బాబు-పవన్‌తో జగన్‌కు మేలు?నిజమెంత?

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే…టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు. ఇక తాజా భేటీపై వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఓ వైపు వారు కలవడంపై విమర్శలు చేస్తూనే..మరో వైపు వారిద్దరు కలిసొస్తే జగన్‌కు మేలు అని, మళ్ళీ అధికారం తమదే అని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే చంద్రబాబు-పవన్ కలిసి ఎన్నికల బరిలో దిగితే నిజంగానే జగన్‌కు మేలు జరుగుతుందా? వైసీపీ […]

బాబు గెలుపుపై ధర్మాన కాన్ఫిడెన్స్..కొత్త మెలికతో.!

నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని అటు అధికార వైసీపీ,ఇటు ప్రతిపక్ష టీడీపీ గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఏ విషయంలోనూ తగ్గకుండా జగన్, చంద్రబాబు పోటాపోటిగా రాజకీయం చేస్తున్నారు. ఎవరికి వారే అధికారం తమదంటే తమదని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది ఇప్పుడే చెప్పలేని పరిస్తితి. అసలు ప్రజల నాడి అంతు చిక్కకుండా ఉంది. అయితే ప్రజా నాడి ఎలా ఉన్నా ప్రధాన పార్టీల రాజకీయ వ్యూహాలు సరికొత్తగా ఉంటున్నాయి…ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి […]

పవన్‌తో కలిసే బీజేపీ..సీఎం అభ్యర్ధి ఫిక్స్!

ఏపీలో ఆసక్తికరంగా మారుతున్న రాజకీయ సమీకరణాల్లో..ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేన పొత్తు దిశగా వెళుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు-పవన్ భేటీ బట్టి చూస్తే..పొత్తు ఖాయమని అర్ధమవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..జనసేన-బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే పేరుకే పొత్తు గాని ఎప్పుడు కూడా ఉమ్మడిగా కార్యక్రమాలు చేసిన సందర్భాలు లేవు. ఎవరి పని వారు చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికే పలుసార్లు పవన్..బీజేపీని రూట్ మ్యాప్ […]

బాబుతో పవన్ తర్వాత రజినీ..పోలిటికల్ ఎజెండా ఉందా?

ఇటీవల ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. అధికార వైసీపీని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఇదే క్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కుప్పంలో బాబు పర్యటనాకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం, జీవో నెం1 తీసుకురావడం..దీనిపై ఉమ్మడిగా పోరాడటానికి బాబు-పవన్ సిద్ధమయ్యారు. ఇక వారిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ ప్యాకేజ్ తీసుకోవడానికి వెళ్లారని, ఎంతమంది కలిసొచ్చిన జగన్‌ని ఏం చేయలేరని వైసీపీ […]

లోకేష్ సీఎం..పవన్ డీల్..నాదెండ్ల కీ రోల్?

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మరోసారి భేటీ అయిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం జీవో 1 తీసుకొచ్చి..రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబుని పలు ఆంక్షలతో ప్రజల్లో తిరగనివ్వలేదు. ఇక త్వరలో లోకేష్ పాదయాత్ర ఉంది..ఇటు పవన్ బస్సు యాత్ర ఉంది. ఈ క్రమంలో బాబు-పవన్ భేటీ అయ్యారు. అయితే బాబు-పవన్ భేటీ కావడంపై అధికార వైసీపీ మంత్రులు తీవ్ర […]

బాబు-పవన్ కలిసే..జగన్‌కే ప్లస్ అంటా?

మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. ఆ మధ్య విశాఖలో పవన్‌ కల్యాణ్‌ని జనవాణి కార్యక్రమం చేయనివ్వకుండా పోలీసులు అడుగడుగున ఆంక్షలు పెట్టి..పవన్‌ని విశాఖ నుంచి పంపించినప్పుడు..చంద్రబాబు..పవన్‌ని కలిసి సంఘీభావం తెలిపారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం జీవో 1 తెచ్చి..రోడ్లపై సభలు, ర్యాలీలు పెట్టకూడదని, కుప్పంలో అడుగడున బాబుకు ఆంక్షలు పెట్టారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ జరిగింది. అలాగే కార్యకర్తలపై పలు కేసు పెట్టారు. […]

టీడీపీలో సీట్ల గోల: పెందుర్తి అవుట్..బుచ్చిబాబుకు డౌట్?

నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా కష్టపడుతున్నారు. అలాగే ప్రతి స్థానంలో టీడీపీ బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు నాయకులకు దిశానిర్దేశం చేస్తూ..పార్టీని బలోపేతం చేస్తున్నారు. అయితే సరిగా పనిచేయని నాయకులకు మాత్రం క్లాస్ ఇస్తున్నారు. అవసరమైతే సీటు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌కు బాబు క్లాస్ ఇచ్చారు. సరిగ్గా పనిచేయకపోవడం వల్ల..బలంగా ఉండే స్థానంలో పార్టీని వీక్ […]

బాబుతో తారక్ భేటీ..తమ్ముళ్ళు సృష్టించారా?నిజమేనా?

ఇటీవల రాజకీయాల్లో పార్టీలు చేసే రాజకీయం ఒకోసారి నిజమో తెలియట్లేదు..లేక అబద్దమో తెలియట్లేదు. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేస్తూ రాజకీయం చేస్తున్నాయి. దీంతో నిజమో ఏదో, అబద్దమో ఏదో క్లారిటీ లేకుండా పోయింది. ఇదే క్రమంలో తాజాగా చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అవుతున్నారనే వార్తలో నిజమెంత ఉందో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఫ్యామిలీతో పాటు అమెరికా టూర్‌లో తారక్..హైదరాబాద్‌కు రాగానే చంద్రబాబుని కలుస్తారని ప్రచారం జరుగుతుంది. జనవరి 10న చంద్రబాబుతో […]

చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి..కుప్పం-పుంగనూరుల్లో గెలుపు ఎవరిది?

చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. నాలుగు దశాబ్దాల నుంచి వీరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతూ వస్తుంది. ఒకసారి బాబు పైచేయి సాధిస్తే..మరోసారి పెద్దిరెడ్డి పైచేయి సాధిస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో చిత్తూరులో 14కు 13 సీట్లు వైసీపీ గెలవడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక అధికారంలోకి వచ్చాక కుప్పంని కూడా కైవసం చేసుకోవాలని పెద్దిరెడ్డి ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. కుప్పంలో […]