ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి గుండెపోటుతో దుర్మరణం చెందారు ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యం అందిస్తుండగా ఆయన పల్స్ అందకపోవటంతో కాపాడలేకపోయాం అని డాక్టర్స్ అన్నారు .గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నుండి 2019 లో ఎమ్మెల్యే గా గెలిచారు .