చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి..కుప్పం-పుంగనూరుల్లో గెలుపు ఎవరిది?

చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. నాలుగు దశాబ్దాల నుంచి వీరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతూ వస్తుంది. ఒకసారి బాబు పైచేయి సాధిస్తే..మరోసారి పెద్దిరెడ్డి పైచేయి సాధిస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో చిత్తూరులో 14కు 13 సీట్లు వైసీపీ గెలవడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక అధికారంలోకి వచ్చాక కుప్పంని కూడా కైవసం చేసుకోవాలని పెద్దిరెడ్డి ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. కుప్పంలో […]

మాజీ ఎంపీ తనయుడుకు పి.గన్నవరం సీటు?

తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేని నియోజకవర్గాల్లో కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం స్థానం ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరుపున నేలపూడి స్టాలిన్ పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నుంచి కొండేటి చిట్టిబాబు గెలిచారు. అయితే ఎమ్మెల్యే చిట్టిబాబుకు ఇప్పుడు అంత పాజిటివ్ లేదు. ఆయనపై వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తోంది. కానీ టీడీపీ నుంచి సరైన నాయకుడు లేకపోవడం వైసీపీకి ప్లస్ గా మారింది. గత ఎన్నికల్లో టీడీపీ ఫండ్స్‌లో స్టాలిన్ అక్రమాలకు పాల్పడ్డారని […]

బాబుకు మైలేజ్ పెంచేస్తున్నారా..కుప్పంలో తమ్ముళ్ళు తగ్గలేదు.!

మొత్తానికి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో..కుప్పంలో టీడీపీ శ్రేణులని నిలువరించలేకపోయింది..వరుసగా కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోవడంతో..ఇకపై రోడ్లపై సభలు, ర్యాలీలు చేయకూడదని ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. పోలీసులు అనుమతించిన ప్రదేశాల్లోనే సభలు పెట్టుకోవాలని సూచించారు. అయితే నెల క్రితమే చంద్రబాబు కుప్పం టూర్ షెడ్యూల్ అయింది. దీంతో తాజాగా బాబు కుప్పంకు వచ్చారు..కానీ అడుగడుగున కుప్పంలో టీడీపీ శ్రేణులని పోలీసులు అడ్డుకున్నారు. ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. రచ్చబండ స్టేజిని తీసేశారు. […]

రోడ్లపై నో ఎంట్రీ..జగన్‌కు నో రూల్..కుప్పంకు బాబు.!

ఇటీవల వరుస ప్రమాద ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడం సంచలనమైన విషయం తెలిసిందే. బాబు ప్రచార పిచ్చి వల్లే ఇదంతా జరిగిందని వైసీపీ అంటుంది. పోలీసుల సెక్యూరిటీ కావల్సిన విధంగా లేకపోవడం, ఇందులో ఏదో కుట్ర కోణం ఉండటం వల్లే 11 మంది చనిపోయారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇక ఏది ఎలా జరిగినా ఆ ఘటనల వల్ల జగన్ […]

మళ్ళీ తొక్కిసలాట..కుట్ర ఉందా?ప్రచార పిచ్చేనా?

ఇటీవల కందుకూరు ఘటనని మరవక ముందే మళ్ళీ గుంటూరులో తొక్కిసలాట జరగగా, ముగ్గురు మహిళలు మృతి చెందారు. కందుకూరులో చంద్రబాబు రోడ్ షోకు వెళ్ళగా, అక్కడ భారీ స్థాయిలో జనం వచ్చి..ఊహించని విధంగా 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయిన విషయం తెలిసిందే. పలువురు గాయపడ్డారు. వారికి చంద్రబాబు అండగా నిలబడ్డారు. భారీ ఎత్తున ఆర్ధిక సాయం అందించారు. ఇక ఆ ఘటన ఇప్పుడుప్పుడే మరుస్తున్నారనే అనుకునేలోపు. గుంటూరులో మళ్ళీ తొక్కిసలాట జరిగింది. కొత్త సంవత్సరం తొలిరోజు […]

కోవూరులో బాబు జోరు..దినేష్‌కు కలిసోచ్చేనా?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ కంచుకోట. అది కూడా నల్లపురెడ్డి ఫ్యామిలీ టీడీపీలో ఉన్నంతకాలం…ఆ పార్టీ హవా కొనసాగింది. ఇక ఎప్పుడైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీలోకి వెళ్లారో, అప్పటినుంచి టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. ఇదే సమయంలో పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లాంటి నాయకుడు వల్ల కాస్త పార్టీ పట్టు జారలేదు. 2014 ఎన్నికల్లో పొలంరెడ్డి..నల్లపురెడ్డికి చెక్ పెట్టగలిగారు. కానీ 2019 ఎన్నికల్లో నల్లపురెడ్డి సత్తా చాటారు..పైగా వైసీపీ […]

మాజీ మంత్రికి బాబు హ్యాండ్..జంపింగ్ తప్పదా!

వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు..ఇప్పటికే పలుమార్లు చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. యువ ఓటర్లని ఆకర్షించడం, నారా లోకేష్ నాయకత్వాన్ని బలపర్చేలా యువ నాయకత్వాన్ని పెంచే దిశగా చంద్రబాబు ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో పలు నియోజకవర్గాల్లో సీనియర్లని పక్కన పెట్టి యువ నేతలకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి సీటులో సైతం సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ […]

కావలిపై పట్టు..ప్రతాప్ టార్గెట్‌గా టీడీపీ స్కెచ్!

కందుకూరులో విషాద ఘటన నుంచి తేరుకుని టీడీపీ అధినేత చంద్రబాబు..కావలి నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. కందుకూరు రోడ్ షోలో 8 మంది టీడీపీ కార్యకర్తలు మరణించారు. కొంతమంది గాయపడ్డారు. ఇక చనిపోయిన కుటుంబాలకు టీడీపీ నుంచి 15 లక్షలు, టీడీపీ నేతల నుంచి 10 లక్షలు మొత్తం ఒక్కో కుటుంబానికి 25 లక్షలు ఇచ్చారు..ఇంకా కొంతమంది నేతలు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగే కుటుంబాల్లో ఉన్న పిల్లలని చదివించే బాధ్యత తాను […]

బాబుకు కుప్పం టెన్షన్..మరోసారి టూర్.!

అసలు ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడానికి వెళ్లకుండా..టీడీపీ నేతల చేత తన నామినేషన్ వేయించి..కుప్పంలో వరుసగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబుని..పదే పదే కుప్పం వెళ్ళేలా అధికార వైసీపీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా వైసీపీ ఎలాంటి రాజకీయాలు చేస్తూ వచ్చిందో చెప్పాల్సిన పని లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..కేవలం కుప్పంపై ఫోకస్ చేసి..అక్కడ టీడీపీని దెబ్బతీసేలా స్కెచ్ లు వేస్తూ వచ్చారు. చాలావరకు టీడీపీ నేతలని వైసీపీలోకి […]