వాయిదా పడ్డ అమరావతి ప్లాట్ల కేటాయింపు

ఏపీ రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపుకు ప్రభుత్వం సోమవారం ముహూర్తం పెట్టింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్లాట్ల కేటాయింపు తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో రైతులు కొంత నిరాశకు గురయ్యారు. అమరావతి నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పొలాలను త్యాగం చేసిన రైతులకు నేడు ప్లాట్లు కేటాయిస్తామని, డ్రా ద్వారా ఎవరికి ఎక్కడ ప్లాట్ ఇస్తున్నదీ ప్రకటిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, తుళ్లూరు ప్రాంతంలో నిన్న సాయంత్రం నుంచి […]

జెంటిల్ మన్ వసూళ్ళు చూసి శర్వానంద్ బాధపడుతున్నాడా ?

జెంటిల్ మన్ సినిమా నానికి హ్యాట్రిక్ హిట్ ను అందించి ఉండవచ్చు కానీ.. శర్వానంద్ కు మాత్రం ఇబ్బంది పడేలా చేసిందట. నిజానికి జెంటిల్ మన్ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మొదట ఈ సినిమా కథను శర్వానంద్ కే వినిపించాడట. అయితే హీరోయిజమ్ లో విలనీ ఎక్కువైందనీ భావించిన శర్వా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. నిజానికి జెంటిల్ మన్ కథ శర్వానంద్ కి వంద కు వంద శాతం యాప్ట్ స్టోరీ..అయినా..లేని పోని భయాలతో […]

స్టేజ్‌ డాన్స్‌లంటే ఇష్టమంటోన్న రకుల్‌

నెంబర్‌వన్‌ హీరోయిన్‌గా తెరపై తన హవా చూపిస్తోంది ముద్దుగుమ్మ రకుల్‌. తొలి సినిమా నుండి లౌక్యం’ సినిమా నుండీ తన గ్లామర్‌తోనే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంటోంది. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ వెంటనే అపజయాల్ని కూడా అందుకుంది. కానీ ఆ వెంటనే తేరుకుంది. వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటూ కెరీర్‌ని జోరు జోరుగా ముందుకు సాగిస్తోంది. ప్రస్తుతం నెంబర్‌వన్‌ హీరోయిన్‌ అయ్యింది. కానీ రకుల్‌కి మాత్రం తాను నెంబర్‌వన్‌ హీరోయిన్‌ని అనే గర్వం ఎక్కడా కనిపించదు. […]

క్లైమాక్స్ కు వచ్చిన చైతూ సమంతా ల లవ్ స్టోరీ

సమంత, నాగచైతన్య ప్రేమ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టే అనిపిస్తోంది. చాలా కాలంగా ఇంట్లో వారితో ఫైట్ చేస్తున్న నాగచైతన్య ఆల్ మోస్ట్ అందరిని ఒప్పించాడని చెబుతున్నారు . అయితే ఈ విషయంలో నాగార్జున పెద్దగా ఇంట్రెస్ట్ గా లేడని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. కాని నాగచైతన్య మాత్రం ఈ వ్యవహారాన్ని వేరే రూట్లో తీసుకెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. నాగచైతన్య తాజా చిత్రాల కంటే ఆయన ప్రేమ వ్యవహారమే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాపిక్ ఆఫ్‌ ది టౌన్ గా […]

KTR లోని సత్తా చూడాలనుకుంటున్న కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావుకి హైదరాబాద్‌ బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో విజయం సాధించాక, హైదరాబాద్‌ని విశ్వనగరంగా తీర్చిదిద్దడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కెసియార్‌, ఆ బాధ్యతని కెటియార్‌ భుజాల మీద పెట్టారు. ఐటి రంగంలో హైదరాబాద్‌ని అగ్రస్థానానికి తీసుకెళ్ళేలా కసరత్తులు చేస్తున్న కెటియార్‌, హైదరాబాద్‌ని విశ్వనగరంగా మార్చేందుకు చర్యలు కూడా ప్రారంభించారు. అన్ని శాఖల మధ్య సమన్వయం కోసం కెటియార్‌ చేస్తున్న చర్యలు అభినందనీయమే. అయితే హైదరాబాద్‌లో రోడ్లు నరకానికి […]

ముద్రగడకి మళ్ళీ నిరాశే

తుని విధ్వంసం ఘటనలో అరెస్టయినవారంతా విడుదలైతే ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష విరమిస్తారు. ఈ రోజే మిగిలిన ముగ్గురికి బెయిల్‌ రవచ్చని ముద్రగడ వర్గీయులు అంచనా వేశారు. బెయిల్‌ వస్తే, దీక్ష విరమణకి కూడా ఏర్పాట్లు చేయవచ్చనుకున్నారు. సొంత గ్రామం కిర్లంపూడిలోనే దీక్ష విరమణకోసం ముందస్తుగా సన్నాహాలు ప్రారంభించినట్లు తెలియవచ్చింది. అయితే ఆ ముగ్గురి బెయిల్‌ విషయంలో విచారణ రేపటికి వాయిదా పడింది. కాపు రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పటికి […]

చంద్రులను టెన్షన్ పెడుతున్న జంప్ జిలానీలు

పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమీక్షిస్తున్నాం, పార్టీ మారిన వెంటనే వేటు తప్పదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించడంతో తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోన్న ఫిరా యింపుల నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు ఉన్నాయి.అటు ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటూ పోతుండగా, ఇటు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు […]

బడ్జెట్ లో లోటు దుబార లో గ్రేటు….

హైదరాబాద్‌ నుంచి అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల హడావుడి తరలింపు వలన రూ.వందల కోట్లు దుబారా అవుతుండగా, ఈ దుబారా ఖర్చులోనూ చేతివాటం మెండుగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయ అద్దెలు, లీజుల వ్యవహారంలో రూ.కోట్లల్లో అక్రమ పద్దతుల్లో కొంత మంది జేబులు నింపుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. కార్యాలయాల అద్దెలు, లీజులకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శ కాల్లోనే వాటంగా స్కాం చేయడానికి వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. పైసా ఖర్చు లేకుండా కొన్ని లక్షల చదరపు అడుగుల సర్కారీ […]

గ్రేటర్ ను అల్లుకుపోబోతున్న మరో రెండు స్కైవేలు

సిటిలో మరో రెండు పెద్ద స్కైవేలు రాబోతున్నాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్యారడైజ్ నుంచి ఔటర్ రోడ్డు వరకు, ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వరకు స్కైవేలను నిర్మించనున్నారు. వీటి నిర్మాణం కోసం 110 హెక్టార్ల భూమి అవసరమని ప్రతిపాదనలు రెడీ చేశారు అధికారులు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్టు, హైవేస్ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు. పర్మిషన్ రాగానే ఉప్పల్ ఘట్ కేసర్ స్కైవేకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్ […]