున్నారు. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా న‌లుగురు నాయ‌కులు.. త‌మ‌కు మంత్రివ‌ర్గంలో చోటు కోసం.. తీవ్ర‌స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌మ‌కు ఖ‌చ్చితంగా ఇచ్చితీరాల‌ని కూడా వారు అంటున్నారు. ఈ జాబితాలో సీనియ‌ర్లు ఉండ‌డంతో సీఎం జ‌గ‌న్‌కు ఒకింత ఇబ్బంది త‌ప్ప‌ద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. జిల్లాల విభ‌జ‌న‌లో కొత్తగా ఏర్ప‌డే ప్రకాశంజిల్లాలో ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి, గిద్దలూరు, ఎర్రగొండపా లెం, కనిగిరి, మార్కాపురం, కొండపి నియోజకర్గాలు […]

జంపింగ్ జ‌పాంగ్‌కు మంత్రి ప‌ద‌వా… క‌ర‌ణం పెద్ద క‌థే న‌డిపిస్తున్నారే…!

రాష్ట్రంలో మంత్రి ప‌ద‌వుల పందేరం విష‌యంలో ఓ జంపింగ్ ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారా? త‌న‌కు తానుగానే ప్ర‌చారం చేసుకుంటున్నారా? త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క త‌ప్ప‌ద‌ని ఆయ‌న తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారా? త‌న‌ను మించిన సీనియ‌ర్ లేర‌ని.. క‌మ్మ వ‌ర్గానికి ఇస్తే.. త‌న‌కు ఖ‌చ్చితంగా చోటు ద‌క్కుతుంద‌ని ఆయ‌న చెప్పుకొంటున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నాయి ప్ర‌కాశం జిల్లాలోని రాజ‌కీయ వ‌ర్గాలు. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఈ ప్ర‌చారం జోరుగా సాగుతోంది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున […]

ఇక్క‌డ ఎవ‌రు గెలిస్తే నెక్ట్స్ తెలంగాణ సీఎం వాళ్లే…!

ఏపీ, తెలంగాణ‌లో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఇంకా టైం ఉన్నా కూడా అప్పుడే రెండు చోట్ల రాజ‌కీయ వేడి అయితే రాజుకుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని డిసైడ్ చేసేది బీసీ, ఎస్సీ, ఎస్టీలే అవుతున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు కీల‌కం కానుంది. ఇప్పుడు అధికార ,ప్ర‌తిప‌క్ష పార్టీలు అంద‌రూ కూడా ఈ రిజ‌ర్వ్‌డ్ సీట్ల‌మీద గ‌ట్టిగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌క‌పోతే అధికారం వ‌చ్చే ప‌రిస్థితి లేదు. తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార […]