హాట్ కేకు సేల్‌లా ‘ జై ల‌వ‌కుశ ‘ బిజినెస్

ఎన్టీఆర్ చివ‌రి మూడు సినిమాల‌కు ప్ర‌తి సినిమాకు త‌న మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. టెంప‌ర్ రేంజ్ రూ. 45 కోట్ల‌లో ఉంటే నాన్న‌కు ప్రేమ‌తో రేంజ్ రూ. 55 కోట్ల‌కు ద‌గ్గ‌రైంది. ఇక జ‌న‌తా గ్యారేజ్ ఇండ‌స్ట్రీ హిట్ కొట్ట‌డంతో పాటు ఏకంగా రూ.85 కోట్ల‌కు ద‌గ్గ‌రైంది. వ‌రుస హిట్ల‌తో వెండితెర‌ను షేక్ చేస్తోన్న ఎన్టీఆర్ ఇటు బిగ్ బాస్ హోస్ట‌ర్‌గా బుల్లితెర‌ను కూడా షేక్ చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే ఎన్టీఆర్ న‌టిస్తోన్న తాజా సినిమా జై […]

ఏపీ,తెలంగాణ లో అధికారమే ధ్యేయంగా పావులు కదుపుతున్న బీజేపీ?

ఏపీలో టీడీపీని ప‌క్క‌న పెట్టేసి నెమ్మ‌ది నెమ్మ‌దిగా ఎదిగేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఓ వైపు టీడీపీతో స్నేహం చేస్తూనే చాప‌కింద నీరులా టీడీపీకి ఎర్త్ పెట్టే ప్ర‌య‌త్నాలు బీజేపీ నుంచి జ‌రుగుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే బీజేపీ టీడీపీ నుంచి చాలా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాల‌న్న టార్గెట్ పెట్టుకుంది. 8-10 ఎంపీ సీట్ల‌తో పాటు 50 ఎమ్మెల్యే సీట్లు అడ‌గాల‌న్న ప్లాన్‌లో ఏపీ బీజేపీ నేత‌లు ఉన్నారు.  ఇక వెంక‌య్య అడ్డం తొల‌గ‌డంతో ఏపీ […]

‘ పైసా వ‌సూల్ ‘ లెక్క ఎన్ని కోట్లో తెలుసా

బాల‌య్య సినిమాలను క‌మ‌ర్షియ‌ల్‌గా చూస్తే శాత‌క‌ర్ణి ముందు వ‌ర‌కు ఒక ఎత్తు. శాత‌క‌ర్ణి త‌ర్వాత ఒక ఎత్తు. బాల‌య్య కెరీర్‌లో 100వ సినిమాగా తెర‌కెక్కిన హిస్టారిక‌ల్ మూవీ శాత‌క‌ర్ణి సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు బాల‌య్య కెరీర్‌లోనే తిరుగులేని వసూళ్లు సాధించింది. శాత‌క‌ర్ణి ఓవ‌రాల్‌గా రూ. 77 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య రేంజ్ బాగా పెరిగిపోయింది. బాల‌య్య సినిమాల బ‌డ్జెట్‌తో పాటు బిజినెస్ కూడా పెరిగింది. బాల‌య్య – పూరీ జ‌గ‌న్నాథ్ […]

2019లో వంశీ పొజిష‌న్ ఏంటి..? ప‌్ల‌స్‌లు, మైన‌స్‌లు ఇవే

వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ ఈ పేరు చెప్ప‌గానే తెలుగు ప్ర‌జ‌ల మ‌దిలో పాపుల‌ర్ ఫేస్ మెదులుతుంది. దివంగ‌త మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి అనుచ‌రుడిగా పేరున్న వంశీ యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. వంశీ సాధార‌ణ ఎమ్మెల్యేయే అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లోను క్రేజీ మేన్‌గా ఉన్నాడు. 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి విజ‌యవాడ లోక్‌స‌భ‌కు పోటీ చేసిన వంశీ స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. గ‌త ఎన్నికల్లో త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం గ‌న్న‌వ‌రం నుంచి అసెంబ్లీకి […]

పూరీ ఎక్కడ తగ్గట్లేదుగా …ఈ సారి నమ్మచ్చా…!

డ్ర‌గ్స్ ఇష్యూలో సిట్ అధికారులు నిందితుల‌కు షాకుల మీద షాకులు ఇస్తుంటే, ఈ నిందితుల జాబితాలో ఉన్న ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ అయితే మ‌న‌కు షాకులు ఇస్తున్నాడు. ఓ వైపు ఇప్ప‌టికే సిట్ పూరీని విచారించింది. ఇలాంటి కీల‌క కేసుల్లో ఎవ‌రిని అయినా విచార‌ణ‌కు పిలిస్తే వాళ్ల గుండె ఆగిపోతుంది. పూరీ ఈ విష‌యంలో ఏం అవుతాడా ? అని అటు పూరీ అభిమానుల‌తో పాటు ఇటు బాల‌య్య అభిమానులు షాక్‌లో ఉంటే పూరీ మాత్రం రిలాక్స్‌గా […]

టీడీపీకి ప‌వ‌న్ త‌ప్ప గ్లామ‌ర్ ఇంకోటి లేదా?

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌డం క‌ష్టం. అప్ప‌టి వ‌ర‌కు నా వెంటే న‌డుస్తార‌ని భావించిన నాయ‌కులు ప్ర‌జ‌లు ఎలాంటి బుద్ధి చెప్పారో అంద‌రికీ తెలిసిందే. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌న 2014లో ఏపీలో చోటు చేసుకుంది. అంద‌రూ త‌న వెంటే ఉన్నార‌ని, తానే సీఎం అని భావించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చారుఏపీ ప్ర‌జ‌లు. అస‌లు అధికారం వ‌స్తుందా? సీఎంను అవుతానా? అని సందేహాలు వ్య‌క్తం చేసిన నారా చంద్ర‌బాబుకి ప్ర‌జ‌లు ప‌ట్ట‌క‌ట్టారు. పాలిటిక్స్ […]

నందమూరి అభిమానులకు “జై లవ కుశ” బంపర్ ఆఫర్!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం అటు త‌న తాజా సినిమా జై ల‌వ‌కుశ సినిమాతో పాటు ఇటు బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో- జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు సూప‌ర్ హిట్ సినిమాల‌తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మిస్తోన్న జై ల‌వ‌కుశ సినిమాకు ప‌వ‌ర్‌, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) […]

2019 నాటికి ప‌శ్చిమ‌లో టీ డీపీ అడ్ర‌స్ గ‌ల్లంతేనా?

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప‌రిస్థితి వేరు. 2014లో టీడీపీకి ఈ జిల్లా కంచు కోట‌గా ఆదుకుంది. జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సైకిల్ జోరు సాగింది. దీంతో ఈ జిల్లాలో వైసీపీ మ‌ట్టికొట్టుకు పోయింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకునే తీరిక‌లో తెలుగు త‌మ్ముళ్లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, త‌మ్ముళ్ల మ‌ధ్య కుమ్ములాట‌ల‌తోనే కాలం గ‌డిచిపోతోంది. మాజీ మంత్రి పీత‌ల సుజాత కేంద్రంగా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ఒక‌రి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రొక‌రు […]

డ్రగ్ ఇష్యూ లో కొత్త మలుపు.. భయపడుతున్నఛార్మి

టాలీవుడ్‌లో ఒక్క‌సారిగా ప్ర‌కంప‌న‌లు రేపిన డ్రగ్స్ ఇష్యూ కేసును హీరోయిన్ చార్మీ కొత్త మ‌లుపు తిప్పింది. సిట్ విచార‌ణ జ‌రుగుతోన్న తీరు త‌న‌కు న‌చ్చ‌డం లేద‌ని, చ‌ట్టానికి విరుద్ధంగా బ్ల‌డ్ టెస్టులు చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిష‌న్ వేసింది. ఈ కేసు ఈ రోజు విచార‌ణ‌కు రానుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) కింద విచారణ పేరుతో పరీక్షల కోసం బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్లు వంటివి తీసుకోవడం చట్టవిరుద్ధమని ఛార్మి తన పిటిషన్‌లో పేర్కొంది.  ఇక త‌న‌ను […]